Tagged: #AndhraPradesh

పట్నం రుక్కమ్మ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తి, దివంగత శ్రీమతి పట్నం రుక్కమ్మ చిత్రపటానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఇటీవల పరమపదించిన రుక్కమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై, ఆమె పవిత్ర ఆత్మకు...

తాడేపల్లిలో జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు

జ్ఞానతెలంగాణ,ఆంధ్రప్రదేశ్,20.02.2026: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసులు, టీడీపీ శ్రేణులు తన నివాసంపై...