Category: తాజా వార్తలు

సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి : తాసిల్దార్ పుష్పలత, ఎంపీడీఓ అంజన్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 17 : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి పరిష్కారం చూపేందుకే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తాసిల్దార్ పుష్పలత, ఎంపీడీవో అంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల...

22ఏ సంకెళ్లలో సామాన్యుడి భూమి..

ధరణి పోర్టల్‌లోని లోపాలను సరిదిద్ది మరింత పారదర్శకమైన రెవెన్యూ వ్యవస్థను తీసుకువస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. భూభారతి అమలుతో సామాన్యుల భూహక్కులను మరింత సంక్లిష్టం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను సరళీకరిస్తామని చెప్పి, ఆచరణలో కొత్త చిక్కులు సృష్టించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 22ఏ...

శంకర్‌పల్లి రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం 6:30 గంటలకు ముందు రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి...

అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు

జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. శనివారం...

చదువుతోనే తలరాత మారుతుంది

జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: సమాజంలో అసమానతలను తొలగించి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలనే మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రీబాయి ఫులే దంపతుల ఆశయాలను ప్రజాపాలనలో కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యే సామాజిక మార్పుకు ప్రధాన ఆయుధమని, చదువు ద్వారానే వ్యక్తి తన తలరాతను మార్చుకుని ఆత్మగౌరవంతో...

ప్రజావాణికి పకడ్బందీ కార్యాచరణ

జ్ఞానతెలంగాణ, హైదరాబాద్:రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్‌...

బీఎస్పీలోకి మ్యాతరీ సంజీవులు.. ఎల్లారెడ్డి ఇంచార్జీగా బాధ్యతలు

జ్ఞానతెలంగాణ, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం పేట్‌ సంగెంకు చెందిన మ్యాతరీ సంజీవులు బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్‌ను హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బీఎస్పీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన సంజీవులు తన మిత్రులతో కలిసి పార్టీలో చేరారు....

స్వాతంత్ర్య దినోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు:ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్‌

జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండలంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మండల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీడీఓ వి. ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమ ఏర్పాట్లను చేపట్టారు. ఆగస్టు 15న ఉదయం 8:15 గంటలకు మండల ప్రజా...

గోదావరి పుష్కరాలపై సర్కార్‌ సీరియస్‌

జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: 2027 జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఘాట్ల అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్‌, రహదారులు, రవాణా, వైద్యం, భద్రత...

మృతుని కుటుంబానికి అండగా జోగయ్య

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 14 :వెల్దండ మండల కేంద్రానికి చెందిన వాన రాసి రాములు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య శుక్రవారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడకుండా ధైర్యంగా...