కామన్వెల్త్‌లో భారత్‌కు స్వర్ణ కాంతులు

జ్ఞాన తెలంగాణ, స్పోర్ట్స్ డెస్క్: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత క్రీడాకారులు మరోసారి తమ సత్తా చాటారు. శనివారం జరిగిన పోటీల్లో పారా అథ్లెటిక్స్, బాక్సింగ్ విభాగాల్లో భారత్ స్వర్ణ విజయాలతో మెరిసింది. పురుషుల పారా షాట్‌పుట్ ఎఫ్57 విభాగంలో సోమన్ రాణా స్వర్ణ...

పెద్ది సుదర్శన్ రెడ్డి ఇకలేరు..!

హైదరాబాద్, జూలై 31 (జ్ఞాన తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో అడుగడుగునా చెమటోడ్చిన ఓ యోధుడు… ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించిన ఓ నాయకుడు… మృత్యువుతో ఐదు రోజులపాటు ప్రాణాంతక పోరాటం చేసి చివరకు కాలగర్భంలో కలిసిపోయారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది...

ఢిల్లీలో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం

పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంస్థాగత సమన్వయంపై విస్తృత చర్చ ఢిల్లీ, జూలై 29 (జ్ఞాన తెలంగాణ): ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సమన్వయ కమిటీ (కో-ఆర్డినేషన్) సమావేశం బుధవారం ప్రారంభమైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత...

శంకర్‌పల్లిలో ‘మా విలేజ్ రెస్టారెంట్’ ప్రారంభం

శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన “మా విలేజ్ రెస్టారెంట్” ను మాజీ హోంశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు...

పెద్దిపై కక్ష రాజకీయాలు!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్, జూలై 29: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేసిందని, వెపన్ లైసెన్స్ పునరుద్ధరణను నిలిపివేయడంతో పాటు దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న భద్రతను తొలగించడం వల్లే ఆయన తీవ్ర మానసిక...

మతిస్థిమితం లేని వృద్ధుడి ఐదెకరాల భూమి కబ్జా?

బెదిరింపులు, కిడ్నాప్ యత్నాలపై న్యాయం కోరుతున్న కుటుంబం దహెగాం గ్రామానికి చెందిన 67 ఏళ్ల మతిస్థిమితం లేని వృద్ధుడు దుర్గం బాపయ్యకు చెందిన ఐదెకరాల భూమిని ఓ ప్రభుత్వ ఉద్యోగి, మాజీ కౌన్సిలర్‌తో పాటు మరో వ్యక్తి అక్రమంగా కబ్జా చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ...

శంకర్‌పల్లి కాంగ్రెస్ భారీ నిరసన..

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :శంకర్‌పల్లి ఇంద్రారెడ్డి చౌరస్తా గురువారం కాంగ్రెస్ పార్టీ ఆగ్రహ నినాదాలతో మార్మోగింది. రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు బొల్లారం...

సూసైడ్ నోట్‌లో ప్రధాని పేరు.. సిరిసిల్లలో యువకుడి ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా యల్లారెడ్డిపేట మండలం రచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పిట్ల వంశీ (25) అనే యువకుడు తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంటర్మీడియట్ వరకు చదివిన వంశీ పెయింటర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. కుటుంబం ఆర్థిక...

గ్లోబరీనా వ్యవహారంపై కేటీఆర్ ఎదురుదాడి

తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పలు సవాళ్లు విసిరారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తాను లై డిటెక్టర్ పరీక్షతో పాటు సీఐడీ విచారణకు కూడా సిద్ధంగా...

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. దీంతో ఆతిథ్య జింబాబ్వే జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగుతోంది. హరారే పిచ్ తొలి ఓవర్లలో బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశముండటంతో భారత కెప్టెన్ ఈ...