ఓబీసీ సెల్ నూతన కమిటీలకు దరఖాస్తుల ఆహ్వానం

జనగామ: జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఓబీసీ సెల్ నూతన కమిటీల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభం కానుంది.జిల్లా, అసెంబ్లీ, డివిజన్, మండల, టౌన్ మరియు గ్రామ స్థాయిలలో ఛైర్మెన్ మరియు కమిటీ సభ్యుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు....

ఐటీఐ, ఏటీసీ కోర్సుల్లో వాక్‌-ఇన్ అడ్మిషన్లు

జ్ఞాన తెలంగాణ,జనగామ ప్రతినిధి,ఆగస్టు 31:తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలకు చెందిన యువతీ యువకులకు ప్రభుత్వ, ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థలు ITI,అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ ATCల్లో 2026-27/28 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం వాక్‌-ఇన్ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రభుత్వ ఐటీఐ ఆలేరు...

ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం

సోమవారం, మహబూబాబాద్, కలెక్టరేట్ లో గృహ నిర్మాణ, రెవెన్యూకు సంబంధించిన అంశాలపై ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో సమీక్షిస్తున్న *రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు సీతక్క,...

నిలిచిపోయిన డబల్ బెడ్ రూములకు మోక్షం కల్పించాలి సిపిఐ డిమాండ్

నిలిచిపోయిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు ను నిర్మించి నిరుపేదలకు ఇవ్వాలని సిపిఐ మండల కార్యదర్శి ఏ .విటల్ గౌడ్ సోమవారం డిమాండ్ చేశారు, కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కోటగిరి ప్రజావాణిలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి పంపిణీ చేయాలని...

బాన్సువాడలో ‘SIR’ నోటీసుల కలకలం..ఓటర్లకు పరుగులు

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ బాన్సువాడలో వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో SIR ప్రక్రియ దాదాపు 90 శాతం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 19 వేలకు పైగా ఓటర్లకు నోటీసులు జారీ...

భైరాపూర్‌లో డెంగ్యూ పాజిటివ్ కేసు… అప్రమత్తమైన వైద్య సిబ్బంది

భైరాపూర్ గ్రామంలో ఒక డెంగ్యూ పాజిటివ్ కేసు గుర్తించడంతో వైద్య, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. కేసు నమోదైన ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 60 ఇళ్లను పరిశీలించి, ప్రజల ఆరోగ్య పరిస్థితులతో పాటు దోమల వృద్ధికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను...

అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటిన ది మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు

అంతర్జాతీయ ఓపెన్ ఆల్-స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్ (కుంగ్ ఫూ, కరాటే, టేక్వాండో) పోటీల్లో ది మాస్టర్ మైండ్ స్కూల్, గోపనపల్లి బ్రాంచ్ విద్యార్థులు సత్తా చాటారు.అండర్-14 విభాగంలో రుషిత, సాయి వర్ష, నైనికా, భవిత, రోహిణి, వశిష్ఠ, వినయ్ గోల్డ్ మెడల్స్ సాధించారు.ఈ సందర్భంగా కరాటే...

సీతక్కకు ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఘాటు ప్రశ్న

“సీఎం ఫటాఫట్‌ రేవంత్‌రెడ్డి మీద మీకున్న నమ్మకం నిజంగా సూపర్‌ సీతక్క. కానీ.. నిన్న ఒక ఆదివాసీ బిడ్డ గురుకుల పాఠశాలలో చదువుకొని, నర్స్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకొని హైదరాబాద్‌లోని ప్రైమ్‌కేర్‌ హాస్పిటల్‌లో అత్యంత క్రూరంగా చంపబడితే.. కనీసం హోంమంత్రిగా నేరస్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోతే...

కామ పిశాచి కిరాతకం

కోల్‌కతాలోని ఆర్జీకర్‌ ఘటనను తలపించేలా హైదరాబాద్‌లో మరో దారుణమైన, కలచివేసే కిరాతకం వెలుగులోకి వచ్చింది. ప్రాణాలను కాపాడాల్సిన వైద్య రంగంలో పనిచేస్తున్న ఓ నర్సు తన విధులు ముగించుకుని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కామంతో కళ్లుమూసుకున్న ఓ దుర్మార్గుడి చేతిలో ప్రాణాలు కోల్పోయింది. మహిళపై లైంగిక...

గద్వాల మార్కెట్ యార్డులో భారీగా గంజాయి పట్టివేత..!

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో భారీ మొత్తంలో గంజాయి లభ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుండగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం.పోలీసుల అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ఇటిక్యాల మండలం శెనిగపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు...