రికార్డులు పరిశీలించాకే భూముల సర్వే
జ్ఞాన తెలంగాణ మహేశ్వరం ప్రతినిధి,ఆగస్టు 12: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని తుమ్మలూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 49, 50లోని భూముల విషయంలో రికార్డులు, కోర్టు ఉత్తర్వులను పరిశీలించిన తర్వాతే సర్వే చేపట్టాలని పట్టాదారులు ప్రసాద్రాజు, సురేష్రెడ్డి, రామచంద్రబాబు, హరిబాబులు కోరారు. తమకు...
