Category: తాజా వార్తలు

ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి

ఖమ్మం జిల్లా: బోనాల పండుగ సందర్భంగా సంతోషంగా ఇంటికి వచ్చిన ఓ ఇంజినీరింగ్‌ కలల బాలిక అనూహ్యంగా మృత్యువాత పడిన విషాద ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో తీవ్ర కలకలం రేపింది. జలుబు, దగ్గు వంటి స్వల్ప అనారోగ్య లక్షణాలతో స్థానిక ఆర్ఎంపీ వద్దకు...

సాన్‌జోస్‌లో క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో భేటీ

సాన్‌జోస్‌లోని క్వాంటమ్‌స్కేప్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షుడు, సీఈఓ డాక్టర్ శివ శివరామ్‌తో సమావేశమై తదుపరి తరం సాలిడ్‌స్టేట్ బ్యాటరీ సాంకేతికతపై చర్చించారు. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రంగంలో భవిష్యత్ అవసరాలు, అధునాతన బ్యాటరీల తయారీ సామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిపై సమావేశంలో సమగ్రంగా...

పౌరుల సూచనలే సంస్కరణలకు మార్గం

హైదరాబాద్‌: ప్రజల భాగస్వామ్యంతో పరిపాలనా సంస్కరణలను మరింత వేగవంతం చేసి, ప్రజల నుంచి వచ్చే సూచనలను ఆచరణాత్మక విధానాలుగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘రిఫార్మ్‌ ఉత్సవ్‌’ కార్యక్రమంపై రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ కేబినెట్‌ సెక్రటరీ డాక్టర్‌...

మద్యం మత్తులో కారు బీభత్సం

హైదరాబాద్‌: మద్యం మత్తులో అతివేగంగా, రాంగ్‌ రూట్‌లో కారు నడిపి ఓ రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌ ప్రాణాలను బలిగొన్న ఘటనలో నార్సింగి పోలీసులు నలుగురిని అరెస్ట్‌ చేశారు. హైదర్‌షాకోట్‌లోని ఎస్ఎంపీ స్కూల్‌ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి రవీందర్‌ అక్కడికక్కడే...

కొత్తూరు–కర్నూలు 6 వరుసల హైవే

హైదరాబాద్‌: హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–44)పై ప్రయాణించే వాహనదారులకు భారీ ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉన్న కొత్తూరు–కర్నూలు మార్గాన్ని ఆరు వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) చర్యలు చేపట్టింది. సుమారు 176.37...

జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం

హైదరాబాద్‌ మేడ్చల్‌ జిల్లా జీడిమెట్ల ఆర్టీసీ బస్‌ డిపోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా బస్సు కింద ఉండి మరమ్మతులు చేస్తున్న ఆర్టీసీ మెకానిక్‌ సంతోష్‌ కుమార్‌ (39) అదే బస్సు చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాద ఘటనతో జీడిమెట్ల...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తిరుమల కొండ భక్తజనసందోహంతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోగా, వేలాది మంది భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు....

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన.. ఎమ్మెల్యే కసిరెడ్డి

జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 10 :చౌదర్ పల్లి గ్రామానికి చెందిన శివ రాజా, పద్మమ్మ నాగమణి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.తక్షణ...

మానవత్వం చాటుకున్న కల్వకుర్తి మార్కెట్ చైర్మన్

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 10 : వెల్దండ మండలం కొట్ర నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న మార్గంలో సోమవారం లారీ మరియు స్కూటీ ఢీకొని ప్రమాదం జరిగింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్ ప్రమాదాన్ని...

తైక్వాండో గిన్నిస్ రికార్డు సృష్టించిన వెల్దండ వాసి ఎండి జాంగిర్

జ్ఞాన తెలంగాణ కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 10 : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలానికి చెందిన ఎండి జాంగిర్ హైదరాబాదులో బ్లాక్ బెల్ట్ మూడవ డాన్ ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రదర్శనలో పాల్గొని ప్రతిభ చూపించారు. తైక్వాండో క్రీడారంగంలో 35 నిమిషాల పాటు...