Author: shrikanth nallolla
మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేస్తూ తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ...
తెలంగాణలో ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. పెరుగుతున్న ఇంధన ధరలు, నగరంలో కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్–2026కు ప్రభుత్వం ఉత్తర్వులు...
సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో నిర్వహించనున్న ష్యామ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి రేపు ప్రముఖ పోలీసు అధికారి, సామాజికవేత్త డా. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఐపీఎస్ (వీఆర్ఎస్) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆగస్టు 27న ఉదయం 11:30 గంటలకు కొండాపూర్ సమీపంలోని ఎంఆర్ఓ కార్యాలయం...
షాద్నగర్ నెహ్రూ కాలనీకి చెందిన జమాల్పూర్ నవీన్ (24) బుధవారం ఉదయం విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు.చట్టాన్పల్లి రైల్వే గేట్ సమీపంలోని మటన్ షాపులో విద్యుత్ వైరు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి నవీన్ కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి...
కల్వకుర్తి 26: కల్వకుర్తి మండలం కురిమిద్దే గ్రామానికి చెందిన వర్కాల నరసింహ వివాహ వేడుకలకు కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మెన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, రాష్ట్ర పొల్యూషన్ నియంత్రణ కమిటీ సభ్యులు బాలాజీ సింగ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు స్థానిక నాయకులు...
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 25: పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ భరోసాగా ఉంటుందని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన నివాసంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేద ప్రజల ఆరోగ్యమే తమ ప్రభుత్వ లక్ష్యమని,...
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వ్యంగ్య పోస్టులో పాకిస్థాన్ “డయాబెటిస్ జిహాద్” పేరుతో చక్కెరను చౌకగా చేసి ప్రజల్లో మధుమేహం పెంచాలని కుట్ర పన్నిందంటూ పేర్కొన్నారు. దీనిని అజిత్ డోవల్ ముందుగానే గుర్తించి “ఆపరేషన్ స్వీట్ పాయిజన్” చేపట్టారని సెటైరికల్గా వివరించారు. చక్కెరను ఇథనాల్ తయారీకి...
చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని బస్స్టాండ్లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కారణంగా మల్కాపూర్ వార్డుకు చెందిన జబర్ అనే వ్యక్తి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. బస్స్టాండ్లో బస్సుల రాకపోకల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో జబర్కు గాయాలైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు...
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కర్ణాటక ఎమ్మెల్సీ, AICC కార్యదర్శి శ్రీ పి.వి. మోహన్ అబ్జర్వర్గా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను...
రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి నర్సింహ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్...