Monthly Archive: July 2026
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :శంకర్పల్లి ఇంద్రారెడ్డి చౌరస్తా గురువారం కాంగ్రెస్ పార్టీ ఆగ్రహ నినాదాలతో మార్మోగింది. రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి శంకర్పల్లి మండల కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు బొల్లారం...
రాజన్న సిరిసిల్ల జిల్లా యల్లారెడ్డిపేట మండలం రచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పిట్ల వంశీ (25) అనే యువకుడు తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంటర్మీడియట్ వరకు చదివిన వంశీ పెయింటర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. కుటుంబం ఆర్థిక...
తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పలు సవాళ్లు విసిరారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తాను లై డిటెక్టర్ పరీక్షతో పాటు సీఐడీ విచారణకు కూడా సిద్ధంగా...
హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. దీంతో ఆతిథ్య జింబాబ్వే జట్టు తొలుత బ్యాటింగ్కు దిగుతోంది. హరారే పిచ్ తొలి ఓవర్లలో బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశముండటంతో భారత కెప్టెన్ ఈ...
రాహుల్కు అవమానం.. మోదీ క్షమాపణ చెప్పాలి– శంకర్పల్లిలో కాంగ్రెస్ ఆగ్రహ నిరసన– ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు పిలుపు– కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు– మోదీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్– భారీ సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణుల జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :శంకర్పల్లి ఇంద్రారెడ్డి చౌరస్తా గురువారం...
తమిళ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ జూలై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించారు. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టిన తర్వాత విజయ్ నుంచి...
ఐసీసీ తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 801 రేటింగ్స్తో రెండో స్థానంలో నిలిచి, అగ్రస్థానంలో ఉన్న డారిల్ మిచెల్కు కేవలం ఒక్క రేటింగ్ దూరంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ మూడో, రోహిత్ శర్మ నాలుగో స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కమ్యూనిస్టులు మత స్వేచ్ఛను అణచివేస్తారని, ముఖ్యంగా క్రైస్తవ మతంపై దాడులు చేస్తారని తీవ్ర ఆరోపణలు చేశారు. చైనా అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందని మరోసారి విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలను రాజకీయ ప్రచారంగా, ఎన్నికల వ్యూహంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. కమ్యూనిస్టు వ్యతిరేకతను...
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థులు, ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని తమిళనాడు సీఎం విజయ్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. వైద్య విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలని, అది సాధ్యం కాకపోతే రాష్ట్రాలకు...
సూర్యాపేట నర్సింగ్ కాలేజీ హాస్టల్లో 13 మంది విద్యార్థినులు అస్వస్థతసూర్యాపేట: సూర్యాపేట ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అనుమానంతో 13 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థినులను చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.విద్యార్థినుల ఆరోగ్య...