మండల కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ ఇబ్రహీం నియామకం
జ్ఞానతెలంగాణ, సిద్దిపేట్:నారాయణరావుపేట్ మండల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా జక్కాపూర్ గ్రామానికి చెందిన ఎండీ ఇబ్రహీంను నియమించినట్లు డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మజార్ మాలిక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్...
