Monthly Archive: August 2026
హైదరాబాద్ మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఆర్టీసీ బస్ డిపోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా బస్సు కింద ఉండి మరమ్మతులు చేస్తున్న ఆర్టీసీ మెకానిక్ సంతోష్ కుమార్ (39) అదే బస్సు చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాద ఘటనతో జీడిమెట్ల...
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తిరుమల కొండ భక్తజనసందోహంతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోగా, వేలాది మంది భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు....
జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి ప్రతినిధి : మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సోమవారం ఎంఆర్ఓ అశోక్, డిప్యూటీ తహసీల్దార్ వినయ్, ఆర్ఐ నిఖిల్ కలిసి పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో కేంద్రాన్ని సందర్శించిన అధికారులు ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు...
జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 10 :చౌదర్ పల్లి గ్రామానికి చెందిన శివ రాజా, పద్మమ్మ నాగమణి బైక్పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.తక్షణ...
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 10 : వెల్దండ మండలం కొట్ర నుండి హైదరాబాద్కు వెళ్తున్న మార్గంలో సోమవారం లారీ మరియు స్కూటీ ఢీకొని ప్రమాదం జరిగింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్ ప్రమాదాన్ని...
జ్ఞాన తెలంగాణ కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 10 : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలానికి చెందిన ఎండి జాంగిర్ హైదరాబాదులో బ్లాక్ బెల్ట్ మూడవ డాన్ ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రదర్శనలో పాల్గొని ప్రతిభ చూపించారు. తైక్వాండో క్రీడారంగంలో 35 నిమిషాల పాటు...
జ్ఞాన తెలంగాణ, నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 10 : వెల్దండ మండల బీఆర్ఎస్ పార్టీ యువ నేత జంగిలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జంగిలి నిరంజన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి...
జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ,ఆగస్టు 10:దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన హక్కులను నిరాకరించడం అన్యాయం, వివక్షతో కూడిన వ్యవస్థకు నిదర్శనమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మతం మారినంత మాత్రాన ఒక దళితుడిపై సామాజిక వివక్ష తొలగిపోదని, కుల వివక్ష వాస్తవ పరిస్థితుల్లో...
జ్ఞానతెలంగాణ,ములుగు:ఒకప్పుడు మావోయిస్టుల కార్యకలాపాలకు ప్రధాన స్థావరంగా, భద్రతా బలగాలకు అత్యంత సవాల్గా నిలిచిన తెలంగాణ–ఛత్తీస్గఢ్–ఒడిశా సరిహద్దులోని కర్రెగుట్ట ఇప్పుడు శాంతి, భద్రత, అభివృద్ధి దిశగా పయనిస్తోందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సోమవారం కర్రెగుట్టలో పర్యటించిన ఆయన అక్కడ కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు....
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎన్యూమరేషన్ ఫారాల సేకరణతో పాటు వాటి డిజిటలైజేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,38,26,448...