జీఎంఆర్ కాలనీలో వినాయక మండపంలో ప్రత్యేక పూజలు
- జిఎంఆర్ కాలనీ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలి - September 19, 2026
- పాఠశాల లైబ్రరీకి రూ.20 వేల విలువైన పుస్తకాలు అందజేత - September 19, 2026
- జీఎంఆర్ కాలనీలో వినాయక మండపంలో ప్రత్యేక పూజలు - September 19, 2026
జనగామలోని జీఎంఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాశెట్టి నరేష్– బస్వ సత్యనారాయణ దంపతులు, వీరన్న దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడి ఆశీస్సులు పొందారు.
