Category: ఎడిటోరియల్

అసత్పురుషులను ఎలా గుర్తించాలి?

బుద్ధ ధర్మంలో వ్యక్తి స్వభావం భగవాన్ బుద్ధుడు ధర్మాన్ని కేవలం ఆచారంగా కాకుండా, మనుషులను అర్థం చేసుకునే శాస్త్రంగా చూశారు. అంగుత్తర నికాయ, సుత్త నిపాత, ధమ్మపదం వంటి బౌద్ధ మూలగ్రంథాల్లో ఆయన “సత్పురుషుడు” మరియు “అసత్పురుషుడు” అనే భావనలను విస్తృతంగా వివరించారు. వ్యక్తి మాటలు, మౌనం,...

సీపీఐ వందేళ్ల ప్రయాణం – పోరాటాలు, విజయాలు, సవాళ్లు

– డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్ సీపీఐ భారతదేశంలోని పురాతన రాజకీయ పార్టీల్లో ఒకటి. ఇది 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో స్థాపించబడింది. సోవియట్ యూనియన్ లెనిన్ విప్లవం ప్రభావంతో పురుడుపోసుకుంది. ఎం.ఎన్.రాయ్ వంటి విప్లవకారులు దీనికి పునాది వేశారు. పార్టీ లక్ష్యం పేదలు, కార్మికులు, కర్షకుల...

బుద్ధుడు దశావతారాలలో ఒకరా ?

ప్రచారంగా మారిన ఒక అపోహ భగవాన్ బుద్ధుడు దశావతారాలలో ఒకరు అనే వాదనను హిందూ మతానికి చెందిన వర్గాలు చాలాకాలంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారం కేవలం ధార్మిక వేదికలకే పరిమితం కాకుండా, పాఠ్యపుస్తకాలు, ఉపన్యాసాలు, మీడియా ద్వారా కూడా విస్తరిస్తోంది. పదేపదే చెప్పడం వల్ల అది...

సంక్రాంతి పండుగ – గౌతమ బుద్ధుని తాత్విక దృష్టి

భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన, ప్రకృతి ఆధారిత పండుగలలో సంక్రాంతి ఒకటి. ఇది కేవలం పంటల పండుగ మాత్రమే కాదు; మానవ జీవనానికి, ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే మహత్తర సందర్భం. ఈ పండుగను గౌతమ బుద్ధుని బోధనల దృష్టితో పరిశీలిస్తే, ఇందులో లోతైన మానవీయ,...

నేడు జై భీమ్ నినాద సృష్టికర్త బాబు హరదాస్ 87వ వర్థంతి

జై భీమ్ : ఒక వ్యక్తి పేరు కాదు – ఒక విప్లవాత్మక చైతన్య ప్రకటన ✍🏽 అరియ నాగసేన బోధి,M.A., M.Phil., TPT., LL.B,సద్ధమ్మ ప్రబోధకులు & అంబేడ్కరిస్టు నినాదంగా మారిన చరిత్ర : భారత సామాజిక ఉద్యమ చరిత్రలో కొన్ని నినాదాలు కేవలం నోట...

జనవరి 9 వ తేదీన మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయిని షేక్ ఫాతిమా బేగం జయంతి.

భారతదేశంలో అసలు చరిత్రను కావాలనే కుట్రపూరితంగా మరుగున పరిచారు. స్త్రీ విద్య కోసం అహర్నిశలు శ్రమించిన అసలైన సంఘ సంస్కర్తలు ,విప్లవకారులు మహాత్మా జోతిరావు ఫూలే-సావిత్రి బాయి ఫూలే దంపతులను మరుగున పరిచి ఎలా అయితే చరిత్ర కారులు వేటగాళ్ళ చరిత్రను గొప్పగా చెప్పడం ప్రారంభించారో మహాత్మా...

గ్రామీణ భారతానికి మరణశాసనం

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ-2005 చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ”వికసిత్‌ భారత్‌”- ”గ్యారెంటీ ఫర్‌ రోజ్‌ గార్‌ అండ్‌ అజివితా మిషన్‌ (గ్రామీణ)” (VB- G RAM G) చట్టాన్ని తీసుకుని రావడానికి లోక్‌సభలో బిల్లును ఆమోదింప జేసుకుంది. వికసిత్‌...

పేదల ఉపాధికి ఉసురు తీసిన బీజేపీ ప్రభుత్వం

రాష్ట్రాలపై భారీ భారం – ఒక విశ్లేషణ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఎస్) 2005లో ప్రవేశపెట్టబడిన ఈ పథకం, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు కనీస 100 రోజుల ఉపాధి హామీ ఇచ్చి, దేశవ్యాప్తంగా లక్షలాది మంది జీవనాధారాన్ని మెరుగుపరిచింది. ఇది డిమాండ్-డ్రివెన్ పథకంగా,...

సమాజ స్వచ్ఛతకు స్వరూపం – సంత్ గాడ్గే బాబా

బహుజన చైతన్యానికి శాశ్వత దీపం ✍️ అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.Bసద్ధమ్మ ప్రబోధకులు డిసెంబర్ – బహుజనులకు విషాద మాసం భారతదేశ బహుజన చరిత్రలో డిసెంబర్ మాసం ఒక ప్రత్యేకమైన విషాద ఛాయను కలిగిన కాలంగా నిలిచిపోయింది. డిసెంబర్ 6న భారత రాజ్యాంగ నిర్మాత,...

భారత రాజ్యాంగ నిర్మాత వెనుక నిలిచిన మాతృమూర్తి – సౌశీల్యవతి భీమాబాయి

డా. బి.ఆర్. అంబేడ్కర్ జీవితాన్ని తీర్చిదిద్దిన మౌన విప్లవం అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.Bసద్ధమ్మ ప్రబోధకులు మాతృవర్థంతి సందర్భంగా ఒక చారిత్రక స్మరణ నేడు సౌశీల్యవతి భీమాబాయి వర్థంతి. భారతదేశ చరిత్రలో ఆమె పేరు పెద్దగా వినిపించకపోయినా, ఈ దేశ భవిష్యత్తును మలిచిన మహానీయుడి...