నేడు సాయంత్రం 5 గంటలకు స్వదేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య.. ఘన స్వాగతానికి పిలుపు
విదేశీ పర్యటన ముగించుకుని నేడు సాయంత్రం 5 గంటలకు స్వదేశానికి చేరుకోనున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు ఘన స్వాగతం పలకాలని మోకిలా గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో...
