Category: జిల్లా వార్తలు

వెలిగొండ ప్రాజెక్ట్‌ ఫేజ్‌-1 ప్రారంభం

దోర్నాల: వెలిగొండ ప్రాజెక్ట్‌ ఫేజ్‌-1ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఘనంగా ప్రారంభించారు. దోర్నాల మండలం గంటావానిపల్లి వద్ద వెలిగొండ ప్రాజెక్ట్‌ ఫీడర్‌ కెనాల్‌ ప్రాంతానికి చేరుకున్న సీఎం సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి, సారె సమర్పించారు. అనంతరం కృష్ణా జలాలను తలపై...

భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రించిన భార్య

ఆంధ్రప్రదేశ్ : మదనపల్లె జిల్లా పీలేరులో ఓ దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య ఉమాదేవి, తన ప్రియుడు చారా సుబ్రహ్మణ్యం కలిసి భర్త వెంకట సుబ్రహ్మణ్యంను హత్య చేసింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి మత్తులోకి జారుకున్న తర్వాత ప్రియుడితో కలిసి హత్య...