ఎన్నికల్లో గెలుపోటములు సహజం

ఎన్నికల్లో గెలుపోటములు సహజమే… గెలిచినా…ఓడినా… ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవ చేసుకుంటూ చటాన్ పల్లి, రాంనగర్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న తనపై నిందలు వేయడం సరికాదని చేగూరి రాజేందర్ రెడ్డి అన్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 3,4 వార్డులలో విజయం సాధిస్తాం అనుకున్న స్థానాలను...

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ దారుణ హత్య

రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్‌లో అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సులేమాన్ నగర్‌లో ఉన్న తన స్వంత కార్యాలయంలోనే ఈ దాడి చోటుచేసుకోవడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. సమాచారం ప్రకారం, కార్యాలయంలో ఉన్న సమయంలో కొందరు...

గడ్డపోతారం మున్సిపాలిటీ కైవసం చేసుకున్న బిఆర్ఎస్..

– ఫలించిన బిఆర్ఎస్ పటాన్ చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి కృషి జ్ఞాన తెలంగాణ,పటాన్ చెరు, ఫిబ్రవరి 13 : పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 18 వార్డులకు గానూ జరిగిన ఎన్నికల్లో...

గడ్డపోతారం మున్సిపాలిటీ కైవసం చేసుకున్న బిఆర్ఎస్..

– ఫలించిన బిఆర్ఎస్ పటాన్ చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి కృషి జ్ఞాన తెలంగాణ,పటాన్ చెరు, ఫిబ్రవరి 13 : పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 18 వార్డులకు గానూ జరిగిన ఎన్నికల్లో...

ఇస్నాపూర్ మున్సిపాలిటీ 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం

జ్ఞాన తెలంగాణ, పటాన్ చెరు, ఫిబ్రవరి 13:ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాచ కిషోర్ రెడ్డి ఘన విజయం సాధించారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం శ్రీశైలంపై 112 ఓట్ల మెజార్టీతో మాచ కిషోర్ రెడ్డి గెలుపొందారు.ఈ ఫలితంతో 12వ వార్డులో...

ఇంద్రేశం మున్సిపాలిటీ 15వ వార్డులో కాంగ్రెస్ ఘన విజయం

జ్ఞాన తెలంగాణ,పటాన్ చెరు, ఫిబ్రవరి 13 :ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరిత బుజంగారెడ్డి ఘన విజయం సాధించారు.ఈ ఎన్నికల్లో సరిత బుజంగారెడ్డికి 439 ఓట్లు లభించగా,బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒగ్గు సుమతికి 281 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం...

ఇబ్రహీంపట్నం కౌంటింగ్ ఉత్కంఠ – 11,12 వార్డుల్లో బీఆర్‌ఎస్ గెలుపు

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అధికారులు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి టేబుల్ వద్ద సిబ్బంది, అభ్యర్థుల ప్రతినిధులు హాజరై ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ప్రారంభ రౌండ్ల నుంచే ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా...

శంకర్‌పల్లి మున్సిపల్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యం

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి ,13 ఫిబ్రవరి 2026: శంకర్‌పల్లి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మొత్తం లెక్కించిన పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్‌కు 20 ఓట్లు లభించగా, బీఆర్‌ఎస్‌కు 10 ఓట్లు, బీజేపీకి 9 ఓట్లు నమోదయ్యాయి....

శంకర్‌పల్లిలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి,13 ఫిబ్రవరి 2026: శంకర్‌పల్లిలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణకు బాధ్యత వహిస్తున్న అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులు, విధుల్లో పాల్గొన్న సిబ్బంది...

15వ వార్డు అభ్యర్థి బొమ్మన బోయిన సుజాత వెంకన్న గెలుపు కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేందర్ ఇంటింటా ప్రచారం

జ్ఞాన తెలంగాణ, తొర్రూర్ ప్రతినిధి : ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త బొమ్మన బోయిన రాజేందర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తొర్రూర్ మున్సిపల్ 15వ వార్డు అభ్యర్థిని బొమ్మన బోయిన సుజాత...

Translate »