Category: తెలంగాణ

వైద్య విద్యార్థిని సన్మానించిన సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్

కల్వకుర్తి సెప్టెంబర్ 05 వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దేటి శేఖర్ గుద్దేటి అలివేల దంపతుల కూతురు గుద్దేటి సరిత నీట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనభర్చి నీట్ కామారెడ్డి ప్రభుత్వ మెడికల్సీ సీటు సాధించిన విద్యార్థిని పాటు తల్లిని గ్రామపంచాయతీ ఆవరణంలో శాలువలతో సన్మానించారు.ఉన్నంత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..గుద్దేటి సరితను ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి లక్ష్యంతో కష్టపడి చదివితే ఉన్నత విజయాలు సాధించవచ్చు అని అన్నారు. అనంతరం విద్యార్థి ఖర్చులకు…

పీహెచ్సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలి : గౌరవ్ ఉప్పల్

పీహెచ్సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలి : గౌరవ్ ఉప్పల్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 5 :కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆర్ధిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి, టీజీ ఎంఎస్ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్ శనివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్, డీఎంహెచ్ రాహుల్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించి వైద్య సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు,…

ఘనంగా శ్రీనివాస్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా శ్రీనివాస్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలువెల్డండ సెప్టెంబర్ 5: వెల్దండ మండల ఆర్యవైశ్య సంగం యువ నాయకులు బిక్కు మాండ్ల శ్రీనివాస్ తేజస్విని వివాహ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.పలువురు అభిమానులు, బంధుమిత్రులు శ్రీనివాస్ దంపతులచే కేక్ కట్ చేయించి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పండితులు భాస్కర శర్మ వేద మంత్రాలతో ఆశీర్వచనం చెప్పారు.ఈ కార్యక్రమంలో కర్మంఘాట్ హనుమాన్ నగర్ ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు ఉప్పు బాలస్వామి, ఉప్పు ఆంజనేయులు,…

వైభవోపేతంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం

వైభవోపేతంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంకల్వకుర్తి సెప్టెంబర్ 05: వెల్దండ మండల కేంద్రంలోని బుధవార్‌పేట ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో కనులపండువగా నిర్వహించారు.వేదపండితుల మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ వెంకటేశ్వర స్వామివారి కల్యాణ వేడుకలు వైభవంగా సాగాయి పూరి రాంప్రకాష్ దంపతులు కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి డీసీసీ ఉపాధ్యక్షులు ఎన్నం భూపతిరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ సర్పంచ్ మట్ట యాదమ్మ, వెంకటయ్యగౌడ్ హాజరై కల్యాణోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా వారు…

బొల్లంపల్లిలో కమనీయంగా ఉట్ల పండుగ వేడుకలు

వెల్దండ సెప్టెంబర్ 05: వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉట్ల వేడుకలను కమనీయంగా నిర్వహించారు.ఈ వేడుకలకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. శ్రీ కృష్ణ జన్మాష్టమి వంటి పర్వదిన వేడుకలు మన…

గ్రామీణ తపాలా జీవిత బీమాతో పేదలకు ఎంతో మేలు

వెల్దండ సెప్టెంబర్ 05: గ్రామీణ తపాల జీవిత భీమా పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని పోస్ట్ మాస్టర్ పుష్పగిరి రావు అన్నారు.వెల్దండ మండల కేంద్రంలో శనివారం జీవిత బీమా గురించి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ గ్రామీణ తపాల జీవిత భీమా చేసుకోవడానికి 19 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల గల వ్యక్తులు రూ.1000 నుండి 10 లక్షల వరకు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని,ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాలి కోరారు.ఈ కార్యక్రమంలో సబ్ పోస్ట్ మాస్టర్ చందర్, రాజేందర్ రెడ్డి దామర్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.

క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం

గుబ్బడి పత్తెపురం గ్రామంలోని శతాబ్దాల నాటి శ్రీ క్రిష్ణగిరి పాదాల గుట్ట వద్ద శ్రీ రాధాక్రిష్ణ ఆలయ క్షేత్రంలో శ్రీ క్రిష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నరేష్ కుమార్ సేవా ఫౌండేషన్ కృషితో ఆధ్యాత్మిక క్షేత్రం నూతన కళను సంతరించుకుంది. భక్తులు, గ్రామస్తులు, సమతా పాఠశాల విద్యార్థులు,...

శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు

శంకర్‌పల్లి మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ పనులు జోరందుకున్నాయి. ప్రజలను ఏళ్లుగా వేధిస్తున్న మురుగునీటి సమస్యకు చరమగీతం పాడేలా మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ దూకుడుగా చర్యలు చేపట్టారు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదన్న సహకారంతో 15వ, 10వ వార్డుల్లో పనులకు శ్రీకారం చుట్టారు.15వ వార్డులో రూ.10 లక్షల...

టీచర్ల బోధనపై వర్మ తిరుగుబాటు స్వరం

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ విద్యా వ్యవస్థపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీచర్‌ చెప్పిన ప్రతి మాటను ప్రశ్నించకుండా గుడ్డిగా కంఠస్థం చేయడం విద్య కాదని, బోధనను సైతం విచక్షణతో ప్రశ్నించే ధైర్యమే నిజమైన విద్యకు పునాది అని వ్యాఖ్యానించారు. తాను ఎవరికీ ‘హ్యాపీ...

లాటరీ గెలిచినా.. తనిఖీలో తేలాల్సిందే

ఇందిరమ్మ ఇళ్ల లాటరీలో పేరు వచ్చిందని సంబరపడితే సరిపోదు. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హత సాధిస్తేనే ఇల్లు దక్కనుంది. దరఖాస్తు చేసుకున్న నియోజకవర్గంలోనే నివాసం ఉండటంతో పాటు అవసరమైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలి. హౌసింగ్ బోర్డు అధికారులు 16 నియోజకవర్గాల్లో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారుల ఇళ్లను ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా తనిఖీ చేస్తున్నారు.లబ్ధిదారులు అద్దె ఇంట్లో ఉంటున్నారా, ఇంటి నిర్మాణం ఎలా ఉంది, ఎంతకాలంగా అక్కడ నివసిస్తున్నారు, కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి ఫొటోలు వంటి…