ఫిబ్రవరి 21 – భారత రాజ్యాంగ నిర్మాణంలో ప్రజాస్వామ్య మైలురాయి
✍️ అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.B(నవయాన బౌద్ధ సద్ధమ్మ ప్రచారకులు) భారత ప్రజాస్వామ్య చరిత్రలో 1948 ఫిబ్రవరి 21 ఒక అపూర్వమైన ఘట్టంగా నిలిచింది. ఆ రోజు కేవలం ఒక పరిపాలనా కార్యక్రమం కాదు; అది శతాబ్దాల సామాజిక అన్యాయాలకు ముగింపు పలికే నూతన...
