కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు ఇంద్రారెడ్డి ప్రధాన చౌరస్తా వద్ద కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల ఫ్లెక్సీతో ఆందోళన చేపట్టారు....

ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి, సీఈఓ సుదర్శన్‌రెడ్డి

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న హియరింగ్ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. రాజేంద్రనగర్ ఏఈఆర్ఓ పరిధిలోని బండ్లగూడ జాగీర్ గ్రామ పంచాయతీ, హైదర్షాకోట్ జెడ్పీహెచ్‌ఎస్, మరియు శివరాంపల్లి హియరింగ్ కేంద్రాలను ఆయన క్షుణ్ణంగా సందర్శించారు.ఈ...

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ వర్ధంతి వేడుకలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 17 వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని వెల్దండ మండల పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు హరికిషన్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.వైయస్సార్ చిత్రపటానికి పూలమాలను వేసి, వైయస్సార్ అమర్ రహే అంటూ నినాదాలతో మారుమోగింది.ఈ సందర్భంగా హరికిషన్...

కేఎస్ రత్నంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం నేత బండమీది వెంకటేష్

చేవెళ్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షులు బండమీది వెంకటేష్ హాజరై కేఎస్ రత్నంకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. కేఎస్...

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసన

కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో షాద్‌నగర్ పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ...

కంటోన్మెంట్‌లోనే తుపాకులు ఎత్తుకెళ్లారు.

కంటోన్మెంట్‌లో మిలిటరీ స్థావరంలోకి చొరబడి దాడి చేసి తుపాకులు ఎత్తుకెళ్లే పరిస్థితి రావడం రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితికి నిదర్శనమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. మిలిటరీ స్థావరానికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల భద్రతకు ప్రభుత్వం ఏం హామీ ఇస్తుందని ప్రశ్నించారు. ఇంతకంటే హీనమైన...

జెన్‌-జీతో పెట్టుకుంటే మోదీకే చెమటలు పట్టినయి.. రేవంత్‌రెడ్డి లాంటి కేడీ ఎంత? -కేటీఆర్

జెన్‌-జీ యువతతో పెట్టుకున్న పోరులోనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెమటలు పట్టాయని, అలాంటిది తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న రేవంత్‌రెడ్డి లాంటి కేడీ ఎంత అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యువత ప్రశ్నిస్తే అధికార అహంకారం బట్టబయలవుతుందని అన్నారు. హామీలను...

ఇప్పుడున్నది అచ్చ కాంగ్రెస్ కాదు.. పచ్చ కాంగ్రెస్ కాదు.. లుచ్చ కాంగ్రెస్:కేటీఆర్ ధ్వజం

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అచ్చ కాంగ్రెస్ కాదు.. పచ్చ కాంగ్రెస్ కాదు.. లుచ్చ కాంగ్రెస్ అంటూ ఘాటైన పదజాలంతో విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పాలనను గాలికొదిలేశారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కంటే పదవుల కోసం...

ఎంగిలి విస్తరాకు దగ్గర కుక్కల్లా కొట్టుకుంటున్నారు:బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్ర సంపద కోసం ఎంగిలి విస్తరాకు దగ్గర కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘాటుగా విమర్శించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని పక్కనబెట్టి అధికారంలో ఉన్నవారు స్వప్రయోజనాల కోసం పరస్పరం పోటీ పడుతున్నారని ఆరోపించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై కేటీఆర్‌ తీవ్రస్థాయిలో...