గచ్చిబౌలి స్టేడియంలో యువ శౌర్య సేనకు హై రేంజ్ వరల్డ్ రికార్డు సాధించిన సింగప్పగూడెం విజ్ఞాన్ సాయి


గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో సింగప్పగూడెం విజ్ఞాన్ సాయి కి యువ శౌర్య సేన అత్యున్నత స్థాయి ప్రదర్శనతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.
ఈ ఘన విజయానికి కృషి చేసిన యువ శౌర్య సేన సభ్యులను అభినందిస్తూ, వారి ప్రతిభను తీర్చిదిద్దిన మాస్టర్ రవీందర్ యాదవ్ కు పలువురు అభినందించారు.
యువతలో ప్రతిభను వెలికితీస్తూ, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగుతున్న యువ శౌర్య సేనకు ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని పలువురు పేర్కొన్నారు.
సింగప్పగూడెం విజ్ఞాన్ సాయి, మాస్టర్ రవీందర్ యాదవ్ కి హృదయపూర్వక అభినందనలు. యువతకు ఆదర్శంగా నిలిచే ఈ ఘన విజయం మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.

You may also like...