Category: హైదరాబాద్

సీతక్కకు ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఘాటు ప్రశ్న

“సీఎం ఫటాఫట్‌ రేవంత్‌రెడ్డి మీద మీకున్న నమ్మకం నిజంగా సూపర్‌ సీతక్క. కానీ.. నిన్న ఒక ఆదివాసీ బిడ్డ గురుకుల పాఠశాలలో చదువుకొని, నర్స్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకొని హైదరాబాద్‌లోని ప్రైమ్‌కేర్‌ హాస్పిటల్‌లో అత్యంత క్రూరంగా చంపబడితే.. కనీసం హోంమంత్రిగా నేరస్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోతే...

కామ పిశాచి కిరాతకం

కోల్‌కతాలోని ఆర్జీకర్‌ ఘటనను తలపించేలా హైదరాబాద్‌లో మరో దారుణమైన, కలచివేసే కిరాతకం వెలుగులోకి వచ్చింది. ప్రాణాలను కాపాడాల్సిన వైద్య రంగంలో పనిచేస్తున్న ఓ నర్సు తన విధులు ముగించుకుని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కామంతో కళ్లుమూసుకున్న ఓ దుర్మార్గుడి చేతిలో ప్రాణాలు కోల్పోయింది. మహిళపై లైంగిక...

కొండా సురేఖ వస్తే బీజేపీలోకి ఆహ్వానం

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ బీజేపీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆమెపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, అందువల్ల ఆమె బీజేపీలో చేరడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని పేర్కొన్నారు. కొండా సురేఖ బీజేపీలోకి రావాలనుకుంటే పార్టీ తరఫున స్వాగతం పలుకుతామని...

మాడల్‌ స్కూళ్లకు గ్రహణం

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌: ఇంగ్లిష్‌ మీడియంలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ మాడల్‌ స్కూళ్ల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. పేరుకు ‘మాడల్‌’ స్కూళ్లుగా ఉన్నా.. ఆచరణలో మాత్రం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా భారీగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి....

సీడ్‌ గణేశుడినే పూజించండి: చిరంజీవి పిలుపు

పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా మలచాలని మెగాస్టార్‌ చిరంజీవి పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలకు స్వస్తి పలికి, మట్టి వినాయకులతో పాటు సీడ్‌ గణేశుడిని పూజించే సంప్రదాయాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. పండుగ భక్తికి...

చదువు ఒత్తిడితో విద్యార్థి బలవన్మరణం

మియాపూర్‌: మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సుభాష్‌ చంద్రబోస్‌ నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో 16 ఏళ్ల పదో తరగతి విద్యార్థి మల్లికార్జున్‌ బలవన్మరణానికి పాల్పడిన ఘటన కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. చిన్న...

అర్ధరాత్రి బైక్‌లకు భగ్గుమన్న మంటలు

రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌షాకోట్ డివిజన్ సాయిరాంనగర్ కాలనీలో అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఇంటి ప్రాంగణంలో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో క్షణాల్లోనే పరిస్థితి భయానకంగా మారింది. పెట్రోల్ ఉండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి ఐదు...

ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌పై ఎంఐఎం వేటు

ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎంఐఎం ప్రకటించింది. ఆయన పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు పార్టీ జాయింట్‌ సెక్రటరీ ఎస్‌ఏ హుస్సేన్‌ అన్వర్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా తన ఎమ్మెల్సీ పదవికి కూడా వెంటనే రాజీనామా చేసి, ఆ రాజీనామా...

ఫాతిమానగర్ బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలి: బీజేపీ డిమండ్.

హానుమకొండ:ఫాతిమానగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (RoB) నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఫాతిమానగర్ బ్రిడ్జిపై భారీ ధర్నా నిర్వహించారు.ఈ నిరసన కార్యక్రమములో బీజేపీ హనుమకొండ జిల్లా...

సమస్యలపై పోరాటమే లక్ష్యం: సర్వేష్

జ్ఞాన తెలంగాణ, గండిపేట్ మండల ప్రతినిధి, ఆగస్టు 3: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కిస్మత్‌పూర్ గ్రామం 122వ డివిజన్ పరిధిలోని శ్రీ బాలాజీ ఎంక్లేవ్ కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ సీనియర్ నాయకుడు నీరుడు సర్వేష్ ముదిరాజ్ వెంటనే స్పందించారు. కాలనీవాసులు...