వైఎస్సార్ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు..
వైఎస్సార్ జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం స్థానికంగా ఆందోళనకు దారితీస్తోంది. తాజాగా మరో ఆరు కోవిడ్ కేసులు నమోదుకావడంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిదికి చేరినట్లు సమాచారం. ఇప్పటికే కడప, రాజంపేటకు చెందిన ఇద్దరు కోవిడ్ బాధితులు మృతి చెందినట్లు వార్తలు రావడం పరిస్థితిపై...
