Monthly Archive: August 2026

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై హైకోర్టు మధ్యంతర స్టే

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్, ఆగస్టు 12:తెలంగాణలో అమలవుతున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలకంగా స్పందించింది. ఈ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం కేవలం ప్రభుత్వ ఉత్తర్వులపై ఆధారపడటం రాజ్యాంగపరంగా సమర్థనీయమా అనే అంశాన్ని పిటిషన్‌లో ప్రశ్నించారు. ఈ పథకాల...

మిల్లర్ల బకాయిలు వసూలు చేయాల్సిందే

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌:ధాన్యం సేకరణ, మిల్లింగ్‌, నిల్వ, బకాయిల వసూలు అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. మిల్లర్లు బకాయిపడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని పూర్తిస్థాయిలో వసూలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖపై శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి...

రికార్డులు పరిశీలించాకే భూముల సర్వే

జ్ఞాన తెలంగాణ మహేశ్వరం ప్రతినిధి,ఆగస్టు 12: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని తుమ్మలూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 49, 50లోని భూముల విషయంలో రికార్డులు, కోర్టు ఉత్తర్వులను పరిశీలించిన తర్వాతే సర్వే చేపట్టాలని పట్టాదారులు ప్రసాద్‌రాజు, సురేష్‌రెడ్డి, రామచంద్రబాబు, హరిబాబులు కోరారు. తమకు...

వేరు శనగ విత్తనాల పంపిణీ రైతులు వినియోగించు కోవాలి

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 12 : ఆమనగల్ మండలంలోని రైతు వేదికలో రైతు వేదిక ఏ ఈ ప్రభావతికి పోలేపల్లి గ్రామం తరపున పోలేపల్లి సర్పంచ్ జంతుక వెంకటయ్య అందజేశారు.రైతులకు ప్రభుత్వం ఇచ్చే తల్లి వేరుశనగ విత్తనాల గురించి పాస్ బుక్ జిరాక్స్...

కానిస్టేబుల్ సాయి కుటుంబానికి న్యాయం చేయాలి

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 12 : ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో మృతి చెందిన కానిస్టేబుల్ సాయికుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని,వెల్దండ మండల కల్యాణ వాగు తండాకు వాస్తవ్యులు డిసిసి కార్యదర్శి, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బాణావత్ శంకర్...

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 12:నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి పట్టణంలోని తిరుపతి బైపాస్ వద్ద బుధవారం మధ్యాహ్నం లింగసానిపల్లి గ్రామం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పెట్టుకున్నట్లు ఎస్సై కురుమూర్తి తెలిపారు. అనంతరం రెండు ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు...

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 12 : కట్టంగూర్‌లోని రాంనగర్‌ వద్ద బుధవారం టీవీఎస్‌ లూనాను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మత్స్యకారులు గాయపడ్డారు. మునుకుంట్ల గ్రామానికి చెందిన మత్స్యకారులు వెంకన్న, వేముల వెంకటయ్య నల్లగొండ నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సూర్యాపేట నుంచి...

రోడ్డు ప్రమాద బాధితుడికి గోలి సాయం

కల్వకుర్తి,నియోజకవర్గ ప్రతినిధి, ఆగస్టు12:జెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమల్లి గుట్ట తండాకు చెందిన కెలావత్ శ్రీను ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి...

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి

జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, ఆగస్ట్ 12:శంషాబాద్, జీహెచ్‌ఎంసీశంషాబాద్ జోన్ జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ కుమారి కె. చంద్రకళ ఆధ్వర్యంలో,బుధవారం ఎల్‌ఆర్‌ఎస్‌ (ల్యాండ్ రెగ్యులరీ్సేషన్ స్కీం ) అమలు, ఫీజు వసూళ్ల వేగవంతం, అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్ జారీపై సమీక్ష సమావేశం నిర్వహించారు.శంషాబాద్ జోన్ పరిధిలోని ఆదిబట్ల...

డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సిపి సాయి చైతన్య

జ్ఞాన తెలంగాణ,నిజామాబాద్, కోటగిరి:కోటగిరి పోలీస్ స్టేషన్ లో బుధవారం బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిర్వహించారు , ఈ సందర్భంగా ఉదయం నుండి సాయంత్రం వరకు డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో ప్రత్యేక...