Monthly Archive: July 2026
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా స్వల్ప జ్వరం, తీవ్ర నీరసం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు వైద్యుల సూచన మేరకు థానేలోని జూపిటర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు...
ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకుంటే దరఖాస్తు మూసివేత హెచ్చరిక హైదరాబాద్: కొత్త రాజకీయ పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టాలని భావిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక షాక్ ఇచ్చింది. ‘తెలంగాణ రక్షణ సేన (TRS)’ పేరుతో పార్టీ నమోదు కోసం చేసిన...
ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు.. తప్పు తేలితే కఠిన చర్యలు: బీకేటీసీ డెహ్రాడూన్: దేశవ్యాప్తంగా దేవాలయాల విరాళాల నిర్వహణపై చర్చ జరుగుతున్న తరుణంలో ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బద్రీనాథ్ ధామ్లో భక్తులు సమర్పించిన కానుకల నిర్వహణపై అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల అయోధ్య...
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగార్థులకు మరో శుభవార్త అందించింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న 984 వల్లంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అగ్రికల్చర్ యూనివర్సిటీలో 550 పోస్టులు, ఆచార్య కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో...
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లిన భక్తులకు 12 నుంచి 15 గంటల వరకు నిరీక్షణ తప్పడం లేదు. అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోగా,...
మంచిర్యాల: జిల్లాలోని చెన్నూర్ ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా భోజనం అందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆహారం సిద్ధం చేయకపోవడంతో పలువురు విద్యార్థులు కేవలం కారంతో అన్నం తిని ఆకలి తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన విద్యాసంస్థలో...
తెలంగాణ చరిత్రలో జులై 4 అతి ముఖ్యమైన రోజు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అంకురార్పణ జరిగిన రోజు. భారతదేశ స్వాతంత్య్రోద్యమ చరిత్రలోనే మహౌజ్వల ఘట్టంగా భాసిల్లిన వీర తెలంగాణ పోరాటాన్ని రగిలించిన అగ్గి రవ్వ.. దొడ్డి కొమరయ్య అమరుడయిన రోజు. కొమురయ్య అమరత్వానికి నేటితో...
వరంగల్: భద్రకాళి ఆలయం వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తడిబట్టలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆలయంలోకి ప్రవేశించారంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఆలయ ఆచారాలు, సంప్రదాయాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, పోలీసుల...
న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమ అక్రమ సంబంధాలను కప్పిపుచ్చుకునేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్-21 కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కును రక్షణ కవచంగా వినియోగించుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భార్య లేదా భర్త వివాహేతర సంబంధాన్ని నిరూపించేందుకు అవసరమైతే మొబైల్ కాల్ డేటా రికార్డులు (CDRలు),...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తంలను రెండేళ్ల కాలపరిమితితో అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు....