పీఏసీఎస్ డైరెక్టర్లుగా పెంజర్ల బిడ్డలు

జ్ఞాన తెలంగాణ,కొత్తూరు,షాద్ నగర్ ప్రతినిధి,ఆగస్టు 12: మేకగూడ సహకార సంఘం (పీఏసీఎస్)కు పెంజర్ల గ్రామం నుంచి డైరెక్టర్లుగా మామిడి ప్రవీణ్‌రెడ్డి, పాముల శ్రీనివాస్ ఎన్నిక కావడం పట్ల గ్రామంలో నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లను పెంజర్ల గ్రామ సర్పంచ్ కొత్తూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ఎర్రోళ్ల జగన్...

కట్టంగూర్ సమస్యలపై కలెక్టర్‌కు సర్పంచ్ శ్యామల వినతి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 12 : కట్టంగూర్ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్‌ ముక్కాముల శ్యామల శేఖర్‌ మండల కేంద్రంలోని సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సాగర్‌ వాటర్‌ లైన్లు సక్రమంగా లేకపోవడంతో నీటి సరఫరా...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కసిరెడ్డి

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 12: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డితో బుధవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసలో మర్యాదపూర్వకంగా కలిసి, కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రత్యేకంగా ప్రతిపాదనలు సమర్పించారు.ముఖ్యంగా ఆమనగల్,...

నీట్‌-2027 కోచింగ్‌కు దరఖాస్తులు

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: వైద్య విద్యను లక్ష్యంగా పెట్టుకున్న గురుకుల విద్యార్థులకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGSWREIS) అరుదైన అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నీట్‌-2027 ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం 2026–27 విద్యా సంవత్సరానికి ఉచిత దీర్ఘకాలిక రెసిడెన్షియల్‌ కోచింగ్‌ కార్యక్రమాన్ని...

రోడ్డు ప్రమాద బాధితుడికి గోలి సాయం

రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు12, జెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమల్లి గుట్ట తండాకు చెందిన కెలావత్ శ్రీను ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర...

కలెక్టర్‌ ‘టీచర్‌’ అవతారం..

పదో తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్‌ పాఠాలు జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్ ప్రతినిధి: విద్యా సంస్థల్లో కేవలం తనిఖీలు నిర్వహించడం, రికార్డులను పరిశీలించడం మాత్రమే కాకుండా.. విద్యార్థులతో మమేకమై వారి అభ్యసన స్థాయిని స్వయంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా వినూత్నంగా వ్యవహరించారు. బుధవారం...

సర్కారీ బడుల్లో విస్తృత తనిఖీలు

హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు మౌలిక వసతుల పరిస్థితిని పర్యవేక్షించేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సర్కారీ బడుల్లో విస్తృత తనిఖీలు చేపట్టనున్నారు. ఇందుకోసం దాదాపు 307 అకడమిక్‌ ప్యానెల్‌ బృందాలను ఏర్పాటు...

ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి

ఖమ్మం జిల్లా: బోనాల పండుగ సందర్భంగా సంతోషంగా ఇంటికి వచ్చిన ఓ ఇంజినీరింగ్‌ కలల బాలిక అనూహ్యంగా మృత్యువాత పడిన విషాద ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో తీవ్ర కలకలం రేపింది. జలుబు, దగ్గు వంటి స్వల్ప అనారోగ్య లక్షణాలతో స్థానిక ఆర్ఎంపీ వద్దకు...

సాన్‌జోస్‌లో క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో భేటీ

సాన్‌జోస్‌లోని క్వాంటమ్‌స్కేప్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షుడు, సీఈఓ డాక్టర్ శివ శివరామ్‌తో సమావేశమై తదుపరి తరం సాలిడ్‌స్టేట్ బ్యాటరీ సాంకేతికతపై చర్చించారు. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రంగంలో భవిష్యత్ అవసరాలు, అధునాతన బ్యాటరీల తయారీ సామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిపై సమావేశంలో సమగ్రంగా...

పౌరుల సూచనలే సంస్కరణలకు మార్గం

హైదరాబాద్‌: ప్రజల భాగస్వామ్యంతో పరిపాలనా సంస్కరణలను మరింత వేగవంతం చేసి, ప్రజల నుంచి వచ్చే సూచనలను ఆచరణాత్మక విధానాలుగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘రిఫార్మ్‌ ఉత్సవ్‌’ కార్యక్రమంపై రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ కేబినెట్‌ సెక్రటరీ డాక్టర్‌...