శంకర్పల్లి పట్టణ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ,ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకుస్థాపనలు
జ్ఞానతెలంగాణ,శంకర్పల్లి : శంకర్పల్లి పట్టణాన్ని స్వచ్ఛమైన, సుస్థిరమైన, ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విస్తృత స్థాయి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేపట్టారు. చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకర్పల్లి పట్టణంలో వివిధ మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అధికారికంగా ప్రారంభించారు. పట్టణ ప్రజల...
