Author: shrikanth nallolla

బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా

జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్, కోటగిరి: కోటగిరి మండల కేంద్రంలో బుధవారం బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో రైతుల ధర్నా నిర్వహించారు, తాసిల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు, అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ...

శంకర్‌పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు

శంకర్‌పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో శంకర్‌పల్లి మున్సిపాలిటీలో మాత్రం పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కమిషనర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఇప్పటివరకు ఆన్‌లైన్...

హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ఇంకా పోలీసుల అదుపులోకి రాలేదని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతం స్పష్టం చేశారు. నిందితుడు అరెస్టయ్యాడంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను...

బెల్జియంపై విజయం.. ఫిఫా వరల్డ్‌కప్ సెమీస్‌లోకి స్పెయిన్

ఫిఫా వరల్డ్‌కప్‌లో స్పెయిన్ జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో బెల్జియంతో జరిగిన హోరాహోరీ పోరులో స్పెయిన్ 2-1 తేడాతో విజయం సాధించి చివరి నాలుగు జట్లలో స్థానం సంపాదించింది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన స్పెయిన్, బంతిపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ కీలక...

ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో బ్రాహ్మణికి అరుదైన గౌరవం

ఫార్చ్యూన్ ఇండియా 2026 ప్రకటించిన “100 మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్” జాబితాలో బ్రాహ్మణి చోటు దక్కించుకోవడం ఎంతో గర్వకారణమని పలువురు అభినందిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు ఆమె నాయకత్వ సామర్థ్యం, అంకితభావం, కృషి, అత్యుత్తమ పనితీరుకు లభించిన గౌరవంగా భావిస్తున్నారు. బ్రాహ్మణి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ...

వైఎస్సార్‌ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు..

వైఎస్సార్‌ జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం స్థానికంగా ఆందోళనకు దారితీస్తోంది. తాజాగా మరో ఆరు కోవిడ్‌ కేసులు నమోదుకావడంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిదికి చేరినట్లు సమాచారం. ఇప్పటికే కడప, రాజంపేటకు చెందిన ఇద్దరు కోవిడ్‌ బాధితులు మృతి చెందినట్లు వార్తలు రావడం పరిస్థితిపై...

భర్త ఆగడాలతో బీజేపీ సర్పంచ్ సస్పెన్షన్

మెదక్ జిల్లాలో ఓ గ్రామ సర్పంచ్‌పై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. చేగుంట మండలంలోని పొలంపల్లి గ్రామ పంచాయతీకి చెందిన బీజేపీ సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ...

హోర్ముజ్ జలసంధిపై అమెరికా అల్టిమేటం..

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అమెరికా ఇరాన్‌కు కఠిన హెచ్చరిక జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. హోర్ముజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయానానికి పూర్తిగా సురక్షితంగా, అందుబాటులో ఉంటుందని 24 గంటల్లోగా బహిరంగంగా ప్రకటించాలని అమెరికా...

స్టీవ్ వాకు మోదీ అరుదైన కానుక

జ్ఞానతెలంగాణ,మెల్‌బోర్న్,జూలై 10: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడి క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ స్టీవ్ వాకు అరుదైన కానుక అందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వీరిద్దరూ తొలిసారిగా కలుసుకున్న సందర్భానికి సంబంధించిన అరుదైన ఫొటోను ప్రత్యేకంగా...

మరో గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 26 మంది విద్యార్థులు అస్వస్థత

జ్ఞాన తెలంగాణ, అమ్రాబాద్:నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో గురువారం ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం 26 మంది విద్యార్థులు వాంతులు, వికారం, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే...