Category: ఏపీ

భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రించిన భార్య

ఆంధ్రప్రదేశ్ : మదనపల్లె జిల్లా పీలేరులో ఓ దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య ఉమాదేవి, తన ప్రియుడు చారా సుబ్రహ్మణ్యం కలిసి భర్త వెంకట సుబ్రహ్మణ్యంను హత్య చేసింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి మత్తులోకి జారుకున్న తర్వాత ప్రియుడితో కలిసి హత్య...

తెలంగాణకు భారీ వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన...

ఓటరు వివరాల్లో లోపాలు సరిచేయాలి: సి. సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 3: రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను అత్యంత నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫొటోలు లేకపోవడం, జన్మతేదీల్లో వ్యత్యాసాలు, లింగ వివరాల్లో...

ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో బ్రాహ్మణికి అరుదైన గౌరవం

ఫార్చ్యూన్ ఇండియా 2026 ప్రకటించిన “100 మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్” జాబితాలో బ్రాహ్మణి చోటు దక్కించుకోవడం ఎంతో గర్వకారణమని పలువురు అభినందిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు ఆమె నాయకత్వ సామర్థ్యం, అంకితభావం, కృషి, అత్యుత్తమ పనితీరుకు లభించిన గౌరవంగా భావిస్తున్నారు. బ్రాహ్మణి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ...

వైఎస్సార్‌ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు..

వైఎస్సార్‌ జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం స్థానికంగా ఆందోళనకు దారితీస్తోంది. తాజాగా మరో ఆరు కోవిడ్‌ కేసులు నమోదుకావడంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిదికి చేరినట్లు సమాచారం. ఇప్పటికే కడప, రాజంపేటకు చెందిన ఇద్దరు కోవిడ్‌ బాధితులు మృతి చెందినట్లు వార్తలు రావడం పరిస్థితిపై...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లిన భక్తులకు 12 నుంచి 15 గంటల వరకు నిరీక్షణ తప్పడం లేదు. అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోగా,...

ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తంలను రెండేళ్ల కాలపరిమితితో అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు....

కడప స్టీల్ ప్లాంట్‌పై క్రెడిట్ చోరీకి చంద్రబాబు పాల్పడ్డారు: అవినాష్ రెడ్డి

కడప: కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి తానే కృషి చేసినట్లు ప్రచారం చేసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు ఈ దశకు చేరుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి...

భారత్ ఏఐ హబ్‌గా విశాఖ

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం దేశంలోనే ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కేంద్రంగా వేగంగా అవతరిస్తోంది. గూగుల్, రిలయన్స్, మెటా వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు భారీ పెట్టుబడులతో విశాఖను తమ ఏఐ, డేటా సెంటర్ కార్యకలాపాలకు కేంద్రంగా ఎంపిక చేస్తున్నాయి. గూగుల్ ఒక్కటే 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో...

హజ్ యాత్రికులకు రూ.లక్ష సబ్సిడీ విడుదల

హజ్ యాత్రికులకు రూ.లక్ష సబ్సిడీ విడుదల – 331 మంది ఖాతాల్లో రూ.3.31 కోట్లు జమ– 2026 హజ్ యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వ ఊరట– విజయవాడ నుంచి వెళ్లిన యాత్రికులకు లబ్ధి– సీఎం హామీ మేరకు నిధుల విడుదల– నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం–...