పౌరుల సూచనలే సంస్కరణలకు మార్గం
హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతో పరిపాలనా సంస్కరణలను మరింత వేగవంతం చేసి, ప్రజల నుంచి వచ్చే సూచనలను ఆచరణాత్మక విధానాలుగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘రిఫార్మ్ ఉత్సవ్’ కార్యక్రమంపై రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ డాక్టర్...
