Category: జాతీయం

డ్రైవింగ్ లైసెన్స్‌కు పాయింట్ల విధానం

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌లకు పాయింట్ల విధానం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రతిపాదనను వెల్లడించారు. ఓవర్‌స్పీడింగ్, రెడ్‌లైట్ జంపింగ్, రాంగ్ రూట్ వంటి ఉల్లంఘనలకు నెగటివ్ పాయింట్లు కేటాయిస్తారు. నిర్దేశిత...

విజయ్‌ సర్కారుకు కాంగ్రెస్‌ ధమ్కీ!

తమిళనాడు అధికార కూటమిలో ముసలం ముదిరింది. అధికార భాగస్వాముల మధ్య దాగి ఉన్న విభేదాలు ఒక్కసారిగా బహిరంగ రణంగా మారాయి. 2029 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా గడువు ఉండగానే ప్రధాని పీఠంపై మిత్రపక్షాలు కత్తులు దూసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరిని ఏమాత్రం దాచుకోకుండా...

కదులుతున్న బస్సులో బాలికపై దారుణం

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కదులుతున్న ప్రైవేట్‌ బస్సులో 16 ఏళ్ల బాలికపై డ్రైవర్‌, కండక్టర్‌ అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆగస్టు 4న జరిగిన ఈ ఘటన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి...

మూడేళ్ల బాలుడిని కుర్చీకి కట్టేసి హింస?

న్యూఢిల్లీ: మూడేళ్ల చిన్నారికి రక్షణ కల్పించాల్సిన ప్లే స్కూల్‌లోనే అతడిని కుర్చీకి కట్టేసి హింసించారంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలం రేపింది. న్యూఢిల్లీలోని మోజ్‌పూర్‌లో వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ కేసులో ప్లేస్కూల్‌లో పనిచేస్తున్న ఆయాను ఇప్పటికే అరెస్టు చేశారు....

రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా ఎట్‌ హోమ్ రిసెప్షన్

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ఎట్‌ హోమ్ రిసెప్షన్‌ అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆతిథ్యం ఇచ్చిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు, మాజీ...

రాజ్యాంగాన్ని గౌరవిద్దాం:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

జ్ఞానతెలంగాణ, న్యూఢిల్లీ: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధమవుతున్న వేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు గౌరవించాలని, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించేందుకు సమష్టి కృషి అవసరమని...

వాయిదాల పర్వంతోముగిసిన పార్లమెంటు సమావేశాలు

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి :జులై 20 నుంచి 19 రోజుల పాటు వాయిదాల పర్వంతో కొనసాగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించిన అనంతరం ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సమావేశాల్లో...

అమెరికాలో 1.75 లక్షల వీసాలు రద్దు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని ప్రభుత్వం విదేశీయుల వీసాల విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తోంది. జాతీయ భద్రత, నేర కార్యకలాపాలు, ఇమ్మిగ్రేషన్‌ నిబంధనల ఉల్లంఘన, మోసపూరిత వ్యవహారాలు తదితర కారణాలతో విదేశీయులకు గతంలో జారీ చేసిన సుమారు 1.75 లక్షలకు పైగా వీసాలను రద్దు...

రూ.700 కోసం దారుణ హత్య

న్యూఢిల్లీ: కేవలం రూ.700 కోసం తలెత్తిన చిన్నపాటి వివాదం చివరకు ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. ఢిల్లీలోని రోహిణి జిల్లా పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే హత్య జరిగిన కొద్దిసేపటికే రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు...

దళిత క్రైస్తవులకుఎస్సీ హోదా పునరుద్ధరించాలి:ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ,ఆగస్టు 10:దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన హక్కులను నిరాకరించడం అన్యాయం, వివక్షతో కూడిన వ్యవస్థకు నిదర్శనమని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మతం మారినంత మాత్రాన ఒక దళితుడిపై సామాజిక వివక్ష తొలగిపోదని, కుల వివక్ష వాస్తవ పరిస్థితుల్లో...