రాష్ట్రపతి భవన్లో ఘనంగా ఎట్ హోమ్ రిసెప్షన్
జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఎట్ హోమ్ రిసెప్షన్ అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆతిథ్యం ఇచ్చిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు, మాజీ...
