బద్రీనాథ్ ఆలయ కానుకలపై అక్రమాల ఆరోపణలు
ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు.. తప్పు తేలితే కఠిన చర్యలు: బీకేటీసీ డెహ్రాడూన్: దేశవ్యాప్తంగా దేవాలయాల విరాళాల నిర్వహణపై చర్చ జరుగుతున్న తరుణంలో ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బద్రీనాథ్ ధామ్లో భక్తులు సమర్పించిన కానుకల నిర్వహణపై అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల అయోధ్య...
