మోడీ మాస్టర్‌స్ట్రోక్‌ అంటూ వ్యంగ్యం

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వ్యంగ్య పోస్టులో పాకిస్థాన్‌ “డయాబెటిస్‌ జిహాద్‌” పేరుతో చక్కెరను చౌకగా చేసి ప్రజల్లో మధుమేహం పెంచాలని కుట్ర పన్నిందంటూ పేర్కొన్నారు. దీనిని అజిత్‌ డోవల్‌ ముందుగానే గుర్తించి “ఆపరేషన్‌ స్వీట్‌ పాయిజన్‌” చేపట్టారని సెటైరికల్‌గా వివరించారు. చక్కెరను ఇథనాల్‌ తయారీకి...

చేవెళ్ల బస్‌స్టాండ్‌లో మరో ప్రమాదం

చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని బస్‌స్టాండ్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కారణంగా మల్కాపూర్‌ వార్డుకు చెందిన జబర్‌ అనే వ్యక్తి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. బస్‌స్టాండ్‌లో బస్సుల రాకపోకల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో జబర్‌కు గాయాలైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు...

డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై చేవెళ్లలో రేపు కీలక సమావేశం

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (DCC) నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కర్ణాటక ఎమ్మెల్సీ, AICC కార్యదర్శి శ్రీ పి.వి. మోహన్‌ అబ్జర్వర్‌గా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను...

మోకిలలో ఘనంగా వనమహోత్సవం

రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి నర్సింహ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్...


శంకర్‌పల్లి మండలంలో నిన్న ప్రజావాణి నిర్వహించారా?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమం శంకర్‌పల్లి మండలంలో అసలు నిర్వహించారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగిందా లేదా అనే విషయం కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి నెలకొంది. కార్యక్రమం జరిగి ఉంటే...

NEHS మార్గదర్శకాలు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ (EHCT) ఆధ్వర్యంలో నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం (New Employees Health Scheme–NEHS) అమలుకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ప్రభుత్వ సేవల్లో నూతనంగా చేరే ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన వైద్య...

ఇరాన్ కీలక టర్న్!

జ్ఞాన తెలంగాణ,స్టేట్ : అమెరికాతో నెలల తరబడి కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము బలమైన, గౌరవప్రదమైన స్థితిలో ఉన్నప్పుడే యుద్ధానికి ముగింపు పలకడం దేశ ప్రయోజనాలకు మేలని స్పష్టం చేశారు. శుక్రవారం...

హరీశ్‌రావుకు గౌడి చర్ల వారి వివాహ ఆహ్వానం

రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని జన్వాడ మాజీ సర్పంచ్ గౌడి చర్ల లలిత నరసింహ తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహానికి సంబంధించిన వివరాలను తెలియజేసి, కుటుంబ...

గచ్చిబౌలి స్టేడియంలో యువ శౌర్య సేనకు హై రేంజ్ వరల్డ్ రికార్డు సాధించిన సింగప్పగూడెం విజ్ఞాన్ సాయి

గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో సింగప్పగూడెం విజ్ఞాన్ సాయి కి యువ శౌర్య సేన అత్యున్నత స్థాయి ప్రదర్శనతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.ఈ ఘన విజయానికి కృషి చేసిన యువ శౌర్య సేన సభ్యులను అభినందిస్తూ, వారి ప్రతిభను తీర్చిదిద్దిన మాస్టర్ రవీందర్ యాదవ్...

గౌడిచర్ల వారి వివాహ ఆహ్వానం

రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని జన్వాడ మాజీ సర్పంచ్ గౌడిచర్ల లలిత నరసింహ తన కుమార్తె వివాహానికి ప్రముఖులను ఆహ్వానించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు బీర్ల ఐలయ్యలను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు....