Author: shrikanth nallolla
హామీల కోసం పోరాటం -ముందస్తు అరెస్టులతో ఉద్రిక్తత జ్ఞానతెలంగాణ, నవాబ్ పేట్ ప్రతినిధి :చలో అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో నవాబ్పేట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్లకు గతంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు వెంటనే మంజూరు చేయాలని మాజీ సర్పంచ్లు కృష్ణరెడ్డి, ప్రకాశం, అంజయ్యలు...
జ్ఞానతెలంగాణ,డెస్క్ : తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద వారాంతం కావడంతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. శనివారం (మార్చి 28) ఒక్కరోజే 82,040 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.18 కోట్లకు చేరింది....
భారత విదేశాంగ విధానంలో లెక్కకు మించిన తప్పిదాలు: ఒక విశ్లేషణ.————-అంతర్జాతీయ రాజకీయాల్లో మౌనం అనేది కేవలం నిశ్శబ్దం కాదు. అది కూడా ఒక బలమైన సంకేతం. ఇటీవల అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్ పై చేసిన దాడికి భారత ప్రభుత్వం చూపిన స్పందనలేమిటన్న ప్రశ్న, దేశ విదేశాంగ విధానం...
దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం: డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ :దళిత క్రైస్తవుల అంశంపై వెలువడిన తాజా సుప్రీంకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ తీర్పు పూర్తిగా రాజ్యాంగ...
:: VTGCET :: https://share.google/G0CqoPhmXR2IbbqBs https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet262703spsh26.results
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్పల్లి మండలంలో ప్రభుత్వ వ్యవహారాలు ఇప్పుడు తీవ్రమైన వివాదానికి దారి తీస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, సమానత్వం, బాధ్యత అనే ప్రాథమిక విలువలు అమలు కావాల్సిన చోట, అవే విలువలు పక్కనపెట్టి సమాచారాన్ని కొందరి చేతుల్లోనే కేంద్రీకరించే ధోరణి కొనసాగుతోందనే ఆరోపణలు బలంగా...
దేశంలో మతం–కులం–హక్కుల మధ్య ఉన్న సంబంధంపై కీలక మలుపుతిప్పేలా సుప్రీంకోర్టు కఠిన వ్యాఖ్యలతో కూడిన తీర్పు వెలువరించింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హోదా పేరుతో ప్రత్యేక రక్షణలు కోరడం చట్టపరంగా అనర్హమని ధర్మాసనం స్పష్టం చేసింది. కుల ఆధారిత ప్రయోజనాలను మత మార్పిడి తర్వాత...
రాష్ట్రంలో అవినీతి, అరాచక కమిషన్ల పాలన కొనసాగుతోందని ఆరోపిస్తూ బీజేపీ పార్టీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, శంకర్పల్లి టౌన్ పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. ముట్టడి కార్యక్రమం సందర్భంగా చట్టసంబంధిత సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలుగా పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు....
చేవెళ్ల మార్కెట్ యార్డ్లో గొర్రెలు, మేకల సంత ప్రారంభంజ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి:చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డ్లో గొర్రెలు, మేకల క్రయ విక్రయ సంతను చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సంత ప్రారంభంతో పశుపోషకులు మరియు వ్యాపారులకు ఒకే వేదికపై కొనుగోలు, అమ్మకాలు నిర్వహించుకునే...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శంకర్పల్లి పురపాలక సంఘం పరిధిలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించబడింది. ఉదయం 10:30 గంటలకు శంకర్పల్లి పట్టణంలోని 13వ వార్డులో వేముల విజయ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం శాసనసభ్యుడు కాలే...