ఇరాన్ కీలక టర్న్!
జ్ఞాన తెలంగాణ,స్టేట్ : అమెరికాతో నెలల తరబడి కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము బలమైన, గౌరవప్రదమైన స్థితిలో ఉన్నప్పుడే యుద్ధానికి ముగింపు పలకడం దేశ ప్రయోజనాలకు మేలని స్పష్టం చేశారు. శుక్రవారం...
