Monthly Archive: August 2026
జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఘాట్ల అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, రవాణా, వైద్యం, భద్రత...
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 14 :వెల్దండ మండల కేంద్రానికి చెందిన వాన రాసి రాములు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య శుక్రవారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడకుండా ధైర్యంగా...
కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి ఆగస్టు 14: కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు,ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగ శిక్షణ అభ్యర్థులకు రెండవ విడత ఉచిత శిక్షణ తరగతులు ఐక్యత పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తున్నట్టు టాస్క్ సి.ఓ.ఓ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, ఐక్యత పౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి...
జ్ఞానతెలంగాణ, ప్రతినిధి : గురుకులాలు, మహాత్మా జ్యోతిబా ఫూలే (ఎంజేపీ) పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పిస్తానంటూ తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఓ రాజకీయ నాయకుడిపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 25 మంది తల్లిదండ్రుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.25 వేల చొప్పున నగదు తీసుకున్నట్లు...
జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి :జులై 20 నుంచి 19 రోజుల పాటు వాయిదాల పర్వంతో కొనసాగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు మైన్స్ అండ్ మినరల్స్ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించిన అనంతరం ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సమావేశాల్లో...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: ప్రభుత్వ భూములు కనిపించిన ప్రతిచోటా వేలం వేస్తూ ప్రజల ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి. హరీశ్ రావు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాడు ప్రభుత్వ భూములను తెలంగాణ జాతి సంపదగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. నేడు అధికారంలోకి...
ఆంధ్రప్రదేశ్ : మదనపల్లె జిల్లా పీలేరులో ఓ దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య ఉమాదేవి, తన ప్రియుడు చారా సుబ్రహ్మణ్యం కలిసి భర్త వెంకట సుబ్రహ్మణ్యంను హత్య చేసింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి మత్తులోకి జారుకున్న తర్వాత ప్రియుడితో కలిసి హత్య...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకానికి శ్రీకారం చుట్టింది. డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం...
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసరావు మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.శ్రీనివాసరావు మృతదేహాన్ని సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో...
శంకర్ పల్లి మున్సిపాలిటీ 1వ వార్డు భవానీనగర్లోని పోచమ్మ తల్లి ఆలయంలో మంగళవారం సాయంత్రం సీఐ రుద్రవీర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శంకర్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆలయ కమిటీ అధ్యక్షుడు మడపతి చంద్రమౌళి, 1వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ రావు...