Category: తెలంగాణ

పౌరుల సూచనలే సంస్కరణలకు మార్గం

హైదరాబాద్‌: ప్రజల భాగస్వామ్యంతో పరిపాలనా సంస్కరణలను మరింత వేగవంతం చేసి, ప్రజల నుంచి వచ్చే సూచనలను ఆచరణాత్మక విధానాలుగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘రిఫార్మ్‌ ఉత్సవ్‌’ కార్యక్రమంపై రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ కేబినెట్‌ సెక్రటరీ డాక్టర్‌...

మద్యం మత్తులో కారు బీభత్సం

హైదరాబాద్‌: మద్యం మత్తులో అతివేగంగా, రాంగ్‌ రూట్‌లో కారు నడిపి ఓ రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌ ప్రాణాలను బలిగొన్న ఘటనలో నార్సింగి పోలీసులు నలుగురిని అరెస్ట్‌ చేశారు. హైదర్‌షాకోట్‌లోని ఎస్ఎంపీ స్కూల్‌ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి రవీందర్‌ అక్కడికక్కడే...

మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థీక సహాయం

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 11: కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో వావిల్ల లక్ష్మమ్మ మంగళవారం అనారోగ్యంతో మరణించడం జరిగింది.ఈ విషయాన్ని బిఆర్ఎస్ పార్టీ, ఉప్పల టీమ్ సబ్యుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మిషన్...

కొత్తూరు–కర్నూలు 6 వరుసల హైవే

హైదరాబాద్‌: హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–44)పై ప్రయాణించే వాహనదారులకు భారీ ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉన్న కొత్తూరు–కర్నూలు మార్గాన్ని ఆరు వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) చర్యలు చేపట్టింది. సుమారు 176.37...

జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం

హైదరాబాద్‌ మేడ్చల్‌ జిల్లా జీడిమెట్ల ఆర్టీసీ బస్‌ డిపోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా బస్సు కింద ఉండి మరమ్మతులు చేస్తున్న ఆర్టీసీ మెకానిక్‌ సంతోష్‌ కుమార్‌ (39) అదే బస్సు చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాద ఘటనతో జీడిమెట్ల...

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన ఎంఆర్ఓ అశోక్ – సర్పంచ్ మామిడిపల్లి అనిల్ కుమార్

జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి ప్రతినిధి : మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సోమవారం ఎంఆర్ఓ అశోక్, డిప్యూటీ తహసీల్దార్ వినయ్, ఆర్ఐ నిఖిల్ కలిసి పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో కేంద్రాన్ని సందర్శించిన అధికారులు ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు...

కర్రెగుట్టలో శాంతి జెండా

జ్ఞానతెలంగాణ,ములుగు:ఒకప్పుడు మావోయిస్టుల కార్యకలాపాలకు ప్రధాన స్థావరంగా, భద్రతా బలగాలకు అత్యంత సవాల్‌గా నిలిచిన తెలంగాణ–ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దులోని కర్రెగుట్ట ఇప్పుడు శాంతి, భద్రత, అభివృద్ధి దిశగా పయనిస్తోందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సోమవారం కర్రెగుట్టలో పర్యటించిన ఆయన అక్కడ కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు....

SIR ప్రక్రియ పూర్తి.. తుది ఓటర్ల జాబితాకు రంగం సిద్ధం

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎన్యూమరేషన్ ఫారాల సేకరణతో పాటు వాటి డిజిటలైజేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,38,26,448...

పాలమూరు ఆశలపై కేంద్రం నీళ్లు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ప్రతినిధి : తెలంగాణలో అత్యంత కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేంద్రం రాజ్యసభలో స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం...

పొంగులేటి–కౌశిక్ రెడ్డి వార్.. వేడెక్కిన వేదిక

జ్ఞానతెలంగాణ,హుజురాబాద్ ప్రత్యేక ప్రతినిధి : వేదిక ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడంలో వెనుకాడని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అధికారిక కార్యక్రమమా.. రాజకీయ వేదికా అనే పరిస్థితి నెలకొనేలా మంత్రి...