ప్రైవేట్ భూమి వివాదంలో హైడ్రాకు హైకోర్టు గట్టి హెచ్చరిక
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :హైడ్రా అధికారుల చర్యలపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఉప్పల్–మల్లాపూర్ పరిధిలోని భాభానగర్ సొసైటీలో ఉన్న రెండు 500 చదరపు గజాల ప్రైవేట్ ప్లాట్లకు హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేయడం వివాదానికి దారితీసింది. సంబంధిత...
