Daily Archive: August 13, 2026

గురుకుల అడ్మిషన్ల పేరుతో వసూళ్లు?

జ్ఞానతెలంగాణ, ప్రతినిధి : గురుకులాలు, మహాత్మా జ్యోతిబా ఫూలే (ఎంజేపీ) పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పిస్తానంటూ తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఓ రాజకీయ నాయకుడిపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 25 మంది తల్లిదండ్రుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.25 వేల చొప్పున నగదు తీసుకున్నట్లు...

వాయిదాల పర్వంతోముగిసిన పార్లమెంటు సమావేశాలు

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి :జులై 20 నుంచి 19 రోజుల పాటు వాయిదాల పర్వంతో కొనసాగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించిన అనంతరం ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సమావేశాల్లో...

ప్రభుత్వ భూములు అమ్మకాలకేనా?

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: ప్రభుత్వ భూములు కనిపించిన ప్రతిచోటా వేలం వేస్తూ ప్రజల ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి టి. హరీశ్ రావు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాడు ప్రభుత్వ భూములను తెలంగాణ జాతి సంపదగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. నేడు అధికారంలోకి...

భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రించిన భార్య

ఆంధ్రప్రదేశ్ : మదనపల్లె జిల్లా పీలేరులో ఓ దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య ఉమాదేవి, తన ప్రియుడు చారా సుబ్రహ్మణ్యం కలిసి భర్త వెంకట సుబ్రహ్మణ్యంను హత్య చేసింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి మత్తులోకి జారుకున్న తర్వాత ప్రియుడితో కలిసి హత్య...

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకానికి శ్రీకారం చుట్టింది. డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం...

KCR బావమరిది శ్రీనివాసరావు మృతి

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసరావు మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.శ్రీనివాసరావు మృతదేహాన్ని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో...

బోనాల వేడుకలకు భద్రత.. సీఐ రుద్రవీర్‌కు ఘన సన్మానం

శంకర్ పల్లి మున్సిపాలిటీ 1వ వార్డు భవానీనగర్‌లోని పోచమ్మ తల్లి ఆలయంలో మంగళవారం సాయంత్రం సీఐ రుద్రవీర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శంకర్‌పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆలయ కమిటీ అధ్యక్షుడు మడపతి చంద్రమౌళి, 1వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ రావు...

కొట్ర గ్రామంలో వివాహిత దారుణ హత్య

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి, ఆగస్టు 13 : వివాహిత యువతి దారుణ హత్యకు గురైన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొట్ర గ్రామానికి చెందిన నారుమళ్ళ అనూష (22) బుధవారం రాత్రి...

సర్కారు భూములకు ‘సేల్’ బోర్డు!

భూముల విక్రయాల ద్వారా భారీగా ఆదాయం సమీకరించడమే లక్ష్యంగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మరోసారి మెగా ఈ-వేలానికి సిద్ధమైంది. నగరంలో ప్రభుత్వ భూములకు పెరుగుతున్న డిమాండ్‌, గత వేలాల్లో నమోదైన రికార్డు ధరలను దృష్టిలో పెట్టుకుని విలువైన భూములను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. మొత్తం భూ...

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు రాజకీయ గండం!

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ తరఫున గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల రాజకీయ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారిందన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. అభివృద్ధి పనులకు నిధులు వస్తాయనే ఆశతో అధికార కాంగ్రెస్‌లో చేరిన వారికి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదనే...