డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు భద్రత పునరుద్ధరించాలి:దళిత, స్వేరో సంఘాల డిమాండ్

డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు భద్రతను తొలగించడంపై రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు, స్వేరో సంఘాలు, గురుకుల మాజీ విద్యార్థులు, బహుజన సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేసిన మాజీ ఐపీఎస్ అధికారి, వేలాది మంది పేద విద్యార్థుల జీవితాలను...

తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ అత్యున్నత పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు...

రాజర్షి సాహు మహారాజ్ 152వ జయంతి

సామాజిక చైతన్యానికి నిలువుటద్దం: రాజర్షి సాహు మహారాజ్ – 152వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం నేడు జూన్ 26. భారతదేశ సామాజిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. వెయ్యేళ్ళ అణచివేతకు వ్యతిరేకంగా, సమానత్వమే ఊపిరిగా పరిపాలన సాగించిన మహోన్నత వ్యక్తి, రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్...

ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత కొనసాగించాలని పీపీఎల్ డిమాండ్

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతకు సంబంధించి వస్తున్న వార్తలపై ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పీపీఎల్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చ నర్సన్న ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ, దేశానికి,...

సింగాపురంలో ప్రీ-ప్రైమరీ పోస్టుల భర్తీ

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి:2026-2027 విద్యా సంవత్సరానికి గాను శంకర్‌పల్లి మండలంలోని సింగాపురం గ్రామానికి ప్రీ-ప్రైమరీ పాఠశాల మంజూరైనట్లు మండల విద్యాధికారి (ఎంఈఓ) తెలిపారు. ఈ పాఠశాలలో ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నందున సింగాపురం గ్రామానికి చెందిన స్థానిక అర్హులైన అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు....

ప్రభుత్వ భూమిలో మైసా కన్స్ట్రక్షన్ అక్రమ రహదారి?

జ్ఞాన తెలంగాణ,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి, జూన్ 24:పేట్ బషీర్‌బాద్ పరిధిలోని సర్వే నంబర్ 23లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని మైసా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుకు అప్రోచ్ రోడ్డుగా వినియోగిస్తున్నారనే అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ డిమాండ్...

దొంగనోట్ల దందా భగ్నం

జ్ఞాన తెలంగాణ,దేవరుప్పుల మండల ప్రతినిధి,జూన్ 24:జనగామ జిల్లా దేవరుప్పుల గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న దొంగనోట్ల తయారీ ముఠా వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే లక్ష్యంతో నకిలీ కరెన్సీని తయారు చేస్తూ ప్రజలను మోసం చేయడానికి పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు....

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి:శంకర్‌పల్లి ఎస్‌ఐ కె. సురేష్

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి, జూన్ 24:మాదకద్రవ్యాల బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని శంకర్‌పల్లి పోలీసులు సూచించారు. ఈ మేరకు బుధవారం శంకర్‌పల్లిలోని చైతన్య జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకర్‌పల్లి ఎస్‌ఐ కె. సురేష్, ఎస్‌ఐ శ్రీశైలం మరియు పోలీసు...

తుంగభద్ర జలాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్:తుంగభద్ర నది నుంచి తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని భాగస్వామ్య రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. తుంగభద్ర డ్యామ్‌, నది ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9...

ఎస్టీ రిజర్వేషన్ల స్వర్ణోత్సవాలకు బస్సు యాత్ర

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :తెలంగాణలో లంబాడి, ఎరుకల, యానాది తెగలకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రలో భాగంగా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్...

Translate »