ఉప్పల వెంకటేష్ పిలుపుతో బండోనిపల్లిలో కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు
వెల్దండ సెప్టెంబర్ 06:రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు,ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుల పిలుపుతో బండోనిపల్లిలో ఉప సర్పంచ్ అల్వాల్ యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 1000 రోజులు అయినా 6 గ్యారంటీలు,420 హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ బాకీ కార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించారు.ఉపసర్పంచ్ అల్వాల్…
