ఫిబ్రవరి 21 – భారత రాజ్యాంగ నిర్మాణంలో ప్రజాస్వామ్య మైలురాయి

✍️ అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.B(నవయాన బౌద్ధ సద్ధమ్మ ప్రచారకులు) భారత ప్రజాస్వామ్య చరిత్రలో 1948 ఫిబ్రవరి 21 ఒక అపూర్వమైన ఘట్టంగా నిలిచింది. ఆ రోజు కేవలం ఒక పరిపాలనా కార్యక్రమం కాదు; అది శతాబ్దాల సామాజిక అన్యాయాలకు ముగింపు పలికే నూతన...

ఢిల్లీలో బాంబు అలర్ట్ – నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన భద్రతా యంత్రాంగం

దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుళ్లకు కుట్ర జరుగుతోందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. ముఖ్యంగా చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు యత్నిస్తున్నారన్న సమాచారం అందినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. నిఘా సంస్థల...

రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నల వర్షం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అనేక కీలక మంత్రిత్వ శాఖలను తన వద్దే ఉంచుకోవడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని శాఖలను ఒకేసారి తన వద్దే...

రేపు గురుకుల ఎంట్రన్స్ పరీక్ష

రేపు గురుకుల ఎంట్రన్స్ పరీక్ష జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీసెట్)–2026కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీసెట్ కన్వీనర్, ఎస్సీ గురుకులాల కార్యదర్శి కృష్ణ ఆదిత్య...

టీజీఎడ్‌సెట్-2026 నోటిఫికేషన్ విడుదల

టీజీఎడ్‌సెట్-2026 నోటిఫికేషన్ విడుదల జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:రెండేళ్ల బీఈడ్ (ఉపాధ్యాయ విద్య) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఎడ్‌సెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విషయాన్ని సెట్ కన్వీనర్ ఆచార్య వెంకట్రాంరెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా...

సాత ప్రవీణ్ కుమార్ విజయానంతరం మొక్కు తీర్చుకున్న 15వ వార్డు నాయకులు

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి:శంకర్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 15వ వార్డులో పోటీ చేసిన సాత ప్రవీణ్ కుమార్ విజయం సాధించాలని కోరుతూ వార్డు నాయకులు ఎన్నికల ముందు పలు ప్రముఖ దేవస్థానాలను దర్శించుకున్నారు. నామినేషన్ దాఖలు చేసిన రోజు సాయంత్రం కొండగట్టు ఆంజనేయస్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొమురవెల్లి...

తాడేపల్లిలో జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు

జ్ఞానతెలంగాణ,ఆంధ్రప్రదేశ్,20.02.2026: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసులు, టీడీపీ శ్రేణులు తన నివాసంపై...

మార్చి 5న కుమారుడి వివాహానికి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా విచ్చేసి, తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి ఆహ్వానం అందజేశారు. మార్చి 5న జరగనున్న ఈ వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని కోరారు..ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్వాన పత్రికను...

తెలంగాణ అభివృద్ధి దిశగా ఢిల్లీలో కీలక సమావేశం

జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి :తెలంగాణ అభివృద్ధి పథాన్ని మరింత వేగవంతం చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులతో కలిసి న్యూఢిల్లీ పర్యటన చేపట్టారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశ, దీర్ఘకాలిక ప్రణాళికలు, కీలక విధాన నిర్ణయాలపై జాతీయ...

శంకర్‌పల్లి శివారులో కత్తులతో బెదిరించి చైన్ స్నాచింగ్

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్‌పల్లి పట్టణ శివారులో ఓపెన్ లేఔట్‌లో ఒంటరిగా ఉన్న జంటను లక్ష్యంగా చేసుకుని దుండగులు కత్తులతో బెదిరించి బంగారు చైన్ దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన నిన్న సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో ఓడిఎఫ్ రోడ్ పరిసర ప్రాంతంలో...

Translate »