Category: తాజా వార్తలు

ఆదివాసి గిరిజన బిడ్డ శిరీష కుటుంబానికి న్యాయం జరగాలి

మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ లోని ప్రైమ్ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తున్నటువంటి అదివాసి గిరిజన బిడ్డ శిరీషను శానాద్ ఉల్లా ఖాన్ అనే వ్యక్తి మానభంగం చేసి చంపాడు పోలీసులు ఈ విషయాన్ని కప్పి పుచ్చడానికి శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఉస్మానియా...

చెల్లి.. బుజ్జి అంటూ వివాహితతో కానిస్టేబుల్ రాసలీలలు!

ఖమ్మం: కోర్టు కేసు విచారణ నిమిత్తం వచ్చిన ఓ వివాహితను ‘చెల్లి’, ‘బుజ్జి’ అంటూ పరిచయం పెంచుకుని, ఆమెతో అక్రమ సంబంధం కొనసాగించాడని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాంబ్ స్క్వాడ్‌లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు విషయంలో కోర్టుకు వస్తున్న సమయంలో...

21 ఏళ్ల తర్వాత.. ‘నా కొడుకు తండ్రివి నువ్వే’ అంటూ ధర్నా

గద్వాల: తన కుమారుడు పుట్టి 21 ఏళ్లు గడిచినా తండ్రిగా అంగీకరించడం లేదంటూ ఓ మహిళ తన కుమారుడితో కలిసి ధర్నాకు దిగిన ఘటన గద్వాలలో కలకలం రేపింది. తన కుమారుడికి తండ్రి అయిన వ్యక్తి ఇప్పటికైనా అతడిని తన కొడుకుగా అంగీకరించాలని కోరుతూ కృష్ణవేణి నిరసన...

కొండా సురేఖ వస్తే బీజేపీలోకి ఆహ్వానం

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ బీజేపీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆమెపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, అందువల్ల ఆమె బీజేపీలో చేరడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని పేర్కొన్నారు. కొండా సురేఖ బీజేపీలోకి రావాలనుకుంటే పార్టీ తరఫున స్వాగతం పలుకుతామని...

రుద్రారంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన కాలే యాదయ్య

షాబాద్‌: చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌ మండలం రుద్రారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను అభినందించారు. అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సొంతింటి కలను సాకారం చేయడమే...

మాడల్‌ స్కూళ్లకు గ్రహణం

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌: ఇంగ్లిష్‌ మీడియంలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ మాడల్‌ స్కూళ్ల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. పేరుకు ‘మాడల్‌’ స్కూళ్లుగా ఉన్నా.. ఆచరణలో మాత్రం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా భారీగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి....

అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

షాద్‌నగర్‌: రంగారెడ్డి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హత కలిగిన స్థానిక మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్‌ అధికారులు సూచించారు. ఈ మేరకు సోమవారం...

సీడ్‌ గణేశుడినే పూజించండి: చిరంజీవి పిలుపు

పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా మలచాలని మెగాస్టార్‌ చిరంజీవి పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలకు స్వస్తి పలికి, మట్టి వినాయకులతో పాటు సీడ్‌ గణేశుడిని పూజించే సంప్రదాయాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. పండుగ భక్తికి...

విజయ్‌ సర్కారుకు కాంగ్రెస్‌ ధమ్కీ!

తమిళనాడు అధికార కూటమిలో ముసలం ముదిరింది. అధికార భాగస్వాముల మధ్య దాగి ఉన్న విభేదాలు ఒక్కసారిగా బహిరంగ రణంగా మారాయి. 2029 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా గడువు ఉండగానే ప్రధాని పీఠంపై మిత్రపక్షాలు కత్తులు దూసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరిని ఏమాత్రం దాచుకోకుండా...

చదువు ఒత్తిడితో విద్యార్థి బలవన్మరణం

మియాపూర్‌: మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సుభాష్‌ చంద్రబోస్‌ నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో 16 ఏళ్ల పదో తరగతి విద్యార్థి మల్లికార్జున్‌ బలవన్మరణానికి పాల్పడిన ఘటన కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. చిన్న...