జిఎంఆర్ కాలనీ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలి
- జిఎంఆర్ కాలనీ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలి - September 19, 2026
- పాఠశాల లైబ్రరీకి రూ.20 వేల విలువైన పుస్తకాలు అందజేత - September 19, 2026
- జీఎంఆర్ కాలనీలో వినాయక మండపంలో ప్రత్యేక పూజలు - September 19, 2026
ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం కట్కూరు భజన మండలి వారిచే భక్తి భజన కార్యక్రమం నిర్వహించబడుతుంది.ఈ భక్తి కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.
