Monthly Archive: August 2026
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో ముసాయిదా ఓటరు జాబితాను బూత్ స్థాయి అధికారి (BLO) ప్రదర్శించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అనంతరం రూపొందించిన ముసాయిదా జాబితాను గ్రామ ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు.గ్రామంలోని ప్రతి ఓటరు ముసాయిదా జాబితాలో...
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగష్టు 18:కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి,పోతేపల్లి సర్పంచ్ తగుళ్ల యాదవ్ అన్నారు.ఇటీవల బైకని యాదయ్య, ఎర్రకాలి కేశవులు మరణించిన వారికి నేషనల్ ఫ్యామిలీ బెన్ఫిట్ స్కీమ్ కింద...
శంకర్పల్లి నుంచి వికారాబాద్ వెళ్లే ప్రధాన మార్గంలోని మహాలింగాపురం గ్రామం ఎల్లమ్మ ఆలయం సమీపంలో రోడ్డుపై ఏర్పడిన గుంతలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా గ్రామ సర్పంచ్ మాచన్న గారి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మరమ్మతు పనులు చేపట్టారు. ఎల్లమ్మ ఆలయం వద్ద రోడ్డుపై పలుమార్లు మట్టి...
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 17 : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి పరిష్కారం చూపేందుకే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తాసిల్దార్ పుష్పలత, ఎంపీడీవో అంజన్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల...
శ్రీలంక గడ్డపై టీమిండియా స్పిన్నర్లు విజృంభించడంతో తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం మరింత బలపడింది. తొలి ఇన్నింగ్స్లో 462 పరుగుల భారీ స్కోరు సాధించిన గిల్ సేన.. మూడో రోజు ఆతిథ్య జట్టును 79.4 ఓవర్లలో 284 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో ఏకంగా...
ధరణి పోర్టల్లోని లోపాలను సరిదిద్ది మరింత పారదర్శకమైన రెవెన్యూ వ్యవస్థను తీసుకువస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. భూభారతి అమలుతో సామాన్యుల భూహక్కులను మరింత సంక్లిష్టం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను సరళీకరిస్తామని చెప్పి, ఆచరణలో కొత్త చిక్కులు సృష్టించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 22ఏ...
శంకర్పల్లి అగ్రికల్చరల్ మార్కెటింగ్ చైర్మన్ గోవిందమ్మ గోపాల్రెడ్డి కుమారుడు చేకూర్త మధుకర్రెడ్డి, చేకూర్త నిఖిలారెడ్డి దంపతుల మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మహాలింగాపురం జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు.విద్యార్థి విద్యార్థినులకు పుస్తకాలు, డిక్షనరీలు, బ్లాక్బోర్డులు, అట్లాస్లు అందజేసి విద్యా ప్రగతికి అండగా...
శంకర్పల్లి: శంకర్పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం 6:30 గంటలకు ముందు రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి...
జ్ఞాన తెలంగాణ,శంకర్పల్లి ప్రతినిధి,ఆగస్టు 15:శంకర్పల్లి పురపాలక సంఘం కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం వేదికగా నిలిచింది. గౌరవ శాసనసభ్యులు కాలే యాదయ్య చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు....
జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఎట్ హోమ్ రిసెప్షన్ అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆతిథ్యం ఇచ్చిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు, మాజీ...