బాధిత కుటుంబానికి అంజి మాస్టర్ ఆర్థిక సహాయం

1001190169.jpg

వెల్దండ సెప్టెంబర్ 18: మండల పరిధిలోని పోతెపల్లి గ్రామంలో వావిల్ల వసంత గురువారం ఉదయం మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకొని అంజి మాస్టర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ ఆర్థిక సహాయంగా రూ.3 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు .ఈ కార్యక్రమం లో అంజి మాస్టర్,తగుళ్ల చంద్రయ్య, , బోయినిపల్లి నిరంజన్ గౌడ్,చిన్న సైదయ్య, కొమ్ము వెంకటయ్య,కుమ్మరి శ్రీశైలం,రామస్వామి, పార్వతాలు,వార్డు సభ్యులు ఊడతబాలస్వామి,కుమ్మరి శివ, గోరటి అశోక్ కుమార్, పాల్గొన్నారు.

You may also like...