Category: తెలంగాణ

మాదిగల హక్కుల పరిరక్షణకు రేవంత్ రెడ్డి హామీ

మాదిగల హక్కుల పరిరక్షణకు రేవంత్ రెడ్డి హామీ జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :మాదిగ సమాజం అభ్యున్నతి, వారి హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన వంటి అంశాలపై ప్రజా ప్రభుత్వం స్పష్టమైన సంకల్పంతో ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు న్యాయం...

శంకర్‌పల్లిలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక ప్రారంభం

99 రోజుల ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం శంకర్‌పల్లి, మార్చి 06: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శంకర్‌పల్లి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ (సిడిఎంఎ) డా. టి.కే. శ్రీదేవి మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్...

ప్రజాపాలన–ప్రగతి సమీక్ష: MPDO వెంకటయ్య ఆదేశాలు

ప్రజాపాలన–ప్రగతి సమీక్ష: MPDO వెంకటయ్య ఆదేశాలు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్‌పల్లి మండల కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి (MPDO) వి. వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలుపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం, అలసత్వం సహించబోమని ఈ సందర్భంగా...

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియామకం- బిష్ణు దేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియామకం – బిష్ణు దేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :దేశ రాజకీయ వర్గాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం....

తెలంగాణకు ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయి రాష్ట్ర భద్రతా అవసరాలు, పోలీసింగ్ వ్యవస్థ బలోపేతం, మావోయిస్టుల లొంగుబాట్లు తదితర కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు కేటాయించే...

భార్య వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త ఆత్మహత్య

భార్య వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త ఆత్మహత్య మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం అందనాలపాడు తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య వివాహేతర సంబంధం కారణంగా మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన...

మియాపూర్‌లో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు సాఫ్ట్‌వేర్ యువకులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు ప్రత్యేక దాడులు...

గుండారెడ్డిపల్లి బ్రాంచ్ పోస్టాఫీస్‌లో పలు సేవింగ్స్ పథకాలు

గుండారెడ్డిపల్లి బ్రాంచ్ పోస్టాఫీస్ ద్వారా గ్రామ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియా పోస్ట్ పలు సేవింగ్స్ మరియు బీమా పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంత ప్రజల్లో పొదుపు అలవాటు పెంపొందించడం, ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యంగా ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయని బ్రాంచ్ పోస్టుమాస్టర్ జి....

పరిగిలో భూ తగాదా ఉద్రిక్తత – ఇరువర్గాల మధ్య ఘర్షణ

పరిగిలో భూ తగాదా ఉద్రిక్తత – ఇరువర్గాల మధ్య ఘర్షణ జ్ఞాన తెలంగాణ, పరిగి:వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని నస్కల్ గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సర్వే నంబర్ 216లో ఉన్న భూమిలో దారి విషయంలో నెలకొన్న వివాదం తీవ్రరూపం...

ఎస్సీ, ఎస్టీ రైతులకు 4 లక్షల వరకు డ్రోన్ సబ్సిడీ

ఎస్సీ, ఎస్టీ రైతులకు 4 లక్షల వరకు డ్రోన్ సబ్సిడీ తెలంగాణ వ్యవసాయ రంగాన్ని సాంకేతికత వైపు మలిచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడు చూపుతోంది. సాగును ఆధునీకరించి, కూలీల ఖర్చును గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో వ్యవసాయ డ్రోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి...