జిఎంఆర్ కాలనీ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలి

ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం కట్కూరు భజన మండలి వారిచే భక్తి భజన కార్యక్రమం నిర్వహించబడుతుంది.ఈ భక్తి కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.

You may also like...