కన్నీటి వేళ.. అండగా నిలిచిన ఉప్పల ట్రస్ట్

కల్వకుర్తి 11: కల్వకుర్తి మండలంలోని తర్నికల్ తండా అంగొతి దాని నాయక్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆదేశాల మేరకు ఆయన కుమారుడు డాక్టర్ ఉప్పల అఖిల్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సొమ్ల నాయక్,గుండ్య నాయక్, శ్రీనివాస్ నాయక్,దారమోని గణేష్, రుక్మొద్దిన్,సురేష్ గౌడ్,కృష్ణ,చంద్రయ్య,మాణిక్యం,దేవయ్య,శ్రీనివాసులు, పూరి రమేష్,యువకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదానికి గురైన యువకుడికి ఆర్థిక సహాయం:-

కల్వకుర్తి నియోజకవర్గం, కల్వకుర్తి మండలంలోని తర్నికల్ తండా సిద్ధూ నాయక్ గారు అనే యువకుడు ప్రమాదవశాత్తు గాయపడడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు & మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ గారి పెద్ద కుమారుడు డాక్టర్ ఉప్పల అఖిల్ గారు ప్రామర్శించి ప్రమాదానికి గురైన యువకుడికి వైద్య ఖర్చులకోసం ఆర్థిక సహాయం…

బొల్లంపల్లి పోచమ్మ ఆలయ గోపురం నిర్మాణానికి సర్పంచ్ ప్రసాద్ గౌడ్ విరాళం

కల్వకుర్తి సెప్టెంబర్ 11: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామంలోని పోచమ్మ ఆలయ నిర్మాణ అభివృద్ధి పనులకు గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ తన వంతు సహకారం అందించారు.ఆలయ నిర్మాణ పనులలో భాగంగా గోపుర నిర్మాణమునకు శుక్రవారం గోపుర నిర్మాణ శిల్పికి రూ.20,000 రూపాయలు విరాళంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకటరెడ్డి,ఉప సర్పంచ్ రామకృష్ణ,నాయకులు కానుగుల పర్వతాలు, రమేష్, యాదయ్య, బ్రహ్మచారి, అలంపల్లి కృష్ణ, శ్రీనివాస్ చారి, మాజీ వార్డు సభ్యులు పర్వతాలు,బూర్గు లింగం యాదవ్,…

కంటి వెలుగులో ప్రజాసేవ – సింగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 6వ కంటి వైద్య శిబిరం

కడ్తాల్, సెప్టెంబర్ 11: కడ్తాల మండలంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో 6వ ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్య, వైద్య, ఉపాధి రంగాలలో ఎంతోమందికి సేవ చేసే భాగ్యం దక్కిందని అన్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానమని, కంటి వైద్య శిబిరాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు…

ప్రజా ఆరోగ్యమే ప్రథమ లక్ష్యం – సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కడ్తాల్, సెప్టెంబర్ 11: ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కడ్తాల్ ఎంబీఏ గార్డెన్ లో 6వ మెగా ఉచిత కంటి శిబిరం ప్రారంభమైంది. మొదటి రోజు 600 మందికి పైగా హాజరుకాగా 350 మందికి పరీక్షలు, 180 మందికి అద్దాలు, 30 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు.ఐదు మండలాల్లో 19,200 మందికి పరీక్షలు, 722 మందికి ఆపరేషన్లు, 13,075 మందికి అద్దాలు ఇచ్చామని రాఘవేందర్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 11-16 వరకు పరీక్షలు,…

కట్టంగూర్ ఎంఈఓగా మైనం శ్రీలత బాధ్యతల స్వీకరణ

కట్టంగూర్ ఎంఈఓగా మైనం శ్రీలత బాధ్యతల స్వీకరణజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 11: మండల నూతన విద్యాధికారిగా మైనం శ్రీలత శుక్రవారం ఎంఆర్సీ భవనంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎంఈఓగా విధులు నిర్వహించిన అంబటి అంజయ్య వ్యక్తిగత కారణాలతో బాధ్యతల నుంచి తప్పుకోవడంతో, ఆయన స్థానంలో పామనగుండ్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మైనం శ్రీలతను ఎంఈఓగా నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన శ్రీలత మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ…

బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా పులకరం శంకర్

బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా పులకరం శంకర్

బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా పులకరం శంకర్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 11 : బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా మండలంలోని ఎరసానిగూడెం గ్రామానికి చెందిన పులకరం శంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకట్ రెడ్డి నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రైతులు ఎదురొటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను…

ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు : నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి

ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు : నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి

ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచిలుగా, మార్గనిర్దేశకులుగా నిలుస్తున్నారని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 14 మంది ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను సన్మానించారు….

సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా ప్రకటించాలని వినతి

సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా ప్రకటించాలని వినతి

అధికారికంగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని శుక్రవారం బీజేపీ నాయకులు తాసీల్దార్ పుష్పలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ విమోచన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు తెలంగాణ సప్త సంకల్పాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో కన్వీనర్ గోలి ప్రభాకర్,…

వీబీజీ రామ్ జీపై అవగాహన కల్పించాలి : మండల ప్రత్యేక అధికారి సతీష్

వీబీజీ రామ్ జీపై అవగాహన కల్పించాలి : మండల ప్రత్యేక అధికారి సతీష్

వీబీజీ రామ్ జీపై అవగాహన కల్పించాలి : మండల ప్రత్యేక అధికారి సతీష్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 11 : వీబీజీ రామ్ జీ కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని మండల ప్రత్యేక అధికారి సతీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండలస్థాయిలో నిర్వహించిన అవగాహన, ప్రణాళికల తయారీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల అవసరాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమం లక్ష్యాలను అధికారులు,…