Author: shrikanth nallolla
మహిళల ఉచిత ప్రయాణానికి స్మార్ట్ కట్టడి.. జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మీ’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత కట్టుదిట్టం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2 నుంచి మహిళలకు ప్రత్యేక ‘మహాలక్ష్మీ స్మార్ట్ కార్డులు’ జారీ చేయనున్నట్లు అధికార...
దేశానికే ఆదర్శంగా భారత్ ఫ్యూచర్ సిటీ జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,మే 29:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నిర్మాణంలో ఉన్న ఎఫ్సీడీఏ కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులను...
ఇంటర్ విద్యార్థులకు రుచికరమైన అల్పాహారం…. జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,మే 29:ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోషకాలతో కూడిన రుచికరమైన అల్పాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని...
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,మే 29:బెల్ట్ షాపులను వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున పోరాడిన బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాల భవిష్యత్తును కాపాడేందుకు బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా స్వరమెత్తిన వారిపై ప్రభుత్వం...
ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజాపాలన.. జ్ఞాన తెలంగాణ హైదరాబాద్ ప్రతినిధి:ఉక్కు మహిళ ఇందిరా గాంధీ, తెలుగుజాతి గర్వించదగిన మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ...
సుప్రీంకోర్టులో భారీ నియామకాలు.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి కీలక అడుగు పడింది. కొత్తగా ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది....
కర్ణాటక రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో జరిగిన కీలక అల్పాహార సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ప్రకటన చేశారు. పదవి వదులుకోవడంపై తనకు ఎలాంటి బాధ లేదని సిద్ధరామయ్య...
తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మహానాడులో మాట్లాడిన ఆయన, చరిత్ర ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. రాష్ట్రానికి, దేశానికి ఎన్టీఆర్ అందించిన విశేష సేవలను గుర్తిస్తూ దేశ అత్యున్నత...
భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాల్లో కీలక మార్పులు చేపట్టింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, త్రిపుర రాష్ట్రాలకు కొత్త పార్టీ అధ్యక్షులను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జాతీయ స్థాయిలో పార్టీ...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రార్థనా మందిరాల వద్ద అధిక శబ్దంతో వినిపిస్తున్న మైకులపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రార్థనా మందిరాల వద్ద మైకుల శబ్దం ఎక్కువగా ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఇందుకోసం ఫిర్యాదు ఎలా...