రాష్ట్రపతి భవన్ రాఖీ వేడుకల్లో పాల్గొన్న ఏకలవ్య విద్యార్థి

రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఎ. వైష్ణవి పాల్గొన్నారు.భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించడం పాఠశాలకు ఎంతో గర్వకారణమని ప్రిన్సిపాల్ సుమన్ కుమార్ తెలిపారు.

ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌పై ఎంఐఎం వేటు

ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎంఐఎం ప్రకటించింది. ఆయన పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు పార్టీ జాయింట్‌ సెక్రటరీ ఎస్‌ఏ హుస్సేన్‌ అన్వర్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా తన ఎమ్మెల్సీ పదవికి కూడా వెంటనే రాజీనామా చేసి, ఆ రాజీనామా...

డిండి ఎత్తిపోతల పథకం అంశంపై సమీక్ష సమావేశం

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 27: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులతో అత్యవసర సమీక్షా సమావేశం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించబడింది.ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని చారగొండ మండలం పరిధిలోని గోకారం గ్రామ రైతుల భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో పాటు,ఎర్రవల్లి గ్రామపంచాయతీ మరియు...

సురేఖపై అధిష్ఠానం కొరడా!

మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేస్తూ తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ...

ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్

తెలంగాణలో ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. పెరుగుతున్న ఇంధన ధరలు, నగరంలో కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్రోల్‌, డీజిల్‌ ఆటోలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చేందుకు కొత్త పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్‌ కన్వర్షన్‌ స్కీమ్‌–2026కు ప్రభుత్వం ఉత్తర్వులు...

రేపు కొండాపూర్‌కు డా. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో నిర్వహించనున్న ష్యామ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి రేపు ప్రముఖ పోలీసు అధికారి, సామాజికవేత్త డా. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, ఐపీఎస్ (వీఆర్‌ఎస్) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆగస్టు 27న ఉదయం 11:30 గంటలకు కొండాపూర్ సమీపంలోని ఎంఆర్‌ఓ కార్యాలయం...

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

షాద్‌నగర్ నెహ్రూ కాలనీకి చెందిన జమాల్పూర్ నవీన్ (24) బుధవారం ఉదయం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు.చట్టాన్‌పల్లి రైల్వే గేట్ సమీపంలోని మటన్ షాపులో విద్యుత్ వైరు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి నవీన్ కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి...

నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపాలిటీ చైర్మన్

కల్వకుర్తి 26: కల్వకుర్తి మండలం కురిమిద్దే గ్రామానికి చెందిన వర్కాల నరసింహ వివాహ వేడుకలకు కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మెన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, రాష్ట్ర పొల్యూషన్ నియంత్రణ కమిటీ సభ్యులు బాలాజీ సింగ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు స్థానిక నాయకులు...

పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ భరోసా.. ఎమ్మెల్యే కసిరెడ్డి

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 25: పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ భరోసాగా ఉంటుందని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన నివాసంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేద ప్రజల ఆరోగ్యమే తమ ప్రభుత్వ లక్ష్యమని,...

మోడీ మాస్టర్‌స్ట్రోక్‌ అంటూ వ్యంగ్యం

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వ్యంగ్య పోస్టులో పాకిస్థాన్‌ “డయాబెటిస్‌ జిహాద్‌” పేరుతో చక్కెరను చౌకగా చేసి ప్రజల్లో మధుమేహం పెంచాలని కుట్ర పన్నిందంటూ పేర్కొన్నారు. దీనిని అజిత్‌ డోవల్‌ ముందుగానే గుర్తించి “ఆపరేషన్‌ స్వీట్‌ పాయిజన్‌” చేపట్టారని సెటైరికల్‌గా వివరించారు. చక్కెరను ఇథనాల్‌ తయారీకి...