దేశమా నీకు ఇదే వందనం

దేశమా నీకు ఇదే వందనంస్వాతంత్ర మా నీకు ఘన స్వాగతంఈ దేశం నాది ఈ రాజ్యం నాది అని ప్రతి పౌరుడుకి ఉండాలిప్రతి పౌరుడు సైనికుల పోరాడాలి!!! మూడు రంగుల జెండా మురిసిపోవాలిభారతీయులంతా కలసి రావాలిస్వాతంత్ర దినోత్సవ సంబరాలలోమన దేశ ఖ్యాతి దిగంతాలు దాటాలే!!! నాటి నేతల...

స్వాతంత్ర్య దినోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు:ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్‌

జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండలంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మండల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీడీఓ వి. ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమ ఏర్పాట్లను చేపట్టారు. ఆగస్టు 15న ఉదయం 8:15 గంటలకు మండల ప్రజా...

అంతప్పగూడ ప్రాథమికోన్నత పాఠశాలలో సర్పంచ్ చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి :అంతప్పగూడ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మల్లగొని బీరయ్య చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులను అందజేశారు. విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు హాజరై, క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని సర్పంచ్...

శంకర్‌పల్లి జెడ్పీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్‌, యూనిఫార్మ్స్‌, షూస్‌ పంపిణీ

జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి, ఆగస్టు 14: శంకర్‌పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బాలికల పాఠశాలలో విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం శానిటరీ ప్యాడ్స్‌, యూనిఫార్మ్స్‌, షూస్‌ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వేదశ్రీ, పాఠశాల చైర్మన్‌ పజిల్లా చేతుల మీదుగా విద్యార్థులకు సామగ్రిని అందజేశారు....

గోదావరి పుష్కరాలపై సర్కార్‌ సీరియస్‌

జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: 2027 జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఘాట్ల అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్‌, రహదారులు, రవాణా, వైద్యం, భద్రత...

మృతుని కుటుంబానికి అండగా జోగయ్య

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 14 :వెల్దండ మండల కేంద్రానికి చెందిన వాన రాసి రాములు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య శుక్రవారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడకుండా ధైర్యంగా...

పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు సుంకిరెడ్డి ఉచిత శిక్షణ.!

కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి ఆగస్టు 14: కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు,ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగ శిక్షణ అభ్యర్థులకు రెండవ విడత ఉచిత శిక్షణ తరగతులు ఐక్యత పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తున్నట్టు టాస్క్ సి.ఓ.ఓ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, ఐక్యత పౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి...

గురుకుల అడ్మిషన్ల పేరుతో వసూళ్లు?

జ్ఞానతెలంగాణ, ప్రతినిధి : గురుకులాలు, మహాత్మా జ్యోతిబా ఫూలే (ఎంజేపీ) పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పిస్తానంటూ తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఓ రాజకీయ నాయకుడిపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 25 మంది తల్లిదండ్రుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.25 వేల చొప్పున నగదు తీసుకున్నట్లు...

వాయిదాల పర్వంతోముగిసిన పార్లమెంటు సమావేశాలు

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి :జులై 20 నుంచి 19 రోజుల పాటు వాయిదాల పర్వంతో కొనసాగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించిన అనంతరం ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సమావేశాల్లో...

ప్రభుత్వ భూములు అమ్మకాలకేనా?

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: ప్రభుత్వ భూములు కనిపించిన ప్రతిచోటా వేలం వేస్తూ ప్రజల ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి టి. హరీశ్ రావు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాడు ప్రభుత్వ భూములను తెలంగాణ జాతి సంపదగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. నేడు అధికారంలోకి...