కోర్టులో కేసు ఉన్న భూమిలో జోక్యం చేసుకోవద్దు – జైరాబి విజ్ఞప్తి

దౌర్జన్యాలు, బెదిరింపులతో భూమిలోకి రానివ్వడం లేదని ఆవేదన షాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని ఎట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఎండి ఇస్మాయిల్ ఖాన్ రెండో భార్య జైరాబికి చెందిన 3 ఎకరాల 4 గుంటల భూమిని, ఆమెకు తెలియకుండా ఆమె పెద్ద...