నిరుద్యోగులకు శుభవార్త – సుంకిరెడ్డి జాబ్ డ్రైవ్ కు భారీ స్పందన.!

కల్వకుర్తి 10: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ డ్రైవ్‌లు కొనసాగుతాయని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.తుక్కుగూడలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో జరిగిన జాబ్ డ్రైవ్ ఇంటర్వ్యూలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూకు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 35 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. వెల్దండ నుంచి 11, కల్వకుర్తి నుంచి 7, ఆమనగల్ నుంచి 16, తలకొండపల్లి నుంచి 1 మంది హాజరయ్యారు.ప్రతి ఉద్యోగ…

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి శ్రేయస్కరం – మున్సిపాలిటీ చైర్మన్ సత్య నాయక్

ఆమనగల్ 10: పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని మున్సిపల్ చైర్మన్ మీ పత్యా నాయక్ పిలుపునిచ్చారు.ఆమనగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాల వల్ల చెరువుల్లోకి రసాయనాలు కలిసి కాలుష్యం పెరుగుతుందన్నారు.రసాయనాలతో చెరువులోని చిన్న జీవరాశులు చనిపోతాయని, ఆ నీటిని తాగి, ఆ నీటిలో పెరిగిన చేపలు తినడం…

మట్టి గణపతే.. మహా గణపతి

సంగారెడ్డి, సెప్టెంబర్ 10: వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ సంగారెడ్డి పట్టణంలో వ్యవస్థాపక అధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ బృందం ద్వారా గత 18 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం పర్యావరణాన్ని కాపాడడం కోసం "మట్టి గణపతే మహా గణపతి" అనే నినాదంతో దాదాపు 5000 మట్టి వినాయకుల ప్రతిమలను సంగారెడ్డి పట్టణ ప్రజలకు ఉచితంగా అందజేస్తుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 5016 మట్టి వినాయకులను పంపిణీ…

కరెంటు కోతలతో రైతన్న ఆగ్రహం – తాండ్ర గేట్ హైవే బ్లాక్.!

కల్వకుర్తి 10: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలో కరెంటు కోతలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. శ్రీశైలం – హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను గాలికి వదిలేసిందని ఆరోపించారు.రోజురోజుకు కరెంటు కోతలు విధిస్తూ రైతులను వేధిస్తున్నారని, కరువుతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో…

రాంచంద్రాపురంలో చాకలి ఐలమ్మ వర్ధంతి

సంగారెడ్డి, సెప్టెంబర్ 10: వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని గురువారం సంగారెడ్డి జిల్లా రాంచంద్రాపురం మండల కేంద్రములోని సండే మార్కేట్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా పలువురు ఆమె విగ్రహానికి పూలమాలలు, పూలు సమర్పించి, కొబ్బరి కాయలు కొట్టి నివాళులు అర్పించారు. ఈ సందర్భముగా ఆమె పెత్తందారి విధానానికి, దోపిడికి,దేశ్ ముఖ్ లకు వ్యతిరేకంగా, దొర దొరసాని సంస్కృతికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరు చేసిన వీర మహిళ చాకలి ఐలమ్మ అని ఆమె త్యాగనిరతిని…

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ దన్సింగ్ నాయక్

వెల్దండ సెప్టెంబర్ : వెల్దండ మండలంలోని చెదురుపల్లి గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ ధన్ సింగ్ నాయక్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందేలా చూస్తామని అన్నారు.స్మార్ట్ కార్డుల ద్వారా పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ సరుకులు అందుతాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మెరుగు సహదేవ్, వార్డు సభ్యులు శివ యాదవ్, తిరుపతి,…

శంకర్పల్లి సాయి కాలనీ యువ గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఆగమన్

శంకర్పల్లి సాయి నగర్ కాలనీలో గణేష్ ఆధ్వర్యంలో గణేష్ ని స్వాగతం పలుకుతూ ఆటపాటలతో సందడి భారీగా మహిళలు యువకులు పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథులు శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్ శాత ప్రవీణ్ కుమార్ వైస్ చైర్మన్ శ్వేతా పాండురంగ రెడ్డి మాజీ చైర్మన్ భాను వెంకటరామిరెడ్డి...

శంకర్‌పల్లిలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు

శంకర్‌పల్లి: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా శంకర్‌పల్లి పట్టణంలో ఆమె విగ్రహానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ...

రంగారెడ్డి కబడ్డీ జట్ల ఎంపిక

జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలురు, సబ్‌జూనియర్ బాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 11, 12 తేదీల్లో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో సాయంత్రం 3 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షులు ఎం. రవికుమార్,...

రంగారెడ్డి జిల్లా కబడ్డీ జట్ల ఎంపికకు రంగం సిద్ధం

జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలురు, సబ్‌జూనియర్ బాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 11వ తేదీ శుక్రవారం, 12వ తేదీ శనివారం సాయంత్రం 3 గంటలకు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా...