Category: రంగారెడ్డి

క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం

గుబ్బడి పత్తెపురం గ్రామంలోని శతాబ్దాల నాటి శ్రీ క్రిష్ణగిరి పాదాల గుట్ట వద్ద శ్రీ రాధాక్రిష్ణ ఆలయ క్షేత్రంలో శ్రీ క్రిష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నరేష్ కుమార్ సేవా ఫౌండేషన్ కృషితో ఆధ్యాత్మిక క్షేత్రం నూతన కళను సంతరించుకుంది. భక్తులు, గ్రామస్తులు, సమతా పాఠశాల విద్యార్థులు,...

శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు

శంకర్‌పల్లి మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ పనులు జోరందుకున్నాయి. ప్రజలను ఏళ్లుగా వేధిస్తున్న మురుగునీటి సమస్యకు చరమగీతం పాడేలా మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ దూకుడుగా చర్యలు చేపట్టారు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదన్న సహకారంతో 15వ, 10వ వార్డుల్లో పనులకు శ్రీకారం చుట్టారు.15వ వార్డులో రూ.10 లక్షల...

ప్రజా ప్రభుత్వం కాదు ” దగా ప్రభుత్వం”

Source :యు.వంశీ, శంకర్ పల్లి:628-110-9673: శంకర్ పల్లి మండల కేంద్రంలోనీ ఇంద్రారెడ్డి ప్రధాన చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున మహిళలతో కలిసి శంకర్ పల్లి మండల బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు గండిచర్ల గోవర్దన్ రెడ్డి మరియు మున్సిపల్ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు (సొసైటీ చైర్మన్) బద్దం శశిధర్...

అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో “చందిప్ప”గ్రామంలో శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు….

శంకర్ పల్లి మండల కేంద్రంలోనీ చందిప్ప గ్రామంలో శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా నిర్వహించారు.తమ తమ చిన్నారులను శ్రీ కృష్ణుడు గోపికమ్మ వేష ధారణలో ముస్తాబు చేసి భక్తి శ్రద్ధలో మునిగిపోయారు. శ్రీ కృష్ణా ఉట్టి కొట్టే ఉత్సవాలను వీధి...

సెప్టెంబర్‌ 10న చలో హైదరాబాద్‌..!కొంగరకలాన్‌లో పోస్టర్‌ ఆవిష్కరణ

కొంగరకలాన్‌ IDOCలో TGEJAC రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఛైర్మన్‌ ఊటు యశ్వంత్‌, కన్వీనర్‌ డా. రామారావు మాట్లాడుతూ ఉద్యోగులు, గెజిటెడ్‌ అధికారులు, ఉపాధ్యాయులు, నాలుగో తరగతి ఉద్యోగులు, కార్మికులు పెద్ద...

శంకర్ పల్లి లో వైఎస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా శంకర్‌పల్లి చౌరస్తాలోని ఆయన విగ్రహానికి శంకర్‌పల్లి మున్సిపల్‌, మండల కాంగ్రెస్‌ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ ప్రజల కోసం చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు....

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు ఇంద్రారెడ్డి ప్రధాన చౌరస్తా వద్ద కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల ఫ్లెక్సీతో ఆందోళన చేపట్టారు....

ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి, సీఈఓ సుదర్శన్‌రెడ్డి

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న హియరింగ్ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. రాజేంద్రనగర్ ఏఈఆర్ఓ పరిధిలోని బండ్లగూడ జాగీర్ గ్రామ పంచాయతీ, హైదర్షాకోట్ జెడ్పీహెచ్‌ఎస్, మరియు శివరాంపల్లి హియరింగ్ కేంద్రాలను ఆయన క్షుణ్ణంగా సందర్శించారు.ఈ...

కేఎస్ రత్నంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం నేత బండమీది వెంకటేష్

చేవెళ్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షులు బండమీది వెంకటేష్ హాజరై కేఎస్ రత్నంకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. కేఎస్...

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసన

కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో షాద్‌నగర్ పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ...