ఛలో ఖమ్మం విజయవంతం చేయాలి : ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గజ్జి రవి

ఛలో ఖమ్మం విజయవంతం చేయాలి : ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గజ్జి రవిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 15 : ఈ నెల 28 నుండి మూడు రోజుల పాటు ఖమ్మంలో నిర్వహించనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) 4వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గజ్జి రవి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని ఈదులూరు గ్రామంలో కామ్రేడ్ బూరుగు అంజయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభల పోస్టర్ను సంఘం నాయకులతో కలిసి…

కొలువుదీరిన గణనాథులు ఊరువాడా ఏకదంతుడి నామస్మరణం

కొలువుదీరిన గణనాథులుఊరువాడా ఏకదంతుడి నామస్మరణంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 15 : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని అన్ని గ్రామాల్లో గణనాథులు కొరువుదీరారు. మండల వ్యాప్తంగా వివిధ అకృతుల్లో సుమారు 300వినాయక విగ్రహాలు వెలిశాయి. అన్ని గ్రామంలోని విగ్రహాల వద్ద ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో వేర్వేరుగా జరిగిన పూజ కార్యక్రమంలో సర్పంచ్ లు ముక్కామల శ్యామల శేఖర్, బెల్లి సుధాకర్, వడ్డె సైదిరెడ్డి, కురిమిల్ల మల్లేష్, గుల్లి నరేష్, కొలిపాక…

కంటోన్ పల్లి లో చేయూత పింఛన్ల ఆకస్మిక తనిఖీలు – రాష్ట్ర బృందం పరిశీలన

వెల్దండ: చేయూత పెన్షన్ల పరిశీలనలో భాగంగా రాష్ట్ర బృందం కంటోనిపల్లి గ్రామపంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసింది. క్షేత్ర స్థాయిలో పరిశీలన ఎలా జరుగుతుందో చూసింది.రాష్ట్ర బృందం సంచాలకులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ తనిఖీ జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మమత లక్ష్మణస్వామి,తనిఖీ అధికారి మోహన్ లాల్ సహాయ కార్యక్రమ నిర్వాహకురాలు జయమాలిని,పంచాయతీ కార్యదర్శి ఫయాజ్, జిల్లా కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాస్,ఉప సర్పంచ్ శివప్రసాద్ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.పరిశీలన పారదర్శకంగా జరగాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని…

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా గంగని హరికృష్ణ నియామకం

హైదరాబాద్, సెప్టెంబర్ 15:రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీలో కీలక నియామకం జరిగింది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శ్రీ గంగని హరికృష్ణ

లింగారెడ్డి పల్లిలో విబి-జి రామ్ జి ప్రత్యేక గ్రామసభ

లింగారెడ్డి పల్లిలో విబి-జి రామ్ జి ప్రత్యేక గ్రామసభ

వెల్దండ : వెల్దండ మండలం లింగారెడ్డి పల్లి గ్రామంలో సర్పంచ్ మహ్మద్ అన్వర్ ఫాషా గారి అధ్యక్షతన విబి జి రామ్ జి ప్రత్యేక గ్రామసభ నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ నినో ప్రభావం వల్ల నీటినీ కాపాడుకోవాలని పోదుపుగా వాడుకోవాలని ప్రజలకు తేలియజేయడం జరిగింది…. గ్రౌండ్ వాటర్ ను కాపాడుకోవాలని ఉద్దేశ్యంతో పంటపోలలో ఫార్మ్ పాండ్స్ నిర్మించుకోవాలని, ఇండ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకోవాలని తేలియజేశారు.అదే విధంగా పొలాల్లో పామాయిల్ సాగు…

కర్జపల్లిలో 280 మంది ఓటర్లకు SIR నోటీసులు

సిర్పూర్‌(టి): మండలంలోని కర్జపల్లి గ్రామంలో ప్రత్యేక ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా 280 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి వారి వివరాలకు సంబంధించిన ధ్రువపత్రాలను సేకరిస్తున్నారు. అర్హత, ఓటరు జాబితాలోని వివరాల పరిశీలన కోసం అవసరమైన పత్రాలను అందజేయాలని బీఎల్‌ఏ చంద్రకళ సూచించారు. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ నిర్ణీత సమయంలో సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి SIR ప్రక్రియకు సహకరించాలని కోరారు.

పోతేపల్లిలో పెన్షన్ల పై స్పెషల్ ఆఫీసర్ తనిఖీ:-

వెల్దండ : వెల్దండ మండల పరిధిలోని పోతేపల్లి గ్రామంలో చేయూత పెన్షన్ల పరిశీలనలో భాగంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీ రాంరెడ్డి గారు తనిఖీ నిర్వహించారు. గ్రామంలో దరఖాస్తుదారుల ఇంటి ఇంటికి తిరిగి లబ్ధిదారుల వివరాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీ రాంరెడ్డి గారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పెన్షన్ అందాలి. అనర్హులకు ఒక్క రూపాయి కూడా వెళ్ళకూడదు – ఇదే ప్రభుత్వ లక్ష్యం .. అని అవినీతి తావు లేకుండా…