మృతురాలి కుటుంబానికి పరామర్శ – రాష్ట్ర సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి కొండల్ యాదవ్

1001187751.jpg

వెల్దండ సెప్టెంబర్ :వెల్దండ మండలంలోని పోతేపల్లి గ్రామానికి చెందిన వసంత (40) అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, పోతేపల్లి సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ గురువారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం తక్షణ ఆర్థిక సహాయంగా రూ.3 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.అదైర్య పడకూడదు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎగిరి శెట్టి పద్మ శివకుమార్, ఆంజనేయులు, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...