Category: క్రీడలు

పీవీ సింధు ముందంజ

జ్ఞాన తెలంగాణ,చాంగ్జౌ: భారత షట్లర్లు పీవీ సింధు, ఉన్నతి హుడా, డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి చైనా ఓపెన్‌లో శుభారంభం చేశారు. సింగిల్స్‌ మొదటి రౌండ్లో సింధు 21-15, 8-21, 21-17తో మియాజకి (జపాన్‌)పై, ఉన్నతి 21-11, 21-16తో గిల్మోర్‌ (స్కాట్లాండ్‌)పై గెలిచారు. రెండో రౌండ్లో...

బెంగ‌ళూరులో భారీ వ‌ర్షం.. ఆర్సీబీ, కోల్‌క‌తా మ్యాచ్ టాస్ ఆల‌స్యం..!

ఐపీఎల్ 18వ సీజ‌న్ పున‌రుద్ధ‌ర‌ణలో తొలి మ్యాచ్‌కోసం చిన్న‌స్వామి స్టేడియా నికి పోటెత్తిన అభిమానుల‌కు షాకింగ్ న్యూస్. వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించిన‌ట్టే.. మ్యాచ్‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగిస్తున్నాడు. టాస్ స‌మ‌యానికి ముందే బెంగ‌ళూరులో వ‌ర్షం మొద‌లైంది. అది కాస్త భారీ వాన‌గా మారింది. దాంతో, 7 గంట‌ల‌కు...

నేటి నుంచి 2025 ఐపీఎల్ షురూ!

నేటి నుంచి 2025 ఐపీఎల్ షురూ! వహల్గామ్ దాడి విరామం తర్వాత నేటి నుంచి ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభం కానుంది,ఈ రోజు ఎం. చిన్నస్వామి స్టేడియం లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ,వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్, ఢీకొట్టేందుకు సిద్ధమవు తుంది..ఈ లీగ్ దశ మ్యాచ్‌లో...

ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త రికార్డ్.. ఒక్క మ్యాచ్‌తో 12 కోట్లు ఖల్లాస్

ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ 2025 ఓపెనర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన స్పెల్‌ను నమోదు చేశాడు. దీంతో రాజస్థాన్ ఐపీఎల్ వేలంలో ఖర్చు చేసిన రూ. 12 కోట్లు బూడిరలో పోసిన పన్నీరులా...

ప్రజా చైతన్య యాత్ర..

జ్ఞాన తెలంగాణ రామన్నపేట మార్చి 23: రామన్నపేట ప్రజా సమస్యలపై ప్రారంభమైన పాదయాత్రప్రజా సమస్యలు పరిష్కరించి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ డిమాండ్ చేశారు. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో రామన్నపేట మండల సమగ్రాభివృద్ధి-ప్రజా సమస్యల పరిష్కారంకై మండల వ్యాప్తంగా...

ఇది నా ఫ్రాంచైజీ….వీల్‌చైర్‌లో ఉన్నా లాక్కెళ్తారు..!

రిటైర్మెంట్‌ వార్తలపై స్పందించిన ధోనీ. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఐపీఎల్‌కు సన్నద్ధమయ్యాడు. చెన్నైలో నేడు ముంబయితో మ్యాచ్‌లో ఆడనున్నాడు. 2016, 2017 సీజన్లు మినహా మిగతా అన్ని సీజన్లలో చెన్నై తరఫున టీ20 క్రికెట్‌ ఆడుతున్నారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ధోనీ...

ఇవాళ ఇంగ్లాండ్‌తో భారత్ రెండో వన్డే.. బరిలో కోహ్లీ

ఇవాళ ఇంగ్లాండ్‌తో భారత్ రెండో వన్డే.. బరిలో కోహ్లీ భారత్, ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కీలక పోరుకు వేళైంది. ఇవాళ ఇరు జట్ల మధ్య బారాబతి స్టేడియం వేదికంగా రెండో వన్డే జరుగనుంది. మోకాలి నొప్పితో తొలి వన్డేకు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్...

గెలుపు కన్నా క్రీడలలో పాల్గొనడం చాలా ముఖ్యం.

గెలుపు కన్నా క్రీడలలో పాల్గొనడం చాలా ముఖ్యం. జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి /కృష్ణ గౌడ్ : జిల్లా ఎస్పీ శ్రీ కే . నారాయణ రెడ్డి, IPS గారు ఈ రోజు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పోలీస్ కానిస్టేబుల్స్ ల స్పోర్ట్ మీట్ ముగింపు కార్యక్రమం...

అదరగొట్టిన బుమ్రా.. మళ్లీ టాప్-10 లోకి విరాట్ కోహ్లి..

అదరగొట్టిన బుమ్రా.. మళ్లీ టాప్-10 లోకి విరాట్ కోహ్లి.. బంగ్లాదేశ్తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్లో అదరగొట్టారు భారత ప్లేయర్లు. దీంతో ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో దుమ్ములేపారు.బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి తమ స్థానాలను మెరుగుపరచుకోగా బౌలింగ్లో బుమ్రా అగ్రస్థానాన్ని సొంతం...