కడ్తాల్ లో బాధిత కుటుంబాలకు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్టు చేయూత

1001184570.jpg

కడ్తాల్ సెప్టెంబర్ 16: కడ్తాల్ మండలంలోని వాసుదేవ్‌పూర్, మైసిగండి, కడ్తాల్ గ్రామాలకు చెందిన ముగ్గురు మృతుల కుటుంబాలకు మాజీ జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ తన రాధాకృష్ణ ట్రస్ట్ ద్వారా తలా రూ.5 వేల చొప్పున మొత్తం రూ.15 వేల సాయం అందజేశారు. కడ్తాల్ గ్రామానికి చెందిన నాగమణి కుటుంబానికి మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ అదనంగా రూ.5 వేలు అందజేశారు.

You may also like...