మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల్లో స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్

మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ నివాస విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల నిర్వహణకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. విద్యార్థుల విద్యా ప్రయాణానికి...

టాస్‌తో పదోతరగతి పాస్‌కు గ్రీన్‌సిగ్నల్

జ్ఞానతెలంగాణ, విద్యాసమాచారం :రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణత శాతాన్ని వంద శాతానికి చేరువ చేయాలనే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ సమగ్ర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రధాన పరీక్షలు, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల అనంతరం కూడా అనుత్తీర్ణులుగా మిగిలిన విద్యార్థులకు తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్‌) ద్వారా మరో...

డీఎల్ఈడీ ప్రవేశాల తుదిదశకు శ్రీకారం..

డీఎల్ఈడీ ప్రవేశాల తుదిదశకు శ్రీకారం.. డీఈఈసెట్ మూడో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ) కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ ప్రక్రియను తుది దశకు చేర్చే క్రమంలో డీఈఈసెట్–2026 మూడో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కన్వీనర్ జీ. రమేశ్ అధికారికంగా ప్రకటించారు....

విద్యాశాఖలో ప్రతిష్ఠాత్మక డిప్యుటేషన్ నియామకాలకు శ్రీకారం

రాష్ట్ర విద్యా వ్యవస్థలో నాణ్యమైన విద్యా పరిపాలనను మరింత పటిష్ఠం చేసే దిశగా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డైట్, సీటీఈ, ఐఏఎస్‌ఈ, ఎస్‌సీఈఆర్టీ సంస్థల్లో ఖాళీగా ఉన్న వివిధ బోధన, విద్యా పరిపాలనా పోస్టులను డిప్యుటేషన్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి విద్యాశాఖ అధికారిక నోటిఫికేషన్‌ను...

డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు భద్రత పునరుద్ధరించాలి:దళిత, స్వేరో సంఘాల డిమాండ్

డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు భద్రతను తొలగించడంపై రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు, స్వేరో సంఘాలు, గురుకుల మాజీ విద్యార్థులు, బహుజన సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేసిన మాజీ ఐపీఎస్ అధికారి, వేలాది మంది పేద విద్యార్థుల జీవితాలను...

తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ అత్యున్నత పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు...

రాజర్షి సాహు మహారాజ్ 152వ జయంతి

సామాజిక చైతన్యానికి నిలువుటద్దం: రాజర్షి సాహు మహారాజ్ – 152వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం నేడు జూన్ 26. భారతదేశ సామాజిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. వెయ్యేళ్ళ అణచివేతకు వ్యతిరేకంగా, సమానత్వమే ఊపిరిగా పరిపాలన సాగించిన మహోన్నత వ్యక్తి, రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్...

ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత కొనసాగించాలని పీపీఎల్ డిమాండ్

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతకు సంబంధించి వస్తున్న వార్తలపై ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పీపీఎల్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చ నర్సన్న ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ, దేశానికి,...

సింగాపురంలో ప్రీ-ప్రైమరీ పోస్టుల భర్తీ

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి:2026-2027 విద్యా సంవత్సరానికి గాను శంకర్‌పల్లి మండలంలోని సింగాపురం గ్రామానికి ప్రీ-ప్రైమరీ పాఠశాల మంజూరైనట్లు మండల విద్యాధికారి (ఎంఈఓ) తెలిపారు. ఈ పాఠశాలలో ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నందున సింగాపురం గ్రామానికి చెందిన స్థానిక అర్హులైన అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు....

ప్రభుత్వ భూమిలో మైసా కన్స్ట్రక్షన్ అక్రమ రహదారి?

జ్ఞాన తెలంగాణ,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి, జూన్ 24:పేట్ బషీర్‌బాద్ పరిధిలోని సర్వే నంబర్ 23లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని మైసా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుకు అప్రోచ్ రోడ్డుగా వినియోగిస్తున్నారనే అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ డిమాండ్...