Daily Archive: August 31, 2026
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ మాడల్ స్కూళ్ల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. పేరుకు ‘మాడల్’ స్కూళ్లుగా ఉన్నా.. ఆచరణలో మాత్రం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా భారీగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి....
షాద్నగర్: రంగారెడ్డి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన స్థానిక మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ అధికారులు సూచించారు. ఈ మేరకు సోమవారం...
పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా మలచాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు స్వస్తి పలికి, మట్టి వినాయకులతో పాటు సీడ్ గణేశుడిని పూజించే సంప్రదాయాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. పండుగ భక్తికి...
తమిళనాడు అధికార కూటమిలో ముసలం ముదిరింది. అధికార భాగస్వాముల మధ్య దాగి ఉన్న విభేదాలు ఒక్కసారిగా బహిరంగ రణంగా మారాయి. 2029 లోక్సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా గడువు ఉండగానే ప్రధాని పీఠంపై మిత్రపక్షాలు కత్తులు దూసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని ఏమాత్రం దాచుకోకుండా...
మియాపూర్: మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో 16 ఏళ్ల పదో తరగతి విద్యార్థి మల్లికార్జున్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. చిన్న...
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కదులుతున్న ప్రైవేట్ బస్సులో 16 ఏళ్ల బాలికపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆగస్టు 4న జరిగిన ఈ ఘటన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి...
న్యూఢిల్లీ: మూడేళ్ల చిన్నారికి రక్షణ కల్పించాల్సిన ప్లే స్కూల్లోనే అతడిని కుర్చీకి కట్టేసి హింసించారంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలం రేపింది. న్యూఢిల్లీలోని మోజ్పూర్లో వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ కేసులో ప్లేస్కూల్లో పనిచేస్తున్న ఆయాను ఇప్పటికే అరెస్టు చేశారు....
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్షాకోట్ డివిజన్ సాయిరాంనగర్ కాలనీలో అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఇంటి ప్రాంగణంలో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో క్షణాల్లోనే పరిస్థితి భయానకంగా మారింది. పెట్రోల్ ఉండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి ఐదు...
దోర్నాల: వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఘనంగా ప్రారంభించారు. దోర్నాల మండలం గంటావానిపల్లి వద్ద వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ ప్రాంతానికి చేరుకున్న సీఎం సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి, సారె సమర్పించారు. అనంతరం కృష్ణా జలాలను తలపై...