అఫ్గాన్పై టీమిండియా సమరశంఖం
జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు టీమిండియా దూకుడుగా శ్రీకారం చుట్టింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత పర్యటనలో ఉన్న అఫ్గానిస్థాన్ ఈ...
