Monthly Archive: August 2026
జ్ఞాన తెలంగాణ,నిజామాబాద్, కోటగిరి:కోటగిరి పోలీస్ స్టేషన్ లో బుధవారం బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిర్వహించారు , ఈ సందర్భంగా ఉదయం నుండి సాయంత్రం వరకు డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో ప్రత్యేక...
జ్ఞాన తెలంగాణ,షాద్ నగర్ ప్రతినిధి, ఆగస్టు 12: రంగారెడ్డి జిల్లా లో మెత్తం 1100 చేరువు కుంటలండగా213 సంఘాలు ఉండగా అందులో 10 వేలకు పైగా గుర్తింపు పొందిన సభ్యులు ఉన్నారుషాద్ నగర్ నియోజకవర్గం 220 చెరువుకుంటాలుంటే గత సం 60 చెరువులలో మాత్రమే చేపపిల్లలను పంపిణీ...
జ్ఞాన తెలంగాణ,కొత్తూరు,షాద్ నగర్ ప్రతినిధి,ఆగస్టు 12: మేకగూడ సహకార సంఘం (పీఏసీఎస్)కు పెంజర్ల గ్రామం నుంచి డైరెక్టర్లుగా మామిడి ప్రవీణ్రెడ్డి, పాముల శ్రీనివాస్ ఎన్నిక కావడం పట్ల గ్రామంలో నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లను పెంజర్ల గ్రామ సర్పంచ్ కొత్తూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ఎర్రోళ్ల జగన్...
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 12 : కట్టంగూర్ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ మండల కేంద్రంలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సాగర్ వాటర్ లైన్లు సక్రమంగా లేకపోవడంతో నీటి సరఫరా...
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 12: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డితో బుధవారం హైదరాబాద్లోని సీఎం నివాసలో మర్యాదపూర్వకంగా కలిసి, కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రత్యేకంగా ప్రతిపాదనలు సమర్పించారు.ముఖ్యంగా ఆమనగల్,...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: వైద్య విద్యను లక్ష్యంగా పెట్టుకున్న గురుకుల విద్యార్థులకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGSWREIS) అరుదైన అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నీట్-2027 ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం 2026–27 విద్యా సంవత్సరానికి ఉచిత దీర్ఘకాలిక రెసిడెన్షియల్ కోచింగ్ కార్యక్రమాన్ని...
రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు12, జెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమల్లి గుట్ట తండాకు చెందిన కెలావత్ శ్రీను ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర...
పదో తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠాలు జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్ ప్రతినిధి: విద్యా సంస్థల్లో కేవలం తనిఖీలు నిర్వహించడం, రికార్డులను పరిశీలించడం మాత్రమే కాకుండా.. విద్యార్థులతో మమేకమై వారి అభ్యసన స్థాయిని స్వయంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా వినూత్నంగా వ్యవహరించారు. బుధవారం...
హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు మౌలిక వసతుల పరిస్థితిని పర్యవేక్షించేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సర్కారీ బడుల్లో విస్తృత తనిఖీలు చేపట్టనున్నారు. ఇందుకోసం దాదాపు 307 అకడమిక్ ప్యానెల్ బృందాలను ఏర్పాటు...
ఖమ్మం జిల్లా: బోనాల పండుగ సందర్భంగా సంతోషంగా ఇంటికి వచ్చిన ఓ ఇంజినీరింగ్ కలల బాలిక అనూహ్యంగా మృత్యువాత పడిన విషాద ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో తీవ్ర కలకలం రేపింది. జలుబు, దగ్గు వంటి స్వల్ప అనారోగ్య లక్షణాలతో స్థానిక ఆర్ఎంపీ వద్దకు...