పోతేపల్లి: NFBS చెక్కు అందజేత
- కల్వకుర్తి కోర్టుకు రేపు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి - September 20, 2026
- పోతేపల్లి: NFBS చెక్కు అందజేత - September 20, 2026
- మేరాముడి మందిర నిర్మాణానికి విరాళం ఇచ్చిన సింగిల్ విండో చైర్మన్ - September 20, 2026
వెల్దండ మండలం పోతేపల్లిలో ఇటీవల మృతి చెందిన ముంత శ్రీను కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) కింద రూ.20 వేల చెక్కును గ్రామ సర్పంచ్ తగుల్ల కొండలు యాదవ్ అందజేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, యువ నాయకులు ముంత మల్లేష్, ఉడుత శివ, చిన్న సైదయ్య, ఎగిరిశెట్టి శివ, ఉడుత బాలు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
