ఇబ్రహీంపట్నం కౌంటింగ్ ఉత్కంఠ – 11,12 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అధికారులు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి టేబుల్ వద్ద సిబ్బంది, అభ్యర్థుల ప్రతినిధులు హాజరై ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ప్రారంభ రౌండ్ల నుంచే ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా...
