Daily Archive: September 19, 2026

22-ఏ భూములపై సమగ్ర విచారణ చేపట్టాలి కలెక్టర్ కు వినతి పత్రం

22-ఏ భూములపై సమగ్ర విచారణ చేపట్టాలి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారుతెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి నూక కిరణ్ కుమార్ యాదవ్ మరియు డిసిసి అధ్యక్షురాలు లకావత్ ధనవంతి లక్ష్మీనారాయణ నాయక్జనగామ, సెప్టెంబర్ 18: జిల్లాలోని 22-ఏ భూములు, ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ చేపట్టాలని టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. భూముల రికార్డులు, రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లను పూర్తిగా పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిగితే బాధ్యులపై చర్యలు…

సీఎం ఆర్ఎస్ఎస్ చెక్కు అందజేసిన.. ఎమ్మెల్యే కసిరెడ్డి

వెల్దండ, సెప్టెంబర్ 18:వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన గోరంట్ల మహేష్‌కు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) రూ.19,500 చెక్కును శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. అనారోగ్యం, ఆపద సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) అండగా నిలుస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా మహేష్‌కు…

ఆపదలో ఆపన్న హస్తం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం – రూ. 20 వేల చెక్కు అందజేసిన సర్పంచ్ కొండల్ యాదవ్

వెల్దండ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, పోతేపల్లి గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండలు యాదవ్ సూచించారు.ఇటీవల నూనె కృష్ణయ్య మృతి చెందడంతో ఆయన కుటుంబానికి ప్రభుత్వం నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (NFBS) కింద మంజూరు చేసిన రూ.20 వేల ఆర్థిక సాయం చెక్కును మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు సర్పంచ్ కొండలు యాదవ్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..

హమారా ప్రసాద్‌పై జనగామలో నిరసన.. దిష్టిబొమ్మ దహనం.

జనగామ, సెప్టెంబర్ 18: డా. బి.ఆర్. అంబేద్కర్‌పై హమారా ప్రసాద్ చేసినట్లు పేర్కొన్న వ్యాఖ్యలను నిరసిస్తూ జనగామలో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జనగామ చౌరస్తాలో ర్యాలీ చేపట్టి, హమారా ప్రసాద్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి అనంతరం దహనం చేశారు.ఈ సందర్భంగా సమితి జాతీయ అధ్యక్షులు డా. జేరిపోతుల పరశురామ్ మాట్లాడుతూ, అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర…

గాయపడిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్‌కు పరామర్శ

జనగామ, సెప్టెంబర్ 18: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో గాయపడిన బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్‌ను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు గౌరవనీయులు హుస్సేన్ నాయక్ శుక్రవారం ఆయన నివాసంలో పరామర్శించారు. రమేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మనోధైర్యం కల్పించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్దోజు జగదీష్, మహిళా…