Category: తెలంగాణ

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై హైకోర్టు మధ్యంతర స్టే

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్, ఆగస్టు 12:తెలంగాణలో అమలవుతున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలకంగా స్పందించింది. ఈ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం కేవలం ప్రభుత్వ ఉత్తర్వులపై ఆధారపడటం రాజ్యాంగపరంగా సమర్థనీయమా అనే అంశాన్ని పిటిషన్‌లో ప్రశ్నించారు. ఈ పథకాల...

మిల్లర్ల బకాయిలు వసూలు చేయాల్సిందే

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌:ధాన్యం సేకరణ, మిల్లింగ్‌, నిల్వ, బకాయిల వసూలు అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. మిల్లర్లు బకాయిపడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని పూర్తిస్థాయిలో వసూలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖపై శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి...

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 12 : కట్టంగూర్‌లోని రాంనగర్‌ వద్ద బుధవారం టీవీఎస్‌ లూనాను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మత్స్యకారులు గాయపడ్డారు. మునుకుంట్ల గ్రామానికి చెందిన మత్స్యకారులు వెంకన్న, వేముల వెంకటయ్య నల్లగొండ నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సూర్యాపేట నుంచి...

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి

జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, ఆగస్ట్ 12:శంషాబాద్, జీహెచ్‌ఎంసీశంషాబాద్ జోన్ జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ కుమారి కె. చంద్రకళ ఆధ్వర్యంలో,బుధవారం ఎల్‌ఆర్‌ఎస్‌ (ల్యాండ్ రెగ్యులరీ్సేషన్ స్కీం ) అమలు, ఫీజు వసూళ్ల వేగవంతం, అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్ జారీపై సమీక్ష సమావేశం నిర్వహించారు.శంషాబాద్ జోన్ పరిధిలోని ఆదిబట్ల...

ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రతి ఏడాది లేటెనా…?

జ్ఞాన తెలంగాణ,షాద్ నగర్ ప్రతినిధి, ఆగస్టు 12: రంగారెడ్డి జిల్లా లో మెత్తం 1100 చేరువు కుంటలండగా213 సంఘాలు ఉండగా అందులో 10 వేలకు పైగా గుర్తింపు పొందిన సభ్యులు ఉన్నారుషాద్ నగర్ నియోజకవర్గం 220 చెరువుకుంటాలుంటే గత సం 60 చెరువులలో మాత్రమే చేపపిల్లలను పంపిణీ...

పీఏసీఎస్ డైరెక్టర్లుగా పెంజర్ల బిడ్డలు

జ్ఞాన తెలంగాణ,కొత్తూరు,షాద్ నగర్ ప్రతినిధి,ఆగస్టు 12: మేకగూడ సహకార సంఘం (పీఏసీఎస్)కు పెంజర్ల గ్రామం నుంచి డైరెక్టర్లుగా మామిడి ప్రవీణ్‌రెడ్డి, పాముల శ్రీనివాస్ ఎన్నిక కావడం పట్ల గ్రామంలో నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లను పెంజర్ల గ్రామ సర్పంచ్ కొత్తూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ఎర్రోళ్ల జగన్...

రోడ్డు ప్రమాద బాధితుడికి గోలి సాయం

రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు12, జెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమల్లి గుట్ట తండాకు చెందిన కెలావత్ శ్రీను ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర...

కలెక్టర్‌ ‘టీచర్‌’ అవతారం..

పదో తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్‌ పాఠాలు జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్ ప్రతినిధి: విద్యా సంస్థల్లో కేవలం తనిఖీలు నిర్వహించడం, రికార్డులను పరిశీలించడం మాత్రమే కాకుండా.. విద్యార్థులతో మమేకమై వారి అభ్యసన స్థాయిని స్వయంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా వినూత్నంగా వ్యవహరించారు. బుధవారం...

ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి

ఖమ్మం జిల్లా: బోనాల పండుగ సందర్భంగా సంతోషంగా ఇంటికి వచ్చిన ఓ ఇంజినీరింగ్‌ కలల బాలిక అనూహ్యంగా మృత్యువాత పడిన విషాద ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో తీవ్ర కలకలం రేపింది. జలుబు, దగ్గు వంటి స్వల్ప అనారోగ్య లక్షణాలతో స్థానిక ఆర్ఎంపీ వద్దకు...

సాన్‌జోస్‌లో క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో భేటీ

సాన్‌జోస్‌లోని క్వాంటమ్‌స్కేప్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షుడు, సీఈఓ డాక్టర్ శివ శివరామ్‌తో సమావేశమై తదుపరి తరం సాలిడ్‌స్టేట్ బ్యాటరీ సాంకేతికతపై చర్చించారు. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రంగంలో భవిష్యత్ అవసరాలు, అధునాతన బ్యాటరీల తయారీ సామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిపై సమావేశంలో సమగ్రంగా...