Category: కామారెడ్డి

మా కష్టార్జిత బకాయిలు చెల్లించే వరకు పోరాటం ఆగదు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు

బాన్సువాడ : 2017 పేస్కేల్ ఏరియర్స్‌తో పాటు రిటైర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ రిటైర్మెంట్ ఉద్యోగులు చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో బాన్సువాడ పోలీసులు ముగ్గురు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులను మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండేందుకు ఉదయం సుమారు 5 గంటల సమయంలో రిటైర్డ్ ఉద్యోగుల ఇళ్ల వద్దకు చేరుకున్న పోలీసులు ఆర్టీసీ రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి దోసెపల్లి శంకర్, RTD డీఐ ఎం.డి.ఎస్….

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు భేటీ

జుక్కల్ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చర్యలు చేపట్టారు.ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే.. నియోజకవర్గంలోని పలు రహదారి అభివృద్ధి పనులపై చర్చించారు.ప్రధానంగా రూ.63.41 కోట్ల అంచనా...

బాన్సువాడలో ‘SIR’ నోటీసుల కలకలం..ఓటర్లకు పరుగులు

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ బాన్సువాడలో వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో SIR ప్రక్రియ దాదాపు 90 శాతం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 19 వేలకు పైగా ఓటర్లకు నోటీసులు జారీ...

భైరాపూర్‌లో డెంగ్యూ పాజిటివ్ కేసు… అప్రమత్తమైన వైద్య సిబ్బంది

భైరాపూర్ గ్రామంలో ఒక డెంగ్యూ పాజిటివ్ కేసు గుర్తించడంతో వైద్య, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. కేసు నమోదైన ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 60 ఇళ్లను పరిశీలించి, ప్రజల ఆరోగ్య పరిస్థితులతో పాటు దోమల వృద్ధికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను...

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన (pmjjby)

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన (pmjjby) ఇన్స్యూరెన్స్ ద్వారా సాలిమెడ శ్రీనివాస్ గారు మరణించినందున వారి భార్య ఉజ్జీవ గారికి 2 లక్షల రూపాయల ఇన్స్యూరెన్స్ బీబీపేట యూనియన్ బ్యాంకు మేనేజర్ గారు హర్షద్ అలీ గారు, సబ్ మేనేజర్ కృష్ణప్రసాద్ , ఫీల్డ్ ఆఫీసర్ మనోజ్ , యశ్వంత్ , ఆనంద్ , జనగామ  బ్యాంకింగ్ కరస్పాండెంట్ లలిత లింగం , ఇతర బ్యాంకు సిబ్బంది కలసి cheque అందచేయటం జరిగింది.

రామేశ్వరం పల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

రామేశ్వరం పల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్గారు.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరు – భిక్కనూర్‌లో ఏర్పాటు చేస్తున్నాం: షబ్బీర్ అలీ

ఉచిత సీసీటీవీ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్సెటీ) ఆధ్వర్యంలో సీసీటీవీ కెమెరా ఫిట్టింగ్, రిపేరు అంశాలపై ఉచిత శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తులను...

నిజాంసాగర్ పెద్ద కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి,ఏప్రిల్ 06 :నసురుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్ గ్రామ శివారులో గల నిజాంసాగర్ 25 డిస్ట్రిబ్యూటర్ కాలువలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సుమారు 60 సంవత్సరాల వయస్సు గల వృద్ధ మహిళ మృతదేహం నీటిలో తేలుతూ కనిపించినట్లు మండల ఎస్సై రాఘవేంద్ర...

మలావత్ పూర్ణకు పితృవియోగం

కామారెడ్డి జిల్లా,సిరికొండ మండలం :దేశానికి గర్వకారణమైన ఎవరెస్టు యోధురాలు మలావత్ పూర్ణకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి మలావత్ దేవీదాస్‌ (50) శుక్రవారం ఉదయం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కామారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాలో ఉన్న దేవీదాస్ ఆరోగ్యం విషమించడంతో మరణించినట్లు...

శబరిమల వరకు మహా పాదయాత్ర ప్రారంభo

జ్ఞాన తెలంగాణ బాన్సువాడ ప్రతినిధి అక్టోబర్ 24:కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన ఏడుగురు అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు కేరళలోని శబరిమల వరకు మహా పాదయాత్రలో బయలుదేరారు. కొర్రి సుధాకర్ యాదవ్ గురుస్వామి, కొర్రి శివకుమార్ స్వామి, కొర్రి చంద్రశేఖర్ స్వామి, మేకల...