Category: తెలంగాణ
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రేఖ్యతాండ సర్పంచ్కడ్తాల్ లో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 09:కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో ఆదివారం కడ్తాల్ మండలం రేఖ్య తాండ గ్రామ పంచాయతీ సర్పంచ్ పాత్లావత్ లక్ష్మిమరియు వార్డు మెంబర్లు,ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.వార్డు సభ్యులు లలిత, శ్రీను,ఎస్. విజయ, కృష్ణ లు...
హైదరాబాద్లో ఓట్ల లెక్క తారుమారు..!
హైదరాబాద్ నగర ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వే (SIR) ప్రక్రియతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా 40 లక్షల వరకు ఓట్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం...
లాల్దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ
హైదరాబాద్లో బోనాల పండుగ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రధాన అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పాతబస్తీతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో భక్తులు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పిస్తూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖుల రాకతో పండుగ సందడి మరింత...
లింగారెడ్డి పల్లిలో సీఎం సోదరుని జన్మదిన వేడుకలు
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి 09: తెలంగాణ సీఎం సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయన అమ్మమ్మ స్వగ్రామమైన లింగారెడ్డి పల్లి గ్రామంలో శనివారం రాత్రి సర్పంచ్ మహ్మద్ అన్వర్ ఫాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పెద్దలు కుపిరెడ్డి రాఘవరెడ్డి,మైల సుధాకర్ రెడ్డి,గ్రామ...
మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ చైర్మన్-ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయం
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి, ఆగస్టు 09:కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామానికి చెందిన లక్ష్మి భాయ్ అనారోగ్యంతో మరణించడం జరిగింది.ఈ విషయాన్ని ఎల్లికట్ట గ్రామ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్...
ఆదివాసి ఆరోగ్యానికి జంపన్న అండ.. లక్ష్మీపురంలో ఉచిత వైద్య శిబిరం
జ్ఞానతెలంగాణ,గోవిందరావుపేట, ఆగస్టు 8:గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు భూక్య జంపన్న ఆధ్వర్యంలో గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. లక్ష్మీపురంతో పాటు పరిసర గ్రామాల నుంచి వందలాది మంది...
మార్కెట్ కమిటీ ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
జ్ఞానతెలంగాణ,శంకర్పల్లి, ఆగస్టు 8: శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలోని శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో శనివారం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గోవిందమ్మ గోపాల్రెడ్డి, వైస్ చైర్మన్ కాశెట్టి చంద్రమోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు.ఈ...
ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలి: టీయూటీఎఫ్
జ్ఞానతెలంగాణ,శంకర్పల్లి, ఆగస్టు 8:తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రెండో వేతన సవరణ కమిషన్ (PRC)ను వెంటనే ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TUTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. రఘునందన్ రెడ్డి ప్రభుత్వాన్ని...
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 08కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి బాణావత్ శంకర్ నాయక్ అన్నారు.శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాల ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అభివృద్ధి...
