ఫాతిమానగర్ బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలి: బీజేపీ డిమండ్.

హానుమకొండ:ఫాతిమానగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (RoB) నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఫాతిమానగర్ బ్రిడ్జిపై భారీ ధర్నా నిర్వహించారు.ఈ నిరసన కార్యక్రమములో బీజేపీ హనుమకొండ జిల్లా...

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : ఎమ్మెల్యే వేముల వీరేశం

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : ఎమ్మెల్యే వేముల వీరేశం 23 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 4 : పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని కట్టంగూర్,...

బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరం : కట్టంగూర్
సర్పంచ్ శ్యామల శేఖర్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 4.: తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఐసీడీఎస్ సూపర్ వైజర్ శారదారాణితో...

వెల్దండలో వీబీజీ రాంజీ ఉద్యోగుల నిరసన.!

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,ఆగస్టు 04: గత ఉపాధి హామీ పథకం ప్రస్తుత (విబిజి రాంజీ) లో 20 గత సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎఫ్.టి ఈ(ఫిక్సిడ్ టెన్యూర్ ఎంప్లాయ్)లకు ఇస్తామని పేస్కేల్ ను కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది.దానికి అనుగుణంగానే రెండు సంవత్సరాల క్రితం...

మృతుని కుటుంబానికి ఆర్థీక సహాయం అందజేత

రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,ఆగస్టు 04 :వెల్దండ మండల కేంద్రానికి చెందిన మారేపల్లి నిరంజన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం సాయంత్రం మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్...

శ్రీశైలానికి లక్షన్నర క్యూసెక్కుల వరద.. నేడు 100 టీఎంసీల అంచనా

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి:ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఆలమట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి భారీగా నీటి విడుదలతో శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం రాత్రి నాటికి జలాశయానికి 1.55 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో జలాశయంలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది....

ప్రగతి స్కాలర్‌షిప్ 2026కు దరఖాస్తులు ప్రారంభం

అర్హులైన బాలికలకు ఏడాదికి రూ.50,000 ఆర్థిక సాయం ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినుల కోసం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) ప్రగతి స్కాలర్‌షిప్–2026కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది ఎంపికైన విద్యార్థినికి రూ.50,000 ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ స్కాలర్‌షిప్‌కు...

ట్రంప్ టారిఫ్‌లకు అమెరికాలోనే చట్టపరమైన సవాల్.. 25 రాష్ట్రాల దావా

వాషింగ్టన్, ఆగస్టు 4: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 60 దేశాలపై విధించిన కొత్త దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) ఇప్పుడు న్యాయపరమైన వివాదానికి దారితీశాయి. ఈ టారిఫ్‌లు చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ 25 డెమోక్రటిక్ పార్టీ పాలిత రాష్ట్రాల కూటమి అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో దావా...

భారత్‌లో 15 విదేశీ వర్సిటీలకు గ్రీన్ సిగ్నల్

యూజీసీ నుంచి 16 లెటర్స్ ఆఫ్ ఇంటెంట్.. భారత డిగ్రీలతో సమాన గుర్తింపు భారత్‌లో ఉన్నత విద్యా రంగానికి కొత్త ఊపు తీసుకొచ్చే నిర్ణయం అమల్లోకి వచ్చింది. దేశంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు 15 విదేశీ విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని...

విద్యార్థుల కేసుల ఎత్తివేతకు రాష్ట్రాలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ, ఆగస్టు 4: నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అమాయక విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉందని స్పష్టం చేసింది. అయితే తీవ్రమైన నేర చరిత్ర ఉన్నవారికి ఈ...