ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది
తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తిరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఈ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అదనపు ఛార్జిషీట్ దాఖలుకు వేగంగా కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15లోపు అనుబంధ అభియోగపత్రాన్ని కోర్టులో సమర్పించేందుకు అధికారులు సన్నాహాలు...
