టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. దీంతో ఆతిథ్య జింబాబ్వే జట్టు తొలుత బ్యాటింగ్కు దిగుతోంది. హరారే పిచ్ తొలి ఓవర్లలో బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశముండటంతో భారత కెప్టెన్ ఈ...
