Category: ఎడిటోరియల్

బీసీలు ఒక్కటైతే…..
ఓసి లు గెలువగలరా?

– కోదండ రామ్ రెడ్డి,సామజిక విశ్లేషకులు బీసీలు,భారతదేశంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనూ,ఎవరు ఊహించని శక్తి, అసలైన సామూహిక బలం. కానీ ఈ బలాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయింది వారి విభజన, వందలాది వృత్తులుగా విడిపోయిన కుల నిర్మాణం. బీసీ వర్గీకరణను చూస్తే, తెలంగాణలో మాత్రమే దాదాపు 112 కులాలు...

షేక్ హసీనా కు ఉరిశిక్ష -భారత్ పై ఒత్తిడి.

షేక్ హసీనా కు ఉరిశిక్ష -భారత్ పై ఒత్తిడి. ————–మాజీ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాకు బంగ్లాదేశ్ కోర్టు ఉరిశిక్ష విధించిన తీర్పు తరువాత, ఆమెను బంగ్లాదేశ్ కు అప్పగించాలా వద్దా అనేది భారత ప్రభుత్వం ముందు ఉన్న సంక్లిష్టమైన రాజకీయ-నైతిక ఒత్తిడి ఒక సందిగ్ధ సమస్యగా...

ఈటల వర్సెస్ బండి: బీజేపీ అంతర్గత అగ్నిగుండం ఎక్కడికి దారి తీస్తుంది?

ఈటల వర్సెస్ బండి: బీజేపీ అంతర్గత అగ్నిగుండం ఎక్కడికి దారి తీస్తుంది? జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి:తెలంగాణ బీజేపీలో ప్రస్తుత పరిస్థితి ఒక చిన్న చిచ్చు కాదు… అది గుప్తంగా కాచి కుండలా మెల్లగా ఉప్పొంగుతూ, సరైన క్షణంలో దహనం చేసే దిశగా సాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీకి...

భిన్న హృదయాల సారం

ఒకే జాతి ఆత్మస్వరూపం(సర్దార్ వల్లభాయ్ పటేల్, జననం: 1875 అక్టోబరు 31)  చిటికెన కిరణ్ కుమార్ ఐ. బి. ఆర్. ఎఫ్ సభ్యులు భారతదేశం అనే పదం వినగానే మన కళ్లముందు మెరిసేది కేవలం ఒక దేశం కాదు — అది ఒక జీవంతమైన ఆత్మ. ఈ నేలపై...

విజేత విధి శాంతి స్థాపనే

అరియ నాగసేన బోధి,M.A., M.Phil., TPT., LL.B మనిషి విజయం అంటే సాధారణంగా మరొకరిని ఓడించడం అని చాలా మంది భావిస్తారు. కానీ భగవాన్ బుద్ధుడు చెప్పిన విజయం ఆ రకమైనది కాదు. ఆయన బోధనల ప్రకారం, నిజమైన విజేత అంటే తనలోని కోపం, అహంకారం, అసూయ,...

భారత ఆర్థిక కాంతి – ప్రపంచ మార్గదర్శి

డా. చిటికెన కిరణ్ కుమార్,ఐ.బి.ఆర్.ఎఫ్. సభ్యులు జ్ఞాన తెలంగాణ,స్టేట్ బ్యూరో,అక్టోబర్ 27: తూర్పు ఆకాశం వైపు చూసినప్పుడు నేడు ఒక కొత్త వెలుగు కనబడుతోంది — అది కేవలం సూర్యోదయం కాదు, భారత ప్రగతి కిరణం. ప్రపంచ ఆర్థిక గమనంలో మన దేశం ఒక వినూత్న మార్పును...

స్వేచ్ఛా స్ఫూర్తికి ఆజరామర దీప్తి జతీంద్రనాథ్ దాస్.

నేడు అమరవీరుడు జతీంద్రనాథ్ దాస్ 121 వ జయంతి – అరియ నాగసేన బోధి భారత స్వాతంత్ర్య పోరాటం కేవలం యుద్ధం లేదా రాజకీయ ఉద్యమం మాత్రమే కాదు. అది న్యాయం, సమానత్వం, స్వాభిమానానికి సాగిన మహత్తర యజ్ఞం. ఆ యజ్ఞంలో తన ప్రాణాన్ని అర్పించిన జతీంద్రనాథ్...

ఆర్ఎస్ఎస్ – బీజేపీ సంబంధం: ఒక విశ్లేషణాత్మక దృక్పథం

Image Source : news9 డాక్టర్.కోలాహలం రామ్ కిశోర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య సంబంధం భారత రాజకీయ, సామాజిక దృశ్యంలో కీలకమైన అంశం. ఆర్ఎస్ఎస్, 1925లో కేశవ్ బలిరాం హెడ్గేవార్ చేత స్థాపించబడిన ఒక సాంస్కృతిక సంస్థగా...

బహుజన మేధావి ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్: సమానత్వం కోసం సాగిన జీవనయాత్ర

అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.B భారతీయ సమాజంలో కుల ఆధారిత అసమానతలను ధైర్యంగా ప్రశ్నించిన, బహుజన వర్గాల గౌరవం కోసం జీవితాంతం రచనలు చేసిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ గారు నేటి భారత బహుజన ఉద్యమానికి ఒక ఆలోచనా దిక్సూచి....

మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్ 57వ వర్థంతి

మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్ – బాబాసాహెబ్ అంబేడ్కర్ వెనుక నిలిచిన మహా యోధుడు. భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కీలక పాత్ర పోషించగలిగేలా చేసిన మహానుభావుల్లో అగ్రగణ్యుడు మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్. ఆయన లేకపోతే బహుశా అంబేడ్కర్ గారు రాజ్యాంగ సభకు...