సంగారెడ్డి రామ్ నగర్ రామ్ మందిర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి పట్టణంలోని రామ్ నగర్ ప్రాంతంలో ఉన్న రామ్ మందిర్‌లో తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని...

సాదా బైనామాకు త్వరలో పరిష్కారం : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉగాది పండుగ సందర్భంగా ప్రకటించారు. ముఖ్యంగా సాదా బైనామా భూములకు సంబంధించిన సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపించబోతున్నామని ఆయన వెల్లడించారు. రైతును రాజుగా నిలబెట్టాలనే...

పుట్టింటి కానుక అందజేసిన సర్పంచ్ నవీన్ గౌడ్

పుట్టింటి కానుక అందజేసిన సర్పంచ్ నవీన్ గౌడ్ జ్ఞానతెలంగాణ, హత్నూర : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మాధుర గ్రామ సర్పంచ్ గౌండ్ల నవీన్ గౌడ్ తన ఉదారతను చాటుకున్నారు. గ్రామానికి చెందిన మాదిగ నీలమ్మ-భూమయ్య దంపతుల కుమార్తె వివాహ వేడుక ఆదివారం గ్రామంలో ఘనంగా జరిగింది....

ప్రజాస్వామ్యం ముసుగులో అమెరికా రక్త చరిత్ర కుట్రలు..

ప్రపంచ రాజకీయ చరిత్రను లోతుగా పరిశీలిస్తే ఒక గంభీరమైన విరుద్ధత మన ముందుకొస్తుంది. ఒకవైపు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు అనే విలువలను ప్రపంచానికి బోధించే శక్తిగా నిలిచిన అమెరికా; మరోవైపు అదే దేశం అనేక దేశాల అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకొని ప్రభుత్వాలను పడగొట్టడం, నాయకులను...

విద్వేశపు గుండె చప్పుడు: ఫారూక్ అబ్దుల్లాపై దాడి

మార్చి 11, 2026 నాడు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లాపై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తి ప్రాణాలతో చెలగాటం మాత్రమే కాదు. అది నేటి భారత దేశ సామాజిక రాజకీయాలపై చెరగని ఓ నల్లటి మత విద్వేషపు కుట్రల మరక. 88 ఏళ్ల...

బౌద్ధ ధమ్మంలో మానవ స్వాతంత్ర్యానికి తాత్విక పునాది

బౌద్ధ ధమ్మం: భయంపై కాదు, బుద్ధిపై నిలిచిన జీవన తత్వం ప్రపంచ మత చరిత్రలో బౌద్ధ ధమ్మానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇది మనిషిని భయపెట్టి విధేయుడిని చేయాలనుకోదు. దేవుడు, స్వర్గం, నరకం వంటి ఆశలు–భయాల ఆధారంగా జీవనాన్ని నియంత్రించకుండా, మనిషి తన జీవితానికి తానే బాధ్యత...

శంకర్ పల్లి మండల ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలి

శంకర్ పల్లి మండల ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలి శంకర్ పల్లి ఎంఈఓ, జన్వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ అక్బర్ పై విచారణ జరిపించాలనిడైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ నవీన్ నికోలాస్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్ యు...

ఆర్టీసీలో సమ్మె అలజడి…

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రాష్ట్ర రవాణా రంగంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో కార్మిక సంఘాల జేఏసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చి పోరాటానికి శ్రీకారం చుట్టింది. రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంపై...

Translate »