ఎర్రవల్లి భూ నిర్వాసితుల దీక్షలు 293వ రోజుకు చేరిక
నాగర్ కర్నూల్ జిల్లా / చారకొండ:నాగర్ కర్నూల్ జిల్లా, చారకొండ మండలం, ఎర్రవల్లి గ్రామంలో డిండి రిజర్వాయర్ కు అనుసంధానంగా నిర్మిస్తున్న ఎర్రవల్లి రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితుల నిరవధిక దీక్షలు నేటితో 293 రోజులకు చేరాయి.పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎర్రవల్లి రిజర్వాయర్ ఏర్పాటు కోసం తమ సారవంతమైన భూములను కోల్పోయామని, ప్రభుత్వం ఇప్పటివరకు సరైన పరిహారం, పునరావాస ప్యాకేజీ కల్పించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత 293 రోజులుగా గ్రామంలో…
