కలెక్టర్ ‘టీచర్’ అవతారం..
పదో తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠాలు జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్ ప్రతినిధి: విద్యా సంస్థల్లో కేవలం తనిఖీలు నిర్వహించడం, రికార్డులను పరిశీలించడం మాత్రమే కాకుండా.. విద్యార్థులతో మమేకమై వారి అభ్యసన స్థాయిని స్వయంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా వినూత్నంగా వ్యవహరించారు. బుధవారం...
