మోడీ మాస్టర్స్ట్రోక్ అంటూ వ్యంగ్యం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వ్యంగ్య పోస్టులో పాకిస్థాన్ “డయాబెటిస్ జిహాద్” పేరుతో చక్కెరను చౌకగా చేసి ప్రజల్లో మధుమేహం పెంచాలని కుట్ర పన్నిందంటూ పేర్కొన్నారు. దీనిని అజిత్ డోవల్ ముందుగానే గుర్తించి “ఆపరేషన్ స్వీట్ పాయిజన్” చేపట్టారని సెటైరికల్గా వివరించారు. చక్కెరను ఇథనాల్ తయారీకి...
