చదువుతోనే తలరాత మారుతుంది
జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: సమాజంలో అసమానతలను తొలగించి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలనే మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రీబాయి ఫులే దంపతుల ఆశయాలను ప్రజాపాలనలో కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. విద్యే సామాజిక మార్పుకు ప్రధాన ఆయుధమని, చదువు ద్వారానే వ్యక్తి తన తలరాతను మార్చుకుని ఆత్మగౌరవంతో...
