తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాల 6వ తరగతి హాల్ టిక్కెట్స్ విడుదల
డైరెక్ట్ లింక్… ▪️https://tgemrs.aptonline.in/tgemrs/hallticketfront
చేవెళ్ల మార్కెట్ యార్డ్లో గొర్రెలు, మేకల సంత ప్రారంభంజ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి:చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డ్లో గొర్రెలు, మేకల క్రయ విక్రయ సంతను చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సంత ప్రారంభంతో పశుపోషకులు మరియు వ్యాపారులకు ఒకే వేదికపై కొనుగోలు, అమ్మకాలు నిర్వహించుకునే...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శంకర్పల్లి పురపాలక సంఘం పరిధిలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించబడింది. ఉదయం 10:30 గంటలకు శంకర్పల్లి పట్టణంలోని 13వ వార్డులో వేముల విజయ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం శాసనసభ్యుడు కాలే...
ప్రజల సంక్షేమమే నా లక్ష్యం : కౌన్సిలర్ భానూరు కృష్ణ శంకర్పల్లి: పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్ 5వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. ఈ సందర్భంగా బుల్కాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గారెలా లక్ష్మీనారాయణ గారి...
శంకర్పల్లి: సామాన్య ప్రజల గృహావసరాల సాధనలో ప్రభుత్వ పథకాల ప్రాముఖ్యతను ప్రతిబింబించే విధంగా చిన్న శంకర్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆరో వార్డు కౌన్సిలర్ ఉషా కిరణ్ విజయ్ కుమార్ ప్రధాన అతిథిగా హాజరై, చాకలి లక్ష్మి–కిరణ్ దంపతుల...
డైరెక్ట్ లింక్… ▪️https://tgemrs.aptonline.in/tgemrs/hallticketfront
Check Now From This LinkGATE 2026 Result Released డైరెక్ట్ లింక్…👇👇👇👇 https://goaps.iitg.ac.in/login
జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి పట్టణంలోని రామ్ నగర్ ప్రాంతంలో ఉన్న రామ్ మందిర్లో తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని...
తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉగాది పండుగ సందర్భంగా ప్రకటించారు. ముఖ్యంగా సాదా బైనామా భూములకు సంబంధించిన సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపించబోతున్నామని ఆయన వెల్లడించారు. రైతును రాజుగా నిలబెట్టాలనే...
పుట్టింటి కానుక అందజేసిన సర్పంచ్ నవీన్ గౌడ్ జ్ఞానతెలంగాణ, హత్నూర : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మాధుర గ్రామ సర్పంచ్ గౌండ్ల నవీన్ గౌడ్ తన ఉదారతను చాటుకున్నారు. గ్రామానికి చెందిన మాదిగ నీలమ్మ-భూమయ్య దంపతుల కుమార్తె వివాహ వేడుక ఆదివారం గ్రామంలో ఘనంగా జరిగింది....
ప్రపంచ రాజకీయ చరిత్రను లోతుగా పరిశీలిస్తే ఒక గంభీరమైన విరుద్ధత మన ముందుకొస్తుంది. ఒకవైపు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు అనే విలువలను ప్రపంచానికి బోధించే శక్తిగా నిలిచిన అమెరికా; మరోవైపు అదే దేశం అనేక దేశాల అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకొని ప్రభుత్వాలను పడగొట్టడం, నాయకులను...
మార్చి 11, 2026 నాడు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లాపై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తి ప్రాణాలతో చెలగాటం మాత్రమే కాదు. అది నేటి భారత దేశ సామాజిక రాజకీయాలపై చెరగని ఓ నల్లటి మత విద్వేషపు కుట్రల మరక. 88 ఏళ్ల...
బౌద్ధ ధమ్మం: భయంపై కాదు, బుద్ధిపై నిలిచిన జీవన తత్వం ప్రపంచ మత చరిత్రలో బౌద్ధ ధమ్మానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇది మనిషిని భయపెట్టి విధేయుడిని చేయాలనుకోదు. దేవుడు, స్వర్గం, నరకం వంటి ఆశలు–భయాల ఆధారంగా జీవనాన్ని నియంత్రించకుండా, మనిషి తన జీవితానికి తానే బాధ్యత...
శంకర్ పల్లి మండల ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలి శంకర్ పల్లి ఎంఈఓ, జన్వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ అక్బర్ పై విచారణ జరిపించాలనిడైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ నవీన్ నికోలాస్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్ యు...
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రాష్ట్ర రవాణా రంగంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్తో కార్మిక సంఘాల జేఏసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చి పోరాటానికి శ్రీకారం చుట్టింది. రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంపై...