అమరవీరులకు నివాళులు అర్పించిన

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
అమరవీరులకు నివాళులు అర్పించారు.

You may also like...