Category: తాజా వార్తలు

శంకర్‌పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు

శంకర్‌పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో శంకర్‌పల్లి మున్సిపాలిటీలో మాత్రం పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కమిషనర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఇప్పటివరకు ఆన్‌లైన్...

హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ఇంకా పోలీసుల అదుపులోకి రాలేదని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతం స్పష్టం చేశారు. నిందితుడు అరెస్టయ్యాడంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను...

మరో గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 26 మంది విద్యార్థులు అస్వస్థత

జ్ఞాన తెలంగాణ, అమ్రాబాద్:నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో గురువారం ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం 26 మంది విద్యార్థులు వాంతులు, వికారం, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే...

మధుమేహ చికిత్సలో విప్లవాత్మక మలుపు

భారత్‌లో వారానికి ఒక్కసారి తీసుకునే ‘అవిక్లీ’ బేసల్ ఇన్సులిన్ ఆవిష్కరణ న్యూఢిల్లీ, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న మధుమేహ వ్యాధి నియంత్రణలో వైద్య విజ్ఞానం మరో చారిత్రక మైలురాయిని అధిరోహించింది. డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ బయోఫార్మాస్యూటికల్ సంస్థ నోవో నోర్డిస్క్ అత్యాధునిక శాస్త్రీయ...

వైద్యశాఖలో కీలక నియామకాలు

తెలంగాణ ప్రభుత్వం వైద్యశాఖలో కీలక నియామకాలు చేపట్టింది. డాక్టర్ అప్పయ్యను హనుమకొండ జిల్లా డీఎం అండ్ హెచ్‌వోగా, డాక్టర్ కె. ఆనంద్‌ను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా డీఎం అండ్ హెచ్‌వోగా నియమించింది. ప్రజారోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, వైద్య సేవల పర్యవేక్షణను బలోపేతం చేయడమే ఈ...

దక్షిణ కొరియాలో స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ టెక్నాలజీని పరిశీలించిన లోకేష్

దక్షిణ కొరియాలో స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ టెక్నాలజీని పరిశీలించిన లోకేష్

జ్ఞాన తెలంగాణ: దక్షిణ కొరియాలో అధికారిక పర్యటన కొనసాగిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుసాన్ నగరంలోని అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ తయారీ సంస్థ షూఆల్స్ (Shoealls) ఫ్యాక్టరీని సందర్శించారు. ఆరోగ్య సంరక్షణను...

అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా స్వల్ప జ్వరం, తీవ్ర నీరసం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు వైద్యుల సూచన మేరకు థానేలోని జూపిటర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు...

‘తెలంగాణ రక్షణ సేన’ పేరుకు ఈసీ బ్రేక్..

ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకుంటే దరఖాస్తు మూసివేత హెచ్చరిక హైదరాబాద్: కొత్త రాజకీయ పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టాలని భావిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక షాక్ ఇచ్చింది. ‘తెలంగాణ రక్షణ సేన (TRS)’ పేరుతో పార్టీ నమోదు కోసం చేసిన...

బద్రీనాథ్ ఆలయ కానుకలపై అక్రమాల ఆరోపణలు

ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు.. తప్పు తేలితే కఠిన చర్యలు: బీకేటీసీ డెహ్రాడూన్: దేశవ్యాప్తంగా దేవాలయాల విరాళాల నిర్వహణపై చర్చ జరుగుతున్న తరుణంలో ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బద్రీనాథ్ ధామ్‌లో భక్తులు సమర్పించిన కానుకల నిర్వహణపై అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల అయోధ్య...

తెలంగాణ భవన్‌కు వెళ్తానని సవాల్ విసిరి ఎందుకు వెళ్లలేదు?

మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి హైదరాబాద్: తెలంగాణ భవన్‌కు వెళ్తానంటూ బహిరంగంగా సవాల్ విసిరిన తర్వాత ఆ మేరకు వ్యవహరించకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గన్ పార్క్ వద్ద జరిగిన పరిణామాల అనంతరం మంత్రులు...