మైనారిటీ లకు సముచిత న్యాయం కల్పించండి
సామజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి షాద్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ పిఠాన్ని మైనారిటీ లకు ఇచ్చి వారి పరదర్శకత చూపాలని మైనారిటీ వర్గం కోరుకుంటుంది.రాజకీయాల్లో పదవులు, అధికారం కాకుండా కస్టపడి పనిచేసే వారికి ఒక అవకాశం ఇచ్చి మైనారిటీ లకు...
