విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

షాద్‌నగర్ నెహ్రూ కాలనీకి చెందిన జమాల్పూర్ నవీన్ (24) బుధవారం ఉదయం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు.చట్టాన్‌పల్లి రైల్వే గేట్ సమీపంలోని మటన్ షాపులో విద్యుత్ వైరు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి నవీన్ కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి...

నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపాలిటీ చైర్మన్

కల్వకుర్తి 26: కల్వకుర్తి మండలం కురిమిద్దే గ్రామానికి చెందిన వర్కాల నరసింహ వివాహ వేడుకలకు కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మెన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, రాష్ట్ర పొల్యూషన్ నియంత్రణ కమిటీ సభ్యులు బాలాజీ సింగ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు స్థానిక నాయకులు...

పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ భరోసా.. ఎమ్మెల్యే కసిరెడ్డి

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 25: పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ భరోసాగా ఉంటుందని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన నివాసంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేద ప్రజల ఆరోగ్యమే తమ ప్రభుత్వ లక్ష్యమని,...

మోడీ మాస్టర్‌స్ట్రోక్‌ అంటూ వ్యంగ్యం

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వ్యంగ్య పోస్టులో పాకిస్థాన్‌ “డయాబెటిస్‌ జిహాద్‌” పేరుతో చక్కెరను చౌకగా చేసి ప్రజల్లో మధుమేహం పెంచాలని కుట్ర పన్నిందంటూ పేర్కొన్నారు. దీనిని అజిత్‌ డోవల్‌ ముందుగానే గుర్తించి “ఆపరేషన్‌ స్వీట్‌ పాయిజన్‌” చేపట్టారని సెటైరికల్‌గా వివరించారు. చక్కెరను ఇథనాల్‌ తయారీకి...

చేవెళ్ల బస్‌స్టాండ్‌లో మరో ప్రమాదం

చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని బస్‌స్టాండ్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కారణంగా మల్కాపూర్‌ వార్డుకు చెందిన జబర్‌ అనే వ్యక్తి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. బస్‌స్టాండ్‌లో బస్సుల రాకపోకల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో జబర్‌కు గాయాలైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు...

డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై చేవెళ్లలో రేపు కీలక సమావేశం

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (DCC) నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కర్ణాటక ఎమ్మెల్సీ, AICC కార్యదర్శి శ్రీ పి.వి. మోహన్‌ అబ్జర్వర్‌గా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను...

మోకిలలో ఘనంగా వనమహోత్సవం

రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి నర్సింహ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్...


శంకర్‌పల్లి మండలంలో నిన్న ప్రజావాణి నిర్వహించారా?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమం శంకర్‌పల్లి మండలంలో అసలు నిర్వహించారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగిందా లేదా అనే విషయం కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి నెలకొంది. కార్యక్రమం జరిగి ఉంటే...

NEHS మార్గదర్శకాలు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ (EHCT) ఆధ్వర్యంలో నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం (New Employees Health Scheme–NEHS) అమలుకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ప్రభుత్వ సేవల్లో నూతనంగా చేరే ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన వైద్య...

ఇరాన్ కీలక టర్న్!

జ్ఞాన తెలంగాణ,స్టేట్ : అమెరికాతో నెలల తరబడి కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము బలమైన, గౌరవప్రదమైన స్థితిలో ఉన్నప్పుడే యుద్ధానికి ముగింపు పలకడం దేశ ప్రయోజనాలకు మేలని స్పష్టం చేశారు. శుక్రవారం...