నీకు నువ్వే సాటి..!

నీకు నువ్వే సాటి..! నీలో ఒక శూన్యం భ్రమిస్తూచీకట్లో చైతన్యాన్ని అణచివేస్తూనీ నమ్మకాన్ని పోగొడుతూఅభద్రతాభావం సృష్టిస్తోంది.. ఇకనైనా నిద్రలేచికళ్ళముందు సత్యాన్ని గ్రహించిరగిలే నిప్పుకనమై కదులుతూకిరణమై నింగిలో ప్రకాశించు.. ఇకనైనా వదులు నీ అశాంతినిస్థిరత్వమైన పనులను చేస్తూఎగిసిపడే నీటి కెరటంలారేపటికి విజయగాథలు సృష్టించు.. ఈనాటి ఆలోచనలేభవిష్యత్తుకు భరోసాగాధైర్యాన్ని పెట్టుబడిగా...

వాట్సాప్ ద్వారా పదో తరగతి హాల్‌టికెట్లు – పరీక్షల విభాగం ప్రకటన

వాట్సాప్ ద్వారా పదో తరగతి హాల్‌టికెట్లు – పరీక్షల విభాగం ప్రకటన రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి (SSC) పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యార్థులు ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు....

తెలంగాణకు ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయి రాష్ట్ర భద్రతా అవసరాలు, పోలీసింగ్ వ్యవస్థ బలోపేతం, మావోయిస్టుల లొంగుబాట్లు తదితర కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు కేటాయించే...

భారత విద్యార్థులకు కెనడా భారీ స్కాలర్‌షిప్ అవకాశం

కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. సుమారు 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.921 కోట్లు) భారీ నిధితో ప్రత్యేక స్కాలర్‌షిప్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిధి ద్వారా ప్రతి సంవత్సరం 200 మంది ప్రతిభావంతులైన భారతీయ...

భార్య వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త ఆత్మహత్య

భార్య వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త ఆత్మహత్య మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం అందనాలపాడు తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య వివాహేతర సంబంధం కారణంగా మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన...

మియాపూర్‌లో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు సాఫ్ట్‌వేర్ యువకులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు ప్రత్యేక దాడులు...

ఒకేసారి మూడు నెలల రేషన్

జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో : రేషన్ సరఫరా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డు లబ్ధిదారులకు మూడు నెలలకు సంబంధించిన సరుకులను ఒకేసారి అందించాలని కేంద్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర ఎండల...

గుండారెడ్డిపల్లి బ్రాంచ్ పోస్టాఫీస్‌లో పలు సేవింగ్స్ పథకాలు

గుండారెడ్డిపల్లి బ్రాంచ్ పోస్టాఫీస్ ద్వారా గ్రామ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియా పోస్ట్ పలు సేవింగ్స్ మరియు బీమా పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంత ప్రజల్లో పొదుపు అలవాటు పెంపొందించడం, ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యంగా ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయని బ్రాంచ్ పోస్టుమాస్టర్ జి....

పరిగిలో భూ తగాదా ఉద్రిక్తత – ఇరువర్గాల మధ్య ఘర్షణ

పరిగిలో భూ తగాదా ఉద్రిక్తత – ఇరువర్గాల మధ్య ఘర్షణ జ్ఞాన తెలంగాణ, పరిగి:వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని నస్కల్ గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సర్వే నంబర్ 216లో ఉన్న భూమిలో దారి విషయంలో నెలకొన్న వివాదం తీవ్రరూపం...

ఎస్సీ, ఎస్టీ రైతులకు 4 లక్షల వరకు డ్రోన్ సబ్సిడీ

ఎస్సీ, ఎస్టీ రైతులకు 4 లక్షల వరకు డ్రోన్ సబ్సిడీ తెలంగాణ వ్యవసాయ రంగాన్ని సాంకేతికత వైపు మలిచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడు చూపుతోంది. సాగును ఆధునీకరించి, కూలీల ఖర్చును గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో వ్యవసాయ డ్రోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి...

Translate »