మద్యం మత్తులో కారు బీభత్సం
హైదరాబాద్: మద్యం మత్తులో అతివేగంగా, రాంగ్ రూట్లో కారు నడిపి ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్ ప్రాణాలను బలిగొన్న ఘటనలో నార్సింగి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. హైదర్షాకోట్లోని ఎస్ఎంపీ స్కూల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రవీందర్ అక్కడికక్కడే...
