Author: shrikanth nallolla

చదువు ఒత్తిడితో విద్యార్థి బలవన్మరణం

మియాపూర్‌: మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సుభాష్‌ చంద్రబోస్‌ నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో 16 ఏళ్ల పదో తరగతి విద్యార్థి మల్లికార్జున్‌ బలవన్మరణానికి పాల్పడిన ఘటన కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. చిన్న...

కదులుతున్న బస్సులో బాలికపై దారుణం

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కదులుతున్న ప్రైవేట్‌ బస్సులో 16 ఏళ్ల బాలికపై డ్రైవర్‌, కండక్టర్‌ అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆగస్టు 4న జరిగిన ఈ ఘటన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి...

మూడేళ్ల బాలుడిని కుర్చీకి కట్టేసి హింస?

న్యూఢిల్లీ: మూడేళ్ల చిన్నారికి రక్షణ కల్పించాల్సిన ప్లే స్కూల్‌లోనే అతడిని కుర్చీకి కట్టేసి హింసించారంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలం రేపింది. న్యూఢిల్లీలోని మోజ్‌పూర్‌లో వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ కేసులో ప్లేస్కూల్‌లో పనిచేస్తున్న ఆయాను ఇప్పటికే అరెస్టు చేశారు....

అర్ధరాత్రి బైక్‌లకు భగ్గుమన్న మంటలు

రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌షాకోట్ డివిజన్ సాయిరాంనగర్ కాలనీలో అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఇంటి ప్రాంగణంలో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో క్షణాల్లోనే పరిస్థితి భయానకంగా మారింది. పెట్రోల్ ఉండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి ఐదు...

వెలిగొండ ప్రాజెక్ట్‌ ఫేజ్‌-1 ప్రారంభం

దోర్నాల: వెలిగొండ ప్రాజెక్ట్‌ ఫేజ్‌-1ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఘనంగా ప్రారంభించారు. దోర్నాల మండలం గంటావానిపల్లి వద్ద వెలిగొండ ప్రాజెక్ట్‌ ఫీడర్‌ కెనాల్‌ ప్రాంతానికి చేరుకున్న సీఎం సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి, సారె సమర్పించారు. అనంతరం కృష్ణా జలాలను తలపై...

ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌పై ఎంఐఎం వేటు

ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎంఐఎం ప్రకటించింది. ఆయన పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు పార్టీ జాయింట్‌ సెక్రటరీ ఎస్‌ఏ హుస్సేన్‌ అన్వర్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా తన ఎమ్మెల్సీ పదవికి కూడా వెంటనే రాజీనామా చేసి, ఆ రాజీనామా...

డిండి ఎత్తిపోతల పథకం అంశంపై సమీక్ష సమావేశం

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 27: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులతో అత్యవసర సమీక్షా సమావేశం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించబడింది.ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని చారగొండ మండలం పరిధిలోని గోకారం గ్రామ రైతుల భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో పాటు,ఎర్రవల్లి గ్రామపంచాయతీ మరియు...

సురేఖపై అధిష్ఠానం కొరడా!

మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేస్తూ తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ...

ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్

తెలంగాణలో ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. పెరుగుతున్న ఇంధన ధరలు, నగరంలో కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్రోల్‌, డీజిల్‌ ఆటోలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చేందుకు కొత్త పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్‌ కన్వర్షన్‌ స్కీమ్‌–2026కు ప్రభుత్వం ఉత్తర్వులు...

రేపు కొండాపూర్‌కు డా. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో నిర్వహించనున్న ష్యామ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి రేపు ప్రముఖ పోలీసు అధికారి, సామాజికవేత్త డా. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, ఐపీఎస్ (వీఆర్‌ఎస్) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆగస్టు 27న ఉదయం 11:30 గంటలకు కొండాపూర్ సమీపంలోని ఎంఆర్‌ఓ కార్యాలయం...