మత మార్పిడి చేసుకుని ఎస్సీ హక్కులు కోరడం చెల్లదు: సుప్రీంకోర్టు సంచలన

దేశంలో మతం–కులం–హక్కుల మధ్య ఉన్న సంబంధంపై కీలక మలుపుతిప్పేలా సుప్రీంకోర్టు కఠిన వ్యాఖ్యలతో కూడిన తీర్పు వెలువరించింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హోదా పేరుతో ప్రత్యేక రక్షణలు కోరడం చట్టపరంగా అనర్హమని ధర్మాసనం స్పష్టం చేసింది. కుల ఆధారిత ప్రయోజనాలను మత మార్పిడి తర్వాత...

ముందస్తు అరెస్ట్‌లు-అసెంబ్లీ ముట్టడికి ముందు ఉద్రిక్తతలు

రాష్ట్రంలో అవినీతి, అరాచక కమిషన్ల పాలన కొనసాగుతోందని ఆరోపిస్తూ బీజేపీ పార్టీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, శంకర్‌పల్లి టౌన్ పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. ముట్టడి కార్యక్రమం సందర్భంగా చట్టసంబంధిత సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలుగా పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు....

చేవెళ్ల మార్కెట్ యార్డ్‌లో గొర్రెలు, మేకల సంత ప్రారంభం

చేవెళ్ల మార్కెట్ యార్డ్‌లో గొర్రెలు, మేకల సంత ప్రారంభంజ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి:చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డ్‌లో గొర్రెలు, మేకల క్రయ విక్రయ సంతను చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సంత ప్రారంభంతో పశుపోషకులు మరియు వ్యాపారులకు ఒకే వేదికపై కొనుగోలు, అమ్మకాలు నిర్వహించుకునే...

శంకర్‌పల్లిలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శంకర్‌పల్లి పురపాలక సంఘం పరిధిలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించబడింది. ఉదయం 10:30 గంటలకు శంకర్‌పల్లి పట్టణంలోని 13వ వార్డులో వేముల విజయ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం శాసనసభ్యుడు కాలే...

ఘనంగా ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం

ప్రజల సంక్షేమమే నా లక్ష్యం : కౌన్సిలర్ భానూరు కృష్ణ శంకర్‌పల్లి: పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్ 5వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. ఈ సందర్భంగా బుల్కాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గారెలా లక్ష్మీనారాయణ గారి...

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన కౌన్సిలర్ ఉషా కిరణ్ విజయ్ కుమార్

శంకర్‌పల్లి: సామాన్య ప్రజల గృహావసరాల సాధనలో ప్రభుత్వ పథకాల ప్రాముఖ్యతను ప్రతిబింబించే విధంగా చిన్న శంకర్‌పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆరో వార్డు కౌన్సిలర్ ఉషా కిరణ్ విజయ్ కుమార్ ప్రధాన అతిథిగా హాజరై, చాకలి లక్ష్మి–కిరణ్ దంపతుల...

సంగారెడ్డి రామ్ నగర్ రామ్ మందిర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి పట్టణంలోని రామ్ నగర్ ప్రాంతంలో ఉన్న రామ్ మందిర్‌లో తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని...

సాదా బైనామాకు త్వరలో పరిష్కారం : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉగాది పండుగ సందర్భంగా ప్రకటించారు. ముఖ్యంగా సాదా బైనామా భూములకు సంబంధించిన సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపించబోతున్నామని ఆయన వెల్లడించారు. రైతును రాజుగా నిలబెట్టాలనే...

Translate »