భర్త ఆగడాలతో బీజేపీ సర్పంచ్ సస్పెన్షన్
మెదక్ జిల్లాలో ఓ గ్రామ సర్పంచ్పై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. చేగుంట మండలంలోని పొలంపల్లి గ్రామ పంచాయతీకి చెందిన బీజేపీ సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ...
