Daily Archive: August 18, 2026

సరిత తిరుపతయ్యకు జన్వాడ మాజీ సర్పంచ్ వివాహ ఆహ్వానం

జన్వాడ మాజీ సర్పంచ్ గౌడి చర్ల లలిత నర్సింహా తన కుమార్తె వివాహానికి తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్యను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆహ్వానాన్ని స్వీకరించిన సరిత తిరుపతయ్య, నూతన వధూవరులకు ముందస్తుగా శుభాకాంక్షలు...

మహాలింగాపురంలో ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శన

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో ముసాయిదా ఓటరు జాబితాను బూత్ స్థాయి అధికారి (BLO) ప్రదర్శించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అనంతరం రూపొందించిన ముసాయిదా జాబితాను గ్రామ ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు.గ్రామంలోని ప్రతి ఓటరు ముసాయిదా జాబితాలో...

జాతీయ ఫ్యామిలీ ప్రయోజన చెక్కు అందజేత

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగష్టు 18:కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి,పోతేపల్లి సర్పంచ్ తగుళ్ల యాదవ్ అన్నారు.ఇటీవల బైకని యాదయ్య, ఎర్రకాలి కేశవులు మరణించిన వారికి నేషనల్ ఫ్యామిలీ బెన్ఫిట్ స్కీమ్ కింద...

మహాలింగాపురంలో రోడ్డు గుంతలకు శాశ్వత మరమ్మతులు

శంకర్‌పల్లి నుంచి వికారాబాద్ వెళ్లే ప్రధాన మార్గంలోని మహాలింగాపురం గ్రామం ఎల్లమ్మ ఆలయం సమీపంలో రోడ్డుపై ఏర్పడిన గుంతలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా గ్రామ సర్పంచ్ మాచన్న గారి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మరమ్మతు పనులు చేపట్టారు. ఎల్లమ్మ ఆలయం వద్ద రోడ్డుపై పలుమార్లు మట్టి...

సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి : తాసిల్దార్ పుష్పలత, ఎంపీడీఓ అంజన్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 17 : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి పరిష్కారం చూపేందుకే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తాసిల్దార్ పుష్పలత, ఎంపీడీవో అంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల...

శ్రీలంకపై భారత్‌ పట్టు.. స్పిన్‌ దెబ్బకు లంక విలవిల!

శ్రీలంక గడ్డపై టీమిండియా స్పిన్నర్లు విజృంభించడంతో తొలి టెస్టులో భారత్‌ ఆధిపత్యం మరింత బలపడింది. తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోరు సాధించిన గిల్‌ సేన.. మూడో రోజు ఆతిథ్య జట్టును 79.4 ఓవర్లలో 284 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా...

22ఏ సంకెళ్లలో సామాన్యుడి భూమి..

ధరణి పోర్టల్‌లోని లోపాలను సరిదిద్ది మరింత పారదర్శకమైన రెవెన్యూ వ్యవస్థను తీసుకువస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. భూభారతి అమలుతో సామాన్యుల భూహక్కులను మరింత సంక్లిష్టం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను సరళీకరిస్తామని చెప్పి, ఆచరణలో కొత్త చిక్కులు సృష్టించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 22ఏ...