వెల్దండలో సేవా సంకల్ప్ కార్యశాల

1001184543.jpg

వెల్దండ సెప్టెంబర్ 16: వెల్దండ బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు కురుమిద్దె యాదగిరి ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యశాల నిర్వహించారు. మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దుర్గాప్రసాద్, నరసింహ, శేఖర్ రెడ్డి, శ్రీనివాసులు, రాజు రెడ్డి, జంగయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...