హిండెన్ బర్గ్ – అదాని వ్యవహారంలో సెబీ నిర్ణయాలలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
- రేపే శంకర్పల్లిలో రేషన్ కార్డుల పంపిణీ - August 31, 2026
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష - August 31, 2026
- రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి - August 31, 2026

హిండెన్ బర్గ్ – అదాని వ్యవహారంలో సెబీ నిర్ణయాలలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
సెబీ నియంత్రణ ఫ్రేమ్వర్క్లోకి ప్రవేశించడానికి ఈ కోర్టుకు ఉన్న అధికారం పరిమితం అని సుప్రీంకోర్టు పేర్కొంది.అదానీ-హిండెన్బర్గ్ ఇష్యూలో 24 పెండింగ్లో ఉన్న రెండు కేసులపై విచారణను 3 నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది.అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ నివేదికలో లేవనెత్తిన అదానీ గ్రూప్ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చేస్తున్న దర్యాప్తును సుప్రీంకోర్టు ఈ రోజు ఆమోదించింది.
