తల్లి కలిసేందుకు అనుమతించండి
- రేపే శంకర్పల్లిలో రేషన్ కార్డుల పంపిణీ - August 31, 2026
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష - August 31, 2026
- రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి - August 31, 2026

తల్లి కలిసేందుకు అనుమతించండి
న్యాయస్థానానికి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అభ్యర్థనతల్లి తో పాటు కుమారులను కలుసుకునేందుకు కూడా అనుమతించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కవిత రౌస్ అవెన్యూ కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన కవిత తరపు న్యాయవాదులుతల్లి శోభ, కుమారులు ఆదిత్య, ఆర్య, సోదరీమణులు అఖిల సౌమ్య, వినుత, సోదరుడు ప్రశాంత్ రెడ్డి లను కలుసుకునేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించిన కవిత
