కేసీఆర్‌ ఫాంహౌస్‌ వద్ద ‘పసుపు శుద్ధి’.. ఏడుగురు అరెస్ట్‌

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌ వద్ద పసుపు నీటితో శుద్ధి చేసిన ఘటనపై పోలీసులు కఠిన చర్యలకు దిగారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో వరదరాజపూర్‌ గ్రామానికి చెందిన మాజీ...

కరెంట్ కోతలకు నిరసనగా సబ్‌స్టేషన్‌ ముందు రైతుల ధర్నా

నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలం తీగలపల్లి సబ్‌స్టేషన్‌ ఎదుట కరెంట్ కోతలకు నిరసనగా ఆందోళనకు దిగిన రైతులుసబ్‌స్టేషన్‌ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగినబావాయిపల్లి, జనంపల్లి, తీగలపల్లి గ్రామాలకు చెందిన రైతులు అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్Your browser does not support the video tag.

తొంకిని రహదారి అధ్వానం.. బురదలోనే రాకపోకలు

సిర్పూర్‌(టి): మండలం తొంకిని గ్రామ సమీపంలోని ప్రాణహిత నదికి వెళ్లే మార్గం అధ్వానంగా మారింది. వర్షాలతో రహదారి మొత్తం బురదమయంగా మారడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం గుండా రైతులు తమ చేనులకు వెళ్తుండగా, నదికి స్నానానికి వచ్చే భక్తులు కూడా అవస్థలు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు సైతం రోడ్డుపై నిల్వ ఉండటంతో సమస్య మరింత తీవ్రమైంది. రోడ్డు మంజూరు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు, భక్తులు ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.

నీట్ లో సత్తా చాటిన నిరుపేద బిడ్డ – అండగా నిలిచిన జోగయ్య

వెల్దండ సెప్టెంబర్ 15: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దేటి శేఖర్ – అలివేల దంపతుల కుమార్తె గుద్దేటి సరిత ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.నిరుపేద కుటుంబానికి చెందిన సరిత ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కానుగుల జోగయ్య సరితను ఇంటికి…

భార్య తల నరికిన నిందితుడి దారుణ అంతం

అస్సాంలో భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న రామానుజ్ గోస్వామి (28) పోలీసు కస్టడీలోనే మృతి చెందాడు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా కదులుతున్న పోలీసు వాహనం నుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం తెల్లవారుజామున గువాహటిలో ఈ...

విదేశీ భారతీయుల సత్తా..

పదేళ్లలో 2.5 రెట్లు పెరుగుదల విదేశాల్లో స్థిరపడిన భారతీయులు మాతృభూమికి పంపుతున్న సొమ్ము రికార్డు స్థాయికి చేరింది. రెమిటెన్సుల విషయంలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గతేడాది భారత్‌కు ఏకంగా 151 బిలియన్‌ డాలర్ల రెమిటెన్సులు అందాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.14.47 లక్షల కోట్లు....

ఏఐ వేట.. ఒరాకిల్‌ ఉద్యోగుల బలి!

ప్రముఖ టెక్‌ దిగ్గజం ఒరాకిల్‌ మరోసారి ఉద్యోగులపై కత్తి దూసింది. సంస్థాగత మార్పుల పేరుతో సోమవారం తెల్లవారుజామునే కొందరు ఉద్యోగులకు తొలగింపు ఈ-మెయిల్స్‌ పంపింది. అదే రోజు చివరి పనిదినమని ప్రకటించడంతో ఉద్యోగులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ముందస్తు హెచ్చరిక లేకుండానే ఉద్యోగాలను ఊడబీకిన యాజమాన్య తీరుపై...

గణేశుడి చిత్రంతో చికెన్ బిర్యానీ ప్రకటన.. యజమాని అరెస్ట్

Kవినాయక చవితి పర్వదినాన్ని వ్యాపార ప్రచారానికి వివాదాస్పదంగా ఉపయోగించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. చికెన్ బిర్యానీ ఆఫర్‌ కోసం ఏర్పాటు చేసిన బ్యానర్‌లో గణేశుడి చిత్రాన్ని ఉపయోగించడంతో మత మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హిందూ సంఘాలు మండిపడ్డాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బ్యానర్‌ను తొలగించడంతో పాటు బిర్యానీ షాపు యజమాని జయంత్‌ (30)ను అరెస్ట్‌ చేశారు.తిరునల్వేలి-తిరుచెందూర్‌ ప్రధాన రహదారిలోని వీఎం ఛత్రం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ బ్యానర్‌లో సెప్టెంబర్‌ 13, 14 తేదీల్లో రూ.99కే ‘అరబిక్‌…

రేపు దిల్లీకి బీజేపీ ఎంపీలు

హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు రేపు దిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు వారు పర్యటించనున్నట్లు సమాచారం. దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను ఎంపీలు కలవనున్నారు.రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, కేంద్రం నుంచి అవసరమైన సహకారం వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై సమగ్ర వినతిపత్రాన్ని అందజేయనున్నట్లు సమాచారం….

వైన్స్‌లోనే వేటకొడవళ్లతో దారుణ హత్య

హైదరాబాద్‌: నాగోల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడలో దారుణ హత్య చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కారులో వెంబడించిన దుండగులు వేటకొడవళ్లు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. ప్రాణభయంతో బాధితుడు బండ్లగూడలోని ఓ వైన్స్‌లోకి పరుగెత్తి వెళ్లి తలదాచుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతడిని వదలని దుండగులు వైన్స్‌లోకి చొరబడి కత్తులతో విచక్షణారహితంగా నరికి హతమార్చారు.హత్య అనంతరం నిందితులు కారులో అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతుడిని ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్‌ నయీమ్‌గా…