తక్షశిల పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

కల్వకుర్తి :వెల్దండ మండల కేంద్రంలోని తక్షశిల హైస్కూల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి ముందస్తు వేడుకలను పాఠశాల కరస్పాండెంట్ శేఖర్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.సుమారుగా 120 మందికి పైగా చిన్నారులు వేషధారణలో పాల్గొని అలరించారు.ఈ సందర్భంగా ఎల్కేజీ,యూకేజీ చిన్నారులు శ్రీకృష్ణుని,గోపికల వేషధారణతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన...

సెప్టెంబర్‌ 10న చలో హైదరాబాద్‌..!కొంగరకలాన్‌లో పోస్టర్‌ ఆవిష్కరణ

కొంగరకలాన్‌ IDOCలో TGEJAC రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఛైర్మన్‌ ఊటు యశ్వంత్‌, కన్వీనర్‌ డా. రామారావు మాట్లాడుతూ ఉద్యోగులు, గెజిటెడ్‌ అధికారులు, ఉపాధ్యాయులు, నాలుగో తరగతి ఉద్యోగులు, కార్మికులు పెద్ద...

బాన్సువాడ బాయ్స్ పాఠశాలలో విద్యార్థినులకు యూనిఫాం పంపిణీ

బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జెడ్.పి.హెచ్.ఎస్ బాయ్స్ సి.యు.పి.ఎస్ పాఠశాలలో ఈరోజు విద్యార్థినులకు స్కూల్ యూనిఫాం, హెచ్.పి.వి క్యాన్సర్ నివారణ టీకాలు ఇచ్చే కార్యక్రమం ఘనంగా జరిగింది.ప్రధానోపాధ్యాయురాలు రాణి మేడం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, కౌన్సిలర్లు మహ్మద్...

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు భేటీ

జుక్కల్ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చర్యలు చేపట్టారు.ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే.. నియోజకవర్గంలోని పలు రహదారి అభివృద్ధి పనులపై చర్చించారు.ప్రధానంగా రూ.63.41 కోట్ల అంచనా...

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే..కసిరెడ్డి

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మరియు ఎల్‌ఓసీ పత్రాలను ఆయా మండలాల ముఖ్య నాయకుల సమక్షంలో అందజేశారు.అనంతరం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్‌కర్నూల్‌కు చెందిన శేఖర్‌రెడ్డిని పరామర్శించి, ఆయన ఆరోగ్య...

MRPS సీనియర్ నాయకుడు బడే దాసు మృతి

శంకర్‌పల్లి మండలం మొకిలా గ్రామానికి చెందిన MRPS సీనియర్ నాయకుడు బడే దాసు బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన MRPSలో చురుకుగా పాల్గొంటూ సామాజిక ఉద్యమ కార్యక్రమాల్లో తనవంతు పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల MRPS నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ...

వినాయక చవితి ఉత్సవాలపై శాంతి సమావేశం

మామునూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో బుధవారం శాంతి సమావేశం నిర్వహించారు. వివిధ మండలాలు, వర్గాలు, సమాజాలకు చెందిన సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈస్ట్‌జోన్ డీసీపీ శ్రీ అనికేత్ కుమార్, మామునూర్ ఏసీపీ శ్రీ ఎన్. వెంకటేష్ పాల్గొని ఉత్సవాల నిర్వహణపై...

విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం వెల్దండ తహసిల్దార్ బీశ్వ కార్తీక్ కుమార్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసి నాయకులు సైదులు మహారాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది...