గురుకులాల్లో అశుభ్ర ఆహారం

గురుకులాల్లో అశుభ్ర ఆహారం జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల దుస్థితి దయనీయ దశను దాటిపోయి దుర్భర స్థాయికి చేరినట్టుగా స్పష్టమవుతోంది. సామాజిక న్యాయం, సమానావకాశాల సంకల్పంతో స్థాపించబడిన ఈ విద్యాసంస్థలు ఇప్పుడు నిర్వాకం, నిర్లక్ష్యం, నిర్లజ్జ పరిపాలనల నిలయాలుగా మారిపోయాయన్న విమర్శలు తీవ్రంగా...

తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలకు రంగం సిద్ధం

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి, ఐఏఎస్ అధికారి కృష్ణాదిత్య వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణ,...

అంబేద్కర్ విగ్రహం తరలిస్తే ఉద్యమం చేపడతాం

— కొద్దిగా వెనక్కి జరిపితే సరిపోతుంది..— రైల్వే స్థలానికి తరలింపు యత్నం హేయమైన చర్య— సుంకు వినయ్ కుమార్— అదే మార్గంలో ఉన్న ఇతర విగ్రహాలు ఎందుకు తరలించడం లేదు…?— రోడ్డు విస్తరణ పేరుతో రాజ్యాంగ నిర్మాతకు అవమానమా?— కొందరు ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారం ఇచ్చారు— తప్పుడు...

రెండు మూడు సంవత్సరాలలోసాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ,ములుగు ప్రత్యేక ప్రతినిధి :ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి జలాల అంశం కొన్నాళ్లుగా అనవసర రాజకీయ రంగు పులుముకుందని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులను సమయానికి...

హైదరాబాద్‌లో వ్యాపారి దారుణ హత్య…

పాత కక్షల కోణంలో దర్యాప్తు హైదరాబాద్ నగరంలో ఓ యువ వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ సమీపంలో పాక్షికంగా కాలిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడం సంచలనం సృష్టించింది. స్థానికులు గమనించి పోలీసులకు...

తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హౌస్ అరెస్ట్

తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హౌస్ అరెస్ట్ కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును పోలీసులు ఆదివారం హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన పర్యటన శాంతిభద్రతలకు...

ఒమన్ లో ఫూలే,అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

ఒమన్ లో ఫూలే, అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఒమాన్‌లోని ఫూలే, అంబేడ్కర్ ఆర్గనైజేషన్–ఓమాన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న“ఫూలే, అంబేడ్కర్ మహానీయుల జయంతి ఉత్సవాలు–2026” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఈ రోజు ఘనంగా విడుదల చేశారు. ఈ జయంతి ఉత్సవాలు 2026 ఏప్రిల్ 24వ తేదీ, శుక్రవారం నిర్వహించబడనున్నాయి.ఈ సందర్భంగా...

ఫిబ్రవరి 21 – భారత రాజ్యాంగ నిర్మాణంలో ప్రజాస్వామ్య మైలురాయి

✍️ అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.B(నవయాన బౌద్ధ సద్ధమ్మ ప్రచారకులు) భారత ప్రజాస్వామ్య చరిత్రలో 1948 ఫిబ్రవరి 21 ఒక అపూర్వమైన ఘట్టంగా నిలిచింది. ఆ రోజు కేవలం ఒక పరిపాలనా కార్యక్రమం కాదు; అది శతాబ్దాల సామాజిక అన్యాయాలకు ముగింపు పలికే నూతన...

ఢిల్లీలో బాంబు అలర్ట్ – నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన భద్రతా యంత్రాంగం

దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుళ్లకు కుట్ర జరుగుతోందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. ముఖ్యంగా చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు యత్నిస్తున్నారన్న సమాచారం అందినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. నిఘా సంస్థల...

Translate »