శంకర్‌పల్లిలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు

శంకర్‌పల్లి: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా శంకర్‌పల్లి పట్టణంలో ఆమె విగ్రహానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ...

రంగారెడ్డి కబడ్డీ జట్ల ఎంపిక

జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలురు, సబ్‌జూనియర్ బాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 11, 12 తేదీల్లో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో సాయంత్రం 3 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షులు ఎం. రవికుమార్,...

రంగారెడ్డి జిల్లా కబడ్డీ జట్ల ఎంపికకు రంగం సిద్ధం

జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలురు, సబ్‌జూనియర్ బాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 11వ తేదీ శుక్రవారం, 12వ తేదీ శనివారం సాయంత్రం 3 గంటలకు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా...

దళిత హక్కుల కోసం యువత ఉద్యమించాలి

బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించిన భారత రాజ్యాంగాన్ని చదువుకున్న దళిత యువత అవగాహన చేసుకుని, గ్రామాలు, కాలనీల్లోని దళితులను చైతన్యవంతులను చేసి హక్కుల సాధన కోసం ఉద్యమించాలని దళిత మేధా శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు బోట్ల పవన్, నాయకుడు కోడెపాక రవి పిలుపునిచ్చారు. ఎలాంటి వివక్ష లేని నవసమాజ...

శంకర్ పల్లి 2వ వార్డులో రూ. 70 లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకుస్థాపన

శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డ్ గాయత్రి నగర్ లో రూ. 70 లక్షల మున్సిపల్ అభివృద్ధి నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్, 2వ వార్డు...

పుస్తక పఠనంతో జ్ఞాన వికాసం

వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, ఆట వస్తువులు, ర్యాకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు శరత్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎంఈఓ అంజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్‌ఆర్‌టీ ఫౌండేషన్‌ (Books Build Brighter Future) ఫౌండర్...

బాల భరోసా – అనాధ పిల్లలకు భరోసా

కల్వకుర్తి 09: రాష్ట్రంలోని అనాథ పిల్లలు, నిరాశ్రయులు మరియు సంరక్షణ అవసరమైన బాలల సమగ్ర రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం బాల భరోసా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.ఈ పథకం ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులు లేని పిల్లలు లేదా కుటుంబ పోషణ కోల్పోయిన బాలలను గుర్తించి వారికి ప్రభుత్వ సంరక్షణ కల్పించడం. అలాగే బాలల హక్కుల ఉల్లంఘన, బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ బారిన పడకుండా వారిని కాపాడటమని పేర్కొన్నారు.*ధ్రువీకరణ పత్రం ప్రాముఖ్యత:*ఈ పత్రం ద్వారా ఒక చిన్నారిని ప్రభుత్వం…

పోతేపల్లి ప్రభుత్వ పాఠశాలలో దుస్తులు పంపిణీ :

వెల్దండ మండలంలోని పోతేపల్లి ప్రభుత్వ పాఠశాలలో గ్రామ సర్పంచ్ ప్రభుత్వ దుస్తుల పంపిణీ కార్యక్రమంలో పాల్గోని స్వయంగా తన చేతులు మీదుగా దుస్తులు విద్యార్థులకు పంచడం జరిగింది. సర్పంచ్ గారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్నాయి, ప్రైవేటు పాఠశాలలు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కోసం తమ వంతు కృషి చేస్తామని తేలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు వార్డు సభ్యులు నేతలు గోరేటి అశోక్ కుమార్…

భూములు కోల్పోతున్న రైతులకు రూ.20 లక్షలు ఇవ్వాలి

వెల్దండ సెప్టెంబర్ 10: డిండి – నార్లాపూర్ డి-82 ప్రాజెక్టులో భాగంగా ఇర్విన్ – అజిలాపూర్ రిజర్వాయర్ లో భూములు కోల్పోతున్న బాధితులు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.అజిలాపూర్ సర్పంచ్ సిద్దగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసిన రైతులు,నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఎకరాకు 20 లక్షలు ఇచ్చిన విధంగా తమకు కూడా పరిహారం ఇవ్వాలని కోరారు.భూములే నమ్ముకుని జీవిస్తున్న తమకు ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకున్నారు. దీనిపై…

డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు

డా. బి.ఆర్. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాల, చేవెళ్లలో నిర్వహిస్తున్న డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించినట్లు కళాశాల కో-ఆర్డినేటర్‌ కె. సూర్యనారాయణ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు....