దక్షిణాసియాలో ఇంధన ధరల షాక్..

శ్రీలంక, పాకిస్థాన్ తర్వాత భారత్‌లోనూ పెంపు భయం దక్షిణాసియా దేశాల్లో ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ప్రజలపై మరింత భారం పడింది. దేశ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో శ్రీలంక...

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం:పశువైద్యాధికారి డా. ఎన్. శ్రావణి

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం – పశువైద్యాధికారి డా. ఎన్. శ్రావణి జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి,మార్చి 10: గాలికుంటు వ్యాధి నివారణలో భాగంగా మహారాజుపేట పశువైద్యశాల పరిధిలోని మహారాజుపేట, జన్వాడ మరియు కొండకల్ గ్రామాలలో పశువులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పశువైద్యాధికారి డా. ఎన్....

హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ కొరత: వ్యాపార వర్గాల్లో ఆందోళన

హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ కొరత: వ్యాపార వర్గాల్లో ఆందోళన జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:హైదరాబాద్ నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఏర్పడడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు మరియు చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే గత వారం రోజులుగా గ్యాస్ సరఫరా అంతరాయం ఏర్పడడంతో వినియోగదారులు...

గగనవిహంగానికి ఇవి కావా అడ్డంకుల గిడ్డంగులు

విచ్చలవిడిగా ఎయిర్పోర్ట్ కు కూతవేటు దూరంలో నిర్మాణం జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, మార్చి 09 : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున గిడ్డంగుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక్కడ విమానాశ్రయం ఉన్నందున ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ రంగారెడ్డి జిల్లా...

దాతృత్వానికి నిదర్శనం వాటర్ ప్లాంట్ పునః ప్రారంభం

జ్ఞాన తెలంగాణ,దేవరుప్పుల మండల ప్రతినిధి : దేవరుప్పుల గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు వారికి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో స్థానిక గ్రామపంచాయతీ వద్ద మూతపడిన వాటర్ ప్లాంట్ సోమవారం సుందర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్ ప్లాంట్‌ను పునఃప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన...

మహిళల రక్షణలో సామాజిక బాధ్యత కీలకం : రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : సమాజంలో మహిళల భద్రత కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళల రక్షణలో మగవారు ముందుండి బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు....

మాదిగల హక్కుల పరిరక్షణకు రేవంత్ రెడ్డి హామీ

మాదిగల హక్కుల పరిరక్షణకు రేవంత్ రెడ్డి హామీ జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :మాదిగ సమాజం అభ్యున్నతి, వారి హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన వంటి అంశాలపై ప్రజా ప్రభుత్వం స్పష్టమైన సంకల్పంతో ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు న్యాయం...

శంకర్‌పల్లిలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక ప్రారంభం

99 రోజుల ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం శంకర్‌పల్లి, మార్చి 06: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శంకర్‌పల్లి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ (సిడిఎంఎ) డా. టి.కే. శ్రీదేవి మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్...

ప్రజాపాలన–ప్రగతి సమీక్ష: MPDO వెంకటయ్య ఆదేశాలు

ప్రజాపాలన–ప్రగతి సమీక్ష: MPDO వెంకటయ్య ఆదేశాలు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్‌పల్లి మండల కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి (MPDO) వి. వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలుపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం, అలసత్వం సహించబోమని ఈ సందర్భంగా...

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియామకం- బిష్ణు దేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియామకం – బిష్ణు దేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :దేశ రాజకీయ వర్గాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం....

Translate »